కడప జిల్లాలో గొల్లపల్లి వంక బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి దగ్గరున్న ఓ వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. అకస్మాత్తుగా బ్రిడ్జిపై భారీ రంధ్రం ఏర్పడింది. దానిపై ప్రయాణిస్తున్న వారు గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో...
చిత్తూరు జిల్లా పీలేరులో డాక్టర్.. మహిళకు లింగ నిర్ధారణ చేయడమే కాకుండా.. ఆబార్షన్ కూడా చేశాడు. అది వికటించడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.
కుంభవృష్ణిగా వర్షం పడితే..ఆకాశానికి చిల్లు పడిందా ఏంటి అని అనుకుంటుంటాం.ఉరుములు..మెరుపులు వచ్చినప్పుడు ఆకాశం ఊడి పడిపోతుందేమో అని సాధారణంగా అనుకుంటుంటాం. కానీ నిజంగా ఆకాశానికి చిల్లు పడుతుందా? ఇది సాధ్యమేనా? అంటే నిజమే అంటున్నారు యునైటెడ్...