Keeping liquor at home : ఇంట్లో ఎక్కువ మద్యం నిల్వ చేసే వారికి ప్రభుత్వం షాకింగ్ న్యూస్ వినిపించింది. తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. సవరించిన ఎక్సైజ్ మార్గదర్శకాల ప్రకారం పరిమితికి మించి...
man returns home : కరోనా సోకడంతో 59 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి ఒక రోజు కాదు..రెండు రోజులు కాదు..ఏకంగా 243 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అన్ని రోజుల పాటు చికిత్స...
AP CI helped woman to reach her home mid night : అర్థరాత్రి నడిరోడ్డుపై ఇద్దరు పిల్లలతో బిక్కు బిక్కుమంటూ నిల్చుందో మహిళ. ఆమెను చూసి పోలీసులు ఏంచేశారో తెలిస్తే ‘హ్యాట్సాఫ్’ చెప్పకుండా...
AAP alleges BJP attacked Manish Sisodia’s house ఆమ్ ఆద్మీ-బీజేపీ మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. గురువారం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై బీజేపీ...
house current pole : అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు ఆ ఊరిలో హాట్ టాపిక్ గా మారింది. అంతా విస్తుపోతున్నారు. అధికారులేమో షాక్ లో ఉన్నారు....
pet dog’s death, Chhattisgarh woman kills self : జంతువులంటే..కొంతమందికి యమ ప్రేమ. వాటికి ఏమైనా అయ్యిందంటే తట్టుకోలేకపోతారు. అవి కనిపించకపోతే..కంప్లైట్స్ కూడా ఇస్తుంటారు. అయితే..తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క చనిపోవడంతో ఆ...
Shah Rukh Khan’s Delhi home : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇంట్లో ఒక రోజు గడిపే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది ? అంటే..ఠక్కున ఎగిరి గంతేస్తారు కదూ. నిజంగానే వాళ్లింట్లో...
ఓ మహిళ వాట్సాప్ స్టేటస్ ఆమె కొడుకు జైలు పాలు కావడానికి కారణమైంది. 15 నెలల క్రితం నమోదైన ఒక జ్యూవెలరీ కేసును చేధించడంలో వాట్సాప్ స్టేటస్ ఉపయోగపడింది. ఈ సంఘటన హైదరాబాద్ రాచకొండ పోలీస్స్టేషన్...
Vivek Oberoi’s Home Searched ముంబైలోని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నివాసంలో ఇవాళ(అక్టోబర్-15,2020)బెంగళూరు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ కేసులో భాగంగా పరారీలో ఉన్న వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య అల్వా…ముంబైలోని వివేక్ ఇంట్లో...
ప్రస్తుతం ఉన్న రోజుల్లో అమ్మాయిలు కూడా చదువుకుని మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉంటున్నారు. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల తమ లక్ష్యాలను సాధించాలనే ఆశ ఉన్న కొంతమంది అమ్మాయిలు మాత్రం పెద్దల ఒత్తిడి...
Kangana Ranaut News : మహారాష్ట్ర గవెర్నమెంట్ వర్సెస్ కంగనా రనౌత్ గా కొద్దిరోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈనేపధ్యంలో ఇవాళ ముంబైలోని బాంద్రాలోని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంటిని అక్రమ నిర్మాణమంటూ...
శనివారం(ఆగష్టు 15, 2020) భారతదేశం 74వ ఇండిపెండెన్స్ డే ను జరుపుకోనుంది మరియు గొప్ప ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ పెద్ద రోజును జరుపుకోవడానికి మరియు ఇంటి నుండి మీ సంఘీభావాన్ని చూపించడానికి మీ స్వంతంగా కొన్ని...
తల్లి భారమై పోయింది.. ఆమె ఇచ్చిన ఆస్తి ముద్దు అయిపోయింది. నవ మాసాలు మోసి కని పెంచిన తల్లినే కొడుకులు రోడ్డుపై వదిలి వేశారు. పక్షవాతంతో బాధపడుతున్న కన్నతల్లిని ఇంట్లో నుంచి గెంటేశారు. ఈ అమానవీయ...
తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకిన వారిని సమాజం నుంచి వెలేసినట్లుగా..శ్మశానంలో ఉంచడాన్ని కలకలం రేపింది. కల్హేర్ మండలంలోని ఖానాపూర్ తండాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు....
కరోనావైరస్ కారణంగా పని చేసే మార్గాలు మారుతున్నాయి. ఈ క్రమంలో ఆట తీరు కూడా మారుతోంది. రాబోవు కాలంలో ఇంకా పెద్ద మార్పులను చూసేందుకు సిద్ధం అవుతున్నారు ప్రజలు. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్...
దక్షిణ కొరియా నిపుణులు COVID-19 బంధువుల నుంచే వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ఇంటి చుట్టు పక్కల వారు, తెలిసిన వారి ద్వారానే కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ).....
మానవాళి మనుగడకు ముప్పుగా మారింది కరోనా వైరస్ మహమ్మారి. ఇప్పటికే లక్షలాది మందిని కాటేసింది. కోటిన్నర మంది బాధితులయ్యారు. ఇంకా ఎంతమందిని కరోనా పొట్టన పెట్టుకుందో తెలీదు. ఈ పరిస్థితుల్లో ఇల్లే పదిలం అని యావత్...
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా వణికిపోతుంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో కరోనాను జయించి ఇంటికి తిరిగి వచ్చిన వారు ఉన్నారు. తాజాగా కరోనాను జయించి ఇంటికి తిరిగివచ్చిన ఓ యువతికి కుటుంబ...
జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఓ వ్యక్తి దొంగతనానికి వచ్చి దర్జాగా COVID-19 పేషెంట్ ఇంటికి వచ్చి మటన్ వండుకుని రైస్, చపాతీలు చేసుకుని తిని డబ్బు దోచుకెళ్లాడు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పర్సుది పోలీస్...
ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య, కోలుకుంటున్న వారి సంఖ్యపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ట్వీట్ చేశారు. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందనే వార్తలు వస్తున్న వేళ కేజ్రీవాల్ ఆసక్తికర కామెంట్ చేశారు. ఢిల్లీలో కరోనా...
కరోనా నిబంధనలకనుగుణంగా (జులై 12, 2020) జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జాతర సందర్భంగా ఆలయంలోకి భక్తులకు అనుమతి లేదని తెలిపారు....
కరోనా వ్యాధితో చనిపోయిన ఓ వ్యక్తి డెడ్ బాడీతో కుటుంబసభ్యులు గడిపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. చనిపోయారని, అంత్యక్రియల కోసం ఏర్పాటు చేయాలని ఫ్యామిలీ మెంబర్స్ కోరినా అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో ఆ డెడ్...
లక్షణాలు లేని కరోనా రోగులు ఇంట్లోనే ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొన్ని
అప్పు తీరుస్తాం ఇంటికి రా అన్నారు.. అది నమ్మి వెళ్లిన ఓ మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారో ఇద్దరు. తన మిత్రుడితో కలిసి ఆమెపై అత్యాచారం చేసేందుకు కానిస్టేబుల్ పథకం వేశాడు. కానీ, బాధితురాలు వారి నుంచి...
కరోనా వైరస్ నేపథ్యంలో విధించబడిన లాక్డౌన్ కారణంగా దేశంలోని వివిధ రాష్ర్టాల్లో చిక్కుకున్న వలసకూలీలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు 15 రోజుల సమయం ఇచ్చింది. వలసకార్మికుల ఇష్యూపై వచ్చే మంగళవారం...
తెలంగాణ ప్రభుత్వం హోం క్వారంటైన్ గైడ్లైన్స్ విడుదల చేసింది. గాలి, వెలుతురు ఉన్న గదిలో రోగిని ఉంచాలని… అతనికి ప్రత్యేకమైన మరుగుదొడ్డి ఉండాలని గైడ్లైన్స్లో తెలిపారు. రోగి ఉంటున్న ఇంట్లో చిన్నారులు, 55 సంవత్సరాల పైబడినవారు,...
కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్లలో వరుడు జంప్ అయ్యాడు. పెళ్లైన నాలుగు రోజులకే నవ వధువును తన ఇంట్లోనే వదిలి పారిపోయాడు. దీంతో నవ వధువు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ప్రేమ వ్యవహారమే కారణమని వధువు బంధువులు...
కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా క్రికెట్ మ్యాచ్ లు చూసేందుకు కుదరడం లేదు. ఇండియన్ క్రికెటర్లు టైమంతా ఇంట్లోనే గడిపేస్తున్నారు. ఇటీవల ముంబైలోని తన ఇంట్లో క్రికెట్ ఆడుతూ కనిపించాడు విరాట్. పైగా తనకు బౌలింగ్...
ఇటీవల కరోనావైరస్ నుంచి కోలుకున్న డాక్టర్ను పొరుగింటి వాళ్లే ఇంట్లో పెట్టి తాళం వేశారు. అంతేకాకుండా ఇంటికి తిరిగొచ్చినందుకు బండబూతులు తిట్టాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో COVID-19కు ట్రీట్మెంట్ చేస్తున్న క్రమంలో డాక్టర్కు కరోనా పాజిటివ్ సోకింది....
కరోనా పుణ్యామని అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసుకునేవారంతా ఇంటినుంచే పనిచేయాల్సిన పరిస్థితి. కరోనా వైరస్ వ్యాప్తితో స్వీయ నియంత్రణకు అలవాటు చేసుకోవాల్సిన అవసరం. సాధారణంగా ఇంట్లోనుంచి పనిచేయాలంటే సవాల్ తో కూడుకున్నపనిగా చెబుతున్నారు...
వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి చేరతామనుకునే లోపే ఇద్దరు వలస కార్మికులకు ప్రమాదం జరిగింది. హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రోడ్డుపై ప్రయాణిస్తున్న వారిని కార్లు ఢీ కొట్టడంతో ఒకరు చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది....
విదేశాల్లో ఉన్న భారతీయులను స్పెషల్ విమానాలు ఏర్పాటు చేసి ఇండియాకు తీసుకొస్తుంది కేంద్రం. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను వదిలేయలేదు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి సొంతగ్రామాలకు చేర్చే ప్రయత్నం చేస్తుంది. వీటిపై అవగాహన...
సీబిఎస్ఈ బోర్డు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని రేపటి(మే 10వ తేదీ) నుంచి తిరిగి ప్రారంభిస్తామని హెచ్ఆర్డి మంత్రి రమేష్ నిశాంక్ పోఖ్రియాల్ ప్రకటించారు. బోర్డు ఎగ్జామినర్స్ ఇళ్లకు సుమారు 11.5 కోట్ల జవాబు పత్రాలు...
కొత్త కరెంటు చట్టం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొత్త చట్టం కారణంగా…రైతులు, ఇతరులపై పెను ప్రభావం చూపిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. కేంద్రం ప్రతిపాదించిన...
తండ్రి, కొడుకుతో పాటు మరో వ్యక్తి కలిసి ఇంట్లో వైన్ తయారుచేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ద్రాక్ష వైన్ తయారుచేసే పనిలో భాగంగా గంజి లాంటి ఇంటాక్సికంట్ను ఇంట్లోనే రెడీ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇతర...
లాక్ డౌన్ వేళ..వలస కూలీల పరిస్థితి దుర్బరంగా మారుతోంది. తమ తమ స్వగ్రామాలకు వెళుదామని..అనుకుంటూ..వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. బస్సుల్లో..రైళ్లలో కాదు. ఒకరు నడుచుకుంటూ వెళుతుంటే..మరొకరు సైకిళ్లపై వెళుతున్నారు. అన్ని కిలోమీటర్లు ప్రయాణించడం వల్ల తీవ్ర...
కరోనా నివారణ చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆదివారం(మే 3,2020) అధికారులతో జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్న వారికి విజ్ఞప్తి...
కరోనా కేసులతో బెజవాడ వాసులు బెంబేలెత్తిపోతోంది. కరోనా కట్టడికి పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వాహనాలన సీజ్ చేసి ఫైన్...
లాక్ డౌన్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు..కరోనా వైరస్ లక్షణాలు లేకుంటే తిరిగి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవచ్చని కేంద్రం తెలిపింది. లాక్ డౌన్ విధించిన దాదాపు 5వారాల...
పూణేలోని బాలేవాడి ప్రాంతంలోని ఒక ఐసోలేషన్ ఫెసిలిటీ నుండి 70 ఏళ్ల COVID-19 రోగి పారిపోయాడు. యార్వాడాలోని తన ఇంటికి చేరుకోవడాని దాదాపు 17 కిలోమీటర్లు అతడు నడిచాడు. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన క్వారంటైన్...
ముంబై నుంచి అలహాబాద్ వెళ్లడానికి ఎటువంటి అనుమతులు లేకుండానే చేరుకున్నాడు ఓ వ్యక్తి. 25 టన్నుల ఉల్లిపాయలు కొనుక్కుని రోడ్డెక్కాడు. అలహాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామానికి చేరుకోవడానికి ప్రేమ్ మూర్తి పాండే కొత్తగా ఆలోచించాడు....
కర్నూలు జిల్లాలోని నంద్యాలలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. గోస్పాడు క్వారంటైన్ సెంటర్ లో నిర్వాకం చేశారు. నెగెటివ్ వచ్చిన వ్యక్తికి బదులు పాజిటివ్ వచ్చిన వ్యక్తిని అధికారులు ఇంటికి పంపించారు. ఒకే పేరుతో ఇద్దరు ఉండటంతో అధికారులు...
తమిళనాడులో భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటికెళ్లిన వ్యక్తి, 9 నెలల తర్వాత బావిలో ఎముకల గూడుగా కనిపించాడు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తమ స్వస్థలాలకు చేరుకునేందుకు...
ఏపీలోని ముస్లింలకు సీఎం జగన్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని కోరారు. తద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వానికి
లాక్డౌన్లో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం. ఈటైంలో కొంతమంది సోషల్ మీడియాలో,టీవీ షోలతో టైమ్ పాస్ చేస్తుంటారు. మరి కొంతమందేమో ఒంటరిగా, బోర్ ఫీలవుతుంటారు? ఇంకొంత మంది ఈ టైంను ఎలా యూజ్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. వీళ్లకోసమే ఇంట్లో...
ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించేది రంజాన్ మాసం. ఉపవాసాలతో, ఖురాన్ పఠనంతో.. ప్రత్యేక నమాజులతో జరుపుకునే మాసానికి కరోనా ఆటంకం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పొంచి ఉన్న కరోనా ముప్పు ఇస్లామిక్ దేశాలను చుట్టుముట్టింది. సౌదీ అరేబియా వంటి...
ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ పంజా విసురుతోంది. ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుల్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకున్న జగన్...
మైక్ స్లిఫర్ అనే జర్నలిస్టు ఇంట్లో నుంచే లైవ్ వీడియో చేస్తున్నారు. వాతావారణ పరిస్థితుల గురించి వివరిస్తుండగా కుక్క పిల్ల వచ్చి అతని పక్కనే నిలబడింది.