Union minister D V Sadananda Gowda hospitalised in Chitradurga కేంద్రమంత్రి,కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడ అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం(జనవరి-3,2021) ఉదయం శివమొగ్గలో నిర్వహించిన బీజేపీ కార్యక్రమానికి సదానంద గౌడ హాజరయ్యారు....
drink sanitizer: అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. నాటుసారా అనుకుని ఇద్దరు వ్యక్తులు శానిటైజర్ తాగేశారు. దీంతో వారు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారికి చికిత్స అందిస్తున్నారు. వారి...
Phone Replacement: ఓ 40ఏళ్ల వ్యక్తి తన మేనకోడలి కోసం కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ రిపైర్ వచ్చింది. దానిని రిపైర్ కాకుండా రీప్లేస్ చేయాలంటూ మాల్ కు వెళ్లి సర్వీస్ సెంటర్ లో అడిగాడు....
పంజాబ్ రాష్ట్రం పటియాలాలో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. స్వీట్ల ఆశ చూపి 9ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. మాయమాటలతో నమ్మించి బాలికను పొలాల్లో తీసుకెళ్లిన ఆ నీచుడు దురాఘాతానికి పాల్పడ్డాడు....
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గురువారం (మే
విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదం జరిగి 24గంటలైనా గడవకముందే దేశంలో మరో రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. చత్తీస్ రాష్ట్రంలోని రాయ్ ఘర్ లోని ఓ పేపర్ మిల్ లో గ్యాస్ లీకేజ్ అయింది. ఈ ప్రమాదంలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ సిటీలోని ఓ కెమికల్ ఫ్లాంట్ నుంచి గురువారం(మే-7,2020)ఉదయం విషవాయువు లీక్ అయిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ,హోంమంత్రి అమిత్ షా,కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ,పలువురు కేంద్రమంత్రులు స్పందించారు. విశాఖ వాసులు సేఫ్ గా...
రిపబ్లిక్ డే రోజున ప్రభుత్వ పాఠశాలలో అనుకోని ఘటన జరిగింది. నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం కర్నిలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఉప్మా తిని 100
అత్యాచార నిందితులకు 6 నెలల్లోగా ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ ఆరోగ్యం క్షీణించింది. ఆమెను
ఒడిశాలోని రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయిన ఘటనలో 90మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బుధవారం (నవంబర్ 13, 2019) రాత్రి బాలాసోర్ కి 20కిలోమీటర్ల దూరంలోని పన్పానా ప్రాంతంలో ఫాల్కన్ మెరైన్...
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ మరోసారి హాస్పిటల్ లో చేరారు. గడిచిన 10రోజుల్లో ఆయన ఇప్పుడు రెండోసారి హాస్పిటల్ లో చేరారు. ఛాతీలో నొప్పిగా ఉండటంతో సోమవారం రాత్రి ఆయన బెంగళూరులోని...
బాలీవుడ్ ఆల్ టైమ్ ఫేవరేట్ యాక్టర్, సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం దెబ్బతిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అనారోగ్యానికి గురి అయ్యాడని నెటిజన్లు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ముంబై హాస్పిటల్...
నాంపల్లిలోని అర్బన్ హెల్త్ సెంటర్లో చోటు చేసుకున్న ఘటన అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఒక చిన్న తప్పిదం ఓ తల్లికి గర్భశోకం మిగిల్చింది.
సాంఘిక సంక్షేమ హాస్టల్స్.. పేద పిల్లలకు మెరుగైన విద్యతో పాటు పౌష్టికాహారం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని అమలు చేసేందుకు సాంఘిక సంక్షేమశాఖకు సెక్రటరీగా ఓ అధికారిని కూడా నియమించింది. కానీ విద్యార్థులకు పౌష్టికాహారం...