house sites: ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 25న ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనుంది ప్రభుత్వం. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల ఇళ్ల...
ఏపీలో 30లక్షల మంది పేదలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. దేవుడు కరుణిస్తే, అడ్డంకులు అన్నీ తొలిగిపోతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15వ తేదీనే పేదలకు ఇళ్ల...
ఏపీలోని 30లక్షల పేద కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. ఆగస్టు 15న రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నట్లు జగన్ ప్రకటించారు. ఆగస్టు 15న రాష్ట్రంలో 20శాతం మంది జనాభాకు అంటే...
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం వైఎస్ఆర్ జయంతి రోజున జూలై 8న (బుధవారం) పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు కూడా...
ఏపీ ప్రజలకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలో 30లక్షల మందికిపైగా ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామన్నారు. అర్హులైన
మంగళవారం(జనవరి 28,2020) సచివాలయంలో 'స్పందన'పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 54.64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామన్నారు. ఇంటికే
సంక్షేమ పథకాల అమలుతో పాలనలో దూకుడు పెంచుతున్నారు ఏపీ సీఎం జగన్. అమ్మ ఒడి తర్వాత మరో పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. పేదోడి సొంతింటి కలను