India, China soldiers : పక్కలో బల్లాన్నీ… చైనానీ పక్కపక్కన పెడితే… ఏది ఏదో గుర్తుపట్టలేం. రెండూ ఒకేలా ఉంటాయి. పక్కలో బల్లెం కంటే ప్రమాదకరమైనది డ్రాగన్. తెల్లారి లేస్తే కుట్రలు, కుతంత్రాలు. ఎప్పుడు ఏ...
Army jawans carry woman దేశ రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడటమే కాదు.. అపదలో ఉన్న జనానికి అండ నిలుస్తున్నారు ఆర్మీ జవాన్లు. సరిహద్దులో ఉన్నా జనం మధ్య ఉన్నా నిబద్ధతకు మారుపేరుగా నిలుస్తున్నారు....
Drone Swarm System: భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇండియాలో తొలిసారి డ్రోన్ సెక్యూరిటీ సిస్టమ్ శుక్రవారం నుంచి స్టార్ చేశారు. ఢిల్లీలోని ఆర్మీ డే పరేడ్లో కమికాజె మిషన్లను టార్గెట్ చేస్తూ 75డ్రోన్లు పనిచేశాయి. డ్రోన్...
Akshay Kumar Volleyball : ఆర్మీడేను ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, మార్షల్ ఆర్ట్ కళాకారుడు అక్షయ్ కుమార్ వినూత్నంగా జరుపుకున్నారు. 2021, జనవరి 15వ తేదీ శుక్రవారం ఉదయం జవాన్లతో కలిసి వాలీబాల్ గేమ్...
Indian Army: ఇండియాకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఇండియన్లకు హెల్ప్ చేసే విధంగా ఈస్టరన్ లడఖ్ లో సబ్ జీరో టెంపరేచర్ వద్ద సైనికులు తట్టుకుని నిలబడేందుకు లేటెస్ట్ ఎక్విప్మెంట్లు...
Mastana Goat Hawaldar Indian Army : భారత ఆర్మీలో హవిల్దార్ మేక.. ‘మస్తానా’ స్టోరీ ఎప్పుడైనా విన్నారా? అయితే ఇప్పుడు తెలుసుకోండి.. ఈ మస్తానా మేక.. ప్రస్తుతం భారత ఆర్మీలోని హవిల్దార్ ర్యాంకు దగ్గర...
Indian Army Soldier – Mangal Singh: లాన్స్ నాయక్ మంగళ సింగ్ అనే 26ఏళ్ల ఇండియన్ ఆర్మీ సైనికుడిని యుద్ధ ఖైదీగా తీసుకున్నారు. ఇప్పటికీ అతను జైలు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. దాదాపు 50సంవత్సరాల...
Indian Army Suddenly Hailed As Heroes : భారత ఆర్మీకి కాశ్మీర్, పాకిస్తానీ నెటిజన్ల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. భారత బలగాలను ఆకస్మాత్తుగా హీరోస్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. భారత సైన్యం పాకిస్తాన్...
Tunnel detected in J&K’s Samba జమ్ముకశ్మీర్లో సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సొరంగ మార్గాలను కనుగొనేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. శుక్రవారం నుంచి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)...
Indian Army’s action in PoK fake పాక్ ఆక్రమిత కశ్మీర్(POK) లోని టెర్రర్ లాంఛ్ ప్యాడ్స్ పై భారత భద్రతా దళాలు మొరుపుదాడి చేసి వాటిని ధ్వంసం చేసినట్లు, ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచరం...
ladakh : indian army sets winter habitat troops eastern : లద్దాఖ్ శీతాకాలంలో ఎముకలు కొరికే చలిలో కూడా మన సైనికులు సరిహద్దుల్లో నిరంతరం వెయ్యి కళ్లతో కావలి కాస్తుంటారు. కళ్లల్లో ఒత్తులు...
Troops In Eastern Ladakh Get Upgraded Living Facilities గడ్డకట్టే చలిని సైతం భరిస్తూ తూర్పు లడఖ్ లో విధులు నిర్వహిస్తున్న భద్రతా దళాల కోసం భారత ఆర్మీ మెరుగైన నివాస సౌకర్యాలను ఏర్పాటుచేసింది....
8 Pakistani soldiers killed by Indian Army in retaliatory firing along LoC నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడిన పాక్ కు భారత్ గట్టిగా బదులిచ్చింది. పాక్ జవాన్ల కాల్పులను భారత...
మీరు ఇంజినీరింగ్ చదివారా.. అయితే మీకు అద్భుత ఉద్యోగ అవకాశం. బీటెక్, బీఈలో ఏ గ్రూపు అయినా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. joinindianarmy.nic.inలోకి వెళితే అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ)టెక్నికల్...
Indian army gifts 20 horses,10 dogs to bangladesh : భారత సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ కు 20 గుర్రాలను,10 కుక్కలను బహుమతిగా అందజేసింది. పూర్తి స్థాయి ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చిన 20 గుర్రాలను..10...
Indian Army security : భారత్, చైనా సరిహద్దులో కొన్ని నెలలుగా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చలికాలం ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరుగనుండటంతో భారత సైన్యం...
Indian Army launches secure messaging app SAI for jawans ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా గురువారం(అక్టోబర్-30,2020) భారత ఆర్మీ.. ఓ మెసేజింగ్ యాప్ ను లాంఛ్ చేసింది. “సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ది...
Testing 12 Missiles Within Two Months : గత రెండు నెలల కాలంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) పదుల సంఖ్యలో క్షిపణులను పరీక్షించి యావత్తూ ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పటివరకూ...
Dharchula Bridge:అంతర్జాతీయ నిషేధం ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్లోని ప్రముఖ థార్చులా బ్రిడ్జ్ తాత్కాలికంగా పునఃప్రారంభమైంది. గతంలో భారత ఆర్మీ,ఇతర విభాగాలలో పనిచేసి రిటైర్ట్ అయిన నేపాలీ సిటిజన్లు తమ పెన్షన్ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు…నేపాల్ అభ్యర్థన...
శిథిలావస్థకు చేరుకున్న పాకిస్తానీ ఆఫీసర్ సమాధిని బాగుచేయడంతో పాటు డెకరేట్ కూడా చేసింది Indian Army. జమ్మూ అండ్ కశ్మీర్ లోని నౌగం సెక్టార్ లో జరిగిన ఈ ఘటనను ఫొటో రూపంలో పంచుకుంది ఇండియన్...
Medak:శత్రు దేశాల కవ్వింపులు.. యథేచ్ఛగా చెలరేగిపోతున్న విష ప్రచారాలు.. భారత భూ భాగాన్ని ఆక్రమించుకునేందుకు చేసే ప్రయత్నాల్నింటినీ తిప్పికొట్టేందుకు మరింత సామర్థ్యాన్ని పోగు చేసుకుంటుంది ఇండియా. ఈ క్రమంలో రూ.1,094 కోట్లు వెచ్చించి 156 ఇన్ఫాంట్రీ...
Brahmos, Akash and China: తూర్పు లడఖ్ సరిహద్దుల్లో గుడ్లురుముతున్న చైనాకు తన సత్తాను చాటేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. చైనా ఆర్మీ నుంచి ఎదురయ్యే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికైనా భారత్ సిద్ధమైంది. పదే...
Union minister Jaswant Singh :కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ (82) తుదిశ్వాస విడిచారు. 2020, సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం కన్నుమూశారు. జశ్వంత్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి...
కొన్ని నెల్లలుగా లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ లో గల్వాన్ వ్యాలీలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరగగా… ఆ ఘటనలో తెలంగాణకు చెందిన...
కొంతకాలంగా లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతనెలలో తూర్పు లడఖ్ లోని ప్రధాన పర్వత ప్రాంతాలపై భారత సైన్యం ఆధిపత్యం సాధించడంతో ఆయా ప్రాంతాల్లో చైనా అదనపు...
చైనా అసలు స్కెచ్ ఏంటి? పాంగాంగ్లో భారత్ను పదేపదే ఎందుకు కవ్విస్తోంది. ఉపఖండంలో తిరుగులేని సైనిక శక్తిగా ఎదగాలనుకుంటున్న డ్రాగన్ ప్లాన్కు భారత్ ఎలా చెక్పెట్టగలుగుతుంది? పాంగాంగ్ సో దగ్గరికి సైన్యాన్ని పంపుతూ భారత్ను రెచ్చగొడుతోంది...
భారత్ – చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే..యుద్ధ వాతావరణం నెలకొంది. పాంగాంగ్ కు భారీగా బలగాలను తరలిస్తోంది చైనా. ఫింగర్ 3 వద్ద కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుందని...
ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్నది ఏదైనా ఉందంటే.. అది కరోనా మాత్రమే. కానీ.. దానిని మించిన కరోడా చైనా. ఎస్.. డ్రాగన్ కంట్రీ ఎంత డేంజర్ అంటే.. అది కరోనా కంటే ప్రమాదకరం. కరోనా సోకితే.....
భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని పరిస్థితుల్లో ఇరు దేశాల సరిహద్దుల్లో చైనా బర్రెలు భారత్ లోకి వచ్చాయి. వాటిని గమనించిన భారత్ జవాన్లు సామరస్యంగా స్పందించారు. గతం వారం లడాక్ లోని పాంగ్యాంగ్...
తూర్పు లడఖ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఐసి) పై భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగి పోతూ ఉన్నాయి. చైనా దళాలు మళ్లీ చొరబడటానికి ప్రయత్నించగా.. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, సోమవారం రెండు...
తూర్పు లడఖ్ సెక్టార్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఐసి) లో భారతీయ, చైనా సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. గత మూడు నెలలుగా...
చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతి(CDS) జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో...
Secret Tutu regiment prepared to fight China: చైనా సైన్యంతో పోరాడేందుకు భారత్ టు టు రెజిమెంట్ను రంగంలోకి దించుతోంది. ఇంటెలిజెన్స్ రెజిమెంట్గా గుర్తింపు పొందిన ఈ దళం..సైన్యానికి బదులుగా RAW ద్వారా నేరుగా...
India-China standoff: ఇప్పటి వరకు ఇండియా, చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు పాంగోంగ్ సరస్సు ఉత్తరం ఒడ్డుకు పరిమితంగా ఉండేవి. తాజాగా చైనా దళాలు సరస్సు దక్షిణం ఒడ్డున కూడా భారత భూభాగం వైపు చొచ్చుకొచ్చే...
డ్రాగన్ తోక జాడిస్తే… భారత్ చూస్తూ ఊరుకుంటుందా? డ్రాగన్ తోక కట్ చేసే వ్యూహల్ని అమలు చేస్తోంది. సౌత్ చైనా సముద్రంలో భారత యుద్ధ నౌకలు ఎంట్రీ ఇచ్చాయి. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా దుందుడుకు...
పాంగాంగ్ సో సరస్సు దక్షిణ తీరంలోని కీలక పర్వత శిఖరాన్ని భారత సైన్యం అధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా ఏర్పాటు చేసిన అత్యాధునిక కెమెరాలు, పరికరాల కళ్లుగప్పి భారత బలగాలు...
భారత్ మీద దాయాది దేశం పాక్ కయ్యానికి కాలు దువ్వుతోంది. తమ దేశంపై భారత్ దాడి చేస్తే..అణుబాంబులతో దాడి చేస్తామని ఆ దేశ మంత్రి షేక్ రషీద్ సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. భారత...
భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. మతాల ప్రకారం కొంతమంది కొట్లాడుతుంటే..మరికొంతమంది సామరస్యంగా ముందుకెళుతున్నారు. హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఇతరులను ఆలోచింప చేస్తున్నారు. తాజాగా ఇండియన్ ఆర్మీలో ఐక్యత...
India – China Border లో మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది. తూర్పు లడఖ్ లోని సరిహద్దులో చైనాకు ధీటుగా భారత్ చర్యలు తీసుకొంటోంది. అక్కడ 35 వేల మంది ప్రత్యేక భారతీయ సైనికులను...
రాఫెల్ వచ్చింది సరే. మరి.. రాఫెల్కు ముందు మన ఇండియన్ ఎయిర్ఫోర్స్ స్టామినా ఏంటి? రాఫెల్ వచ్చాక.. మన బలం ఎంతమేరకు పెరగనుంది.? ఈ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్తో.. ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఏమేం చేయబోతోంది? ఈ...
భారత సైన్యానికి సంబంధించి నరేంద్ర మోదీ సర్కార్ మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భారత సైన్యంలో పురుషులతో సమాన హోదా పొందాలనే మహిళా అధికారుల కల నెరేవేరింది. షార్ట్ సర్వీస్ కమిషన్ కింద నియమితులైన మహిళా...
లద్ధాక్లో ఏర్పడ్డ ఉద్రిక్తతల కారణంగా భారత సైన్యం అత్యవసరంగా ఆధునిక ఆయుధాల కొనుగోలు కోసం ప్రయత్నాలు పారరంభించింది. ఆయుధాలు కొనాలంటే ఏళ్ళు గడిచిపోతున్నాయి. నిపుణుల కమిటీల పరిశీలనలు, అంతర్జాతీయ మార్కెట్ లో టెండర్లు. ఇంతలో దళారుల...
రాజ్నాథ్ సింగ్ లద్ధాక్ పర్యటన విశేషాలు మీడియాలో వచ్చాయి . మీడియాలో కనిపించిన దృశ్యాలు సామాన్యులకు పెద్దగా అర్ధం కావు . కానీ , కొన్ని ఫోటోలు నిపుణులు పసిగట్టారు . అందులో కనిపించిన స్పెషల్...