Indian women pilots make history by flying non-stop for 17 hours : భారత్ మహిళా పైలెట్లు చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో అత్యంత సుదీర్ఘ దూరం విమానాన్ని నడిపిన మహిళా పైలెట్లుగా రికార్డు క్రియేట్...
US Army first CIO: ఇండియన్-అమెరికన్ డా. రాజ్ అయ్యర్ యూఎస్ ఆర్మీ ఫస్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా ఘనత సాధించాడు. పెంటగాన్ క్రియేట్ అయిన జులై 2020లోనే అతనికి ఈ పొజిషన్ క్రియేట్ అయింది....
indian Army 100 soldiers commit suicide : దేశ కోసం ప్రాణాలు అర్పించే ఇండియన్ ఆర్మీ జనవాన్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం చాలా విచారించదగిన విషయం. దేశం కోసం ప్రాణాల్ని పణ్ణంగా పెచ్చే జవాన్ల ఆత్మహత్యలు ఆందోళన...
జమ్మూ కశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ లీడర్ (PDP leader).. షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం పలు చట్టాలు చేసి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరైనా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ లో స్థలం...
india Ban on foreign brands in military canteens : భారతదేశంలోని మిలటరీ క్యాంటీన్లలో ఇకనుంచి విదేశీ బ్రాండ్ వస్తువులు కనిపించవు. భారత రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో దేశంలోని...
Mukesh Ambani : వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఫోర్బ్స్ భారత అత్యంత సంపన్నుల జాబితాలో వరుసగా 13వ సారి అగ్రస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ 2020 సంవత్సరానికి గానూ దేశంలో అత్యంత...
Paytm Launches Mini App Store : గూగుల్ తో తెగదెంపులు చేసుకొనేందుకు Paytm రెడీ అవుతోంది. ఇటీవలే గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ ను తొలగించిన కొద్ది రోజులకు సొంతంగా ప్లాన్స్...
Indian In UAE : దుబాయ్ లో నివాసం ఉంటున్న భారతీయుడి నిజాయితీకి మెచ్చి…సత్కరించారు అక్కడి పోలీసులు. విలువైన వస్తువులున్న బ్యాగును ఇచ్చినందుకు అవార్డు ఇచ్చారు. దుబాయి్ లో రేతేష్ జేమ్స్ గుప్తా నివాసం ఉంటున్నారు....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు ఓ నేపాలీని పట్టుకున్నారు. అతడికి గుండు కొట్టించారు. ఆ తర్వాత జైశ్రీరామ్ అనాలని అతడిని బలవంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్...
కరోనా వైరస్ పరీక్ష నిర్వహించే కొత్త ఎలక్ట్రిసిటీ ఫ్రీ (విద్యుత్ రహిత) డివైజ్ అందుబాటులోకి వస్తోంది. కరోనా వైరస్ టెస్టులో భాగంగా బాధితుల నుంచి లాలాజాల శాంపిల్స్ వేరు చేయడంలో ఈ విద్యుత్ డివైజ్ ను...
యూజర్ ప్రైవసీ దృష్ట్యా చైనీస్ పాపులర్ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ను భారత్ నిషేధించింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించారు. మిగిలిన 58 చైనీస్ యాప్లు...
భారత్, చైనా సరిహద్దు ఘర్షణ జరిగిన కొద్దివారాల తరువాత జాతీయ భద్రత, గోప్యతా సమస్యల కారణంగా టిక్ టోక్తో సహా 59 చైనా మొబైల్ యాప్లను ప్రభుత్వం నిషేధించింది. భారత సార్వభౌమాధికారం మరియు సమగ్రత, భారత...
స్విస్ బ్యాంక్లో భారతీయుల నగదు నిల్వలు భారీగా తగ్గాయి. 2019లో భారతీయుల డిపాజిట్లు 6 శాతం తగ్గి రూ.6,625 కోట్లకు పరిమితమయ్యాయని స్విస్ బ్యాంకు ప్రకటించింది. గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో బ్యాంక్ ఈ...
తూర్పు లఢఖ్ లోని సరిహద్దుల్లో భారీగా సైనిక బలగాలను మోహరించిన చైనా వెనక్కి తగ్గింది. గాల్వాన్ ప్రాంతం,పాట్రోలింగ్ పాయింట్ 15మరియు హాట్ స్ప్రింగ్ ఏరియా నుంచి సైనిక బలగాలను,యుద్ధంలో పాల్గొనే వాహనాలను చైనా ఉపసంహరించుకుంది. సోమవారం...
లిరిక్ రైటర్ Javed Akhtarను Richard Dawkins Award వరించింది. మానవతా విలువలు, నిశితమైన పరిశీలన, మతపరమైన హెచ్చుతగ్గులు లేకపోవడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకున్నారు. అక్తర్ కు మాత్రమే ఈ అవార్డు దక్కింది. గతంలో...
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ అత్యధిక పారితోషికం పొందిన సెలబ్రిటీల జాబితాలో చేరారు. ప్రతి ఏడాది ఫోర్బ్స్ విడుదల చేసే ఈ 100మంది జాబితాలో భారత్ నుంచి అక్షయ్ మాత్రమే ఉన్నారు. 45.5 మిలియన్...
అమెరికాలో ఓ వైపు కరోనా వైరస్..మరోవైపు అల్లర్ల కారణంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ హత్య అగ్రరాజ్యాన్ని అట్టుడికిస్తోంది. ఆందోళనకారులు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. విధ్వంసం, లూటీలతో భారతీయులు ఇక్కట్లు పడుతున్నారు....
జమ్మూకాశ్మీర్ లో భారీ ఉగ్రకుట్రను భారత భద్రతా దళాలు భగ్నం చేశాయి. పుల్వామ దాడి తరహా ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 20 కిలోల పేలుడు పదార్థాలతో వెళ్తున్న ఓ కారును భద్రతా దళాలు స్వాధీనం...
కోవిడ్ -19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (BBIL)తో కలిసి పరిశోధన సహకారాన్ని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) శనివారం ప్రకటించింది. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్...
అదృష్టం ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. లక్ష్మీ ఒకసారే వస్తుంది…తంతే బూరెల బుట్టలో పడటం అంటే ఇదేనేమో అనుకుంటున్నారు. ఎందుకంటే..ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. లాటరీలో ఏకంగా 10 మిలియన్స్ దిర్హమ్స్ (సుమారు...
అమెరికాలో భారత్ నుంచి వెళ్లిన దంపతులు మరణించారు. 5నెలల గర్భవతి అయిన మహిళను హత్య చేసినట్లుగా గుర్తించారు. హడ్సన్ నదికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గరీమా కొఠారి అనే మహిళ శవం గాయాలతో...
చావుకు బ్రేకులు వేశామా.. ఇండియాలో కరోనా మృతులు 1000కి చేరింది. COVID 19 కారణంగా ఇండియాలో 1000కి చేరేలా ఉన్నాయి మృతుల సంఖ్య. ఇదే సమయంలో ఇతర వ్యాధుల కారణంగా మరణించేవారి సంఖ్య గతేడాదితో పోలిస్తే...
కోవిడ్-19 హాట్ స్పాట్ గా అమెరికా మారిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా అత్యధికంగా అగ్రరాజ్యంలోఇప్పటివరకు 4లక్షల 540మందికి కరోనా సోకగా,12వేల 857మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 21వేల 711మంది కోలుకొని...
అమెరికాలో కరోనా సంక్షోభంతో భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా? అనే భయం కనిపిస్తోంది. ఇప్పటివరకూ కోటి ఉద్యోగాలు పోయాయినట్టు వార్తలు వస్తున్నాయి…నెలాఖరులో మరో రెండు కోట్లు ఉద్యోగాలు...
భారతో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి మన దేశంలో 142 కేసులు నమోదయ్యాయి. మరోవైపు 2020, మార్చి 17వ తేదీ మంగళవారం మరో కరోనా మరణం సంభవించింది. మహారాష్ట్రలో...
తెలంగాణలో నూతన విమానాశ్రయాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన అధికారుల బృందం ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు నివేదికను ఇచ్చింది.
భారతీయుడిపై అమెరికన్లు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే మృతిచెందాడు ఈ ఘటన శనివారం లాస్ ఏంజిల్స్లో తెల్లవారుజామున జరిగింది. మహీందర్ సింగ్ సాహి(31)ఇద్దరు పిల్లల తండ్రి.. సాహి ఆరు నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. విట్టియర్ సిటీలో...
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)పై తీవ్ర దుమారం రేగింది. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. సీఏఏ,
కరోనా వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనాలోని వుహాన్ సిటీలో చిక్కుకున్ భారతీయ దంపతులు అక్కడ బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. చైనాలో ఇప్పటికే 1700 మందిని బలి తీసుకొని 26 దేశాలకు విస్తరించిన కరోనాతో...
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కు మందు దొరకదా ? వందల మంది మృతి చెందుతుండడం..పొరుగు దేశాలకు ఈ వైరస్ పాకుతుండడంతో తీవ్ర కలకలం రేపుతోంది. వేల సంఖ్యలో వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. చైనాలో...
భారతీయ సంతతికి చెందిన అరవింద్ కృష్టను ఐబీఎం కంపెనీ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించనుంది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐబీఎం కంపెనీ కొత్త సీఈఓగా అరవింద్ కృష్ణ ఏప్రిల్ నుంచి...
ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్ ప్రస్తుతం చైనాను వణికిస్తోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు వుహాన్ నగరంలో ఈ వైరస్ బారిన పడగా, ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు 45ఏళ్ల భారతీయ...
తమిళనాడుకు చెందిన గోపాల్ అనే వ్యక్తి చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టు చాలా ఆసక్తి కలిగించే విధంగా ఉంది. 900 సంవత్సరాల క్రితమే ప్రాచీన భారతీయ పురుషులు...
ఈజిప్ట్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్కర్స్ తో వెళ్తున్న మినీ బస్సు.. ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ఘటనలో 22మంది చనిపోయారు. ఉత్తర ఈజిప్ట్ లో సూజ్ కెనాల్ సిటీలో హైవేపై
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఢిల్లీలోని రాజ్ఘాట్ ప్రాంతంలో నిర్వహించిన సత్యాగ్రహ ధర్నా కార్యక్రమంలో పాల్గొని పౌరసత్వ చట్టంపై మాట్లాడనున్నారు. దేశంలోని స్టూడెంట్స్, యువతకు ట్విట్టర్ ద్వారా ఉద్దేశాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్...
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్యరాష్ట్రాలతో పాటు దేశంలోని అనేకప్రాంతాల్లో నిరసనలు,ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ సమయంలో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ప్రధాని మోడీ సవాల్...
అడవుల్లో ఉండే జంతువులు ఒకదానిపై ఒకటి పోరాడుతునే ఉంటాయి. ఆధిపత్యం కోసం కొన్ని పోరాటాలు జరిగితే…బ్రతకటం కోసం కొన్ని పోరాటాలు జరుగుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని భయంకరంగా ఉంటాయి. ఇటువంటివి కొన్ని వీడియోలు ఫారెస్ట్...
భారత్ కు చెందిన దంపతుల గొడవ షార్జాలో రచ్చగా మారింది. సోషల్ మీడియా వేదికగా చేసిన మహిళ ఆక్రందనలకు పోలీసులు స్పందించి నిందితుడ్ని గంటల వ్యవధిలో అరెస్టు చేశారు. జాస్మిన్ సుల్తాన్(33) అనే మహిళ ఓ...
పాకిస్తాన్ లోని భారత హై కమీషనర్ గౌరవ్ అహ్లువాలియాకు ఆ దేశ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయటం పట్ల అభ్యంతరం...
హగిబిస్ పెనుతుఫాన్ తో జపాన్ అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలతో దేశంలోని పలు నగరాలు, పట్టణాలు జలమయమయ్యాయి.14 నదులు పొంగిపొర్లుతున్నాయి. గంటకు 225 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచిన పెనుగాలులతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు...
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ నుంచి హోస్టన్ వెళ్లిన మోదీకి సెప్టెంబర్ 21వ తేదీ శనివారం రాత్రి 11 గంటల సమయంలో హ్యూస్టన్ జార్జి బుష్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో...
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. హ్యూస్టన్, న్యూయార్క్లో పర్యటించే ప్రధాని… సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం హౌడీ- మోదీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సదస్సులో 50వేల మంది ఎన్ఆర్ఐలు పాల్గొంటుండగా… అమెరికా అధినేత...
ఫిలిప్ఫైన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో విదేశీ మహిళ ప్రయాణిస్తోంది. ఆమె నిండు గర్భిణీ. అంతలో నొప్పులు మొదలయ్యాయి. వెంటనే.. ఎయిర్ సిబ్బంది పైలట్ కు సమాచారం అందించారు.
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం చెలరేగింది. అమేథీలో నామినేషన్ దాఖలు చేసిన సమయంలో రాహుల్ పౌరసత్వానికి సంబంధించిన అంశం తెరమీదకు వచ్చింది. రాహుల్ గాంధీ బ్రిటన్, భారత్.. రెండు దేశాల పౌరసత్వాలు కలిగి...
శ్రీలంక బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిపోయింది. దీంతో భారత భారతీయ కోస్ట్ గార్డ్ సముద్ర సరిహద్దు వెంట భద్రతను కట్టుదిట్టం చేసింది. శ్రీలంక, భారత్ సముద్ర సరిహద్దుల్లో హై అలర్ట్ ను ప్రకటించినట్టు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ...
శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి..తమ వారు ఎలా ఉన్నారోనని ఆయా దేశాల్లో ఉన్న వారు తెగ ఆరాట పడుతున్నారు. తమ వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. వారి క్షేమ సమాచారం తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో లంకలో...
విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి 10 సంవత్సరాల్లోకి అడుగుపెట్టింది. 2010 ఏప్రిల్ 1నుంచి అమలులోకి వచ్చింది. 6 నుంచి 14 ఏళ్ల వయస్సు బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలనే ఏర్పడి విద్యాహక్కు చట్టం వచ్చి...
టిఫిన్ మెనూలో ప్రథమస్థానం ‘ఇడ్లీ’దే. అల్పాహారంలో మొదటి ఓటు ‘ఇడ్లీ’కే. బ్రేక్ ఫాస్ట్ ఏం చేసావని అడిగితే ఎక్కువమంది చెప్పే మాట ‘ఇడ్లీ. ఇలా టిఫిన్ అంటే అంటే ఠక్కున గుర్తుకొచ్చేది కూడా ఇడ్లీనే. దోశ,...
పాకిస్తాన్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్పై అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపిస్తున్నారు. కొందరు అభినందన్ హెయిర్ స్టైల్ ఫాలో అవుతుంటే… మరికొందరు చీరలు తయారు చేస్తూ తమ...
ఢిల్లీ : పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని తరుముకుంటు వెళ్లిన భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాక్ అధికారుల చెరలో ఉన్నప్పుడు అభినందన్ టీ తాగుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అభినందన్ పాకిస్థాన్...