భారతదేశంలో కరోనా కారణంగా..కేంద్రం విధించిన లాక్ డౌన్ దశల వారీగా నిబంధనలు ఎత్తేస్తోంది. పలు రంగాలకు మినహాయంపులు ఇస్తోంది. మరో రెండు రోజుల్లో అన్ లాక్ 3.0 నుంచి అన్ లాక్ 4.0 అమల్లోకి రానుంది....
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల మధ్య భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగుపడుతోంది. భారతదేశంలో కరోనావైరస్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా కారణంగా బాధపడుతున్నవారి సంఖ్య మరియు చికిత్స తర్వాత కోలుకునే...
ఇండియాలో శరవేగంగా కరోనా వైరస్ విజృంభిస్తుండగా.. మొత్తం పాజిటివ్ కేసులు ఇప్పటికే 2 లక్షలు దాటిపోయాయి. దేశంలో లక్ష కేసులు దాటిన 15 రోజుల్లోనే కేసుల సంఖ్య రెండు లక్షలు దాటగా.. పరిస్థితి తీవ్రంగా మారిపోయాయి....
కొత్త కరోనా వైరస్కు వ్యతిరేకంగా ప్రపంచం అంతా పోరాడుతుంది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతుండగా.. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24...