Home » IPL Auction
ఈ మినీ వేలంకు సంబంధించి ప్రాంచైజీలు.. ఇంకా అరంగ్రేటం చేయని కొంతమంది దేశీ ఆటగాళ్ల కొనుగోలుపై అధికశాతం దృష్టిసారించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాంచైజీల వద్ద తక్కువ డబ్బు ఉండటమే కారణంగా తెలుస్తోంది.
ఐపీఎల్-2023 కోసం త్వరలో మినీ వేలం జరగనుంది. ఈ నెల 23న కేరళలోని కోచిలో ఐపీఎల్ మినీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఐపీఎల్లోని పది జట్లు ఈ పోటీలో పాల్గొంటాయి.
ఇండియన్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు ఐపీఎల్ బ్రహ్మరథం పట్టింది. లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు. ఇషాన్ ను దక్కించుకోవాలనే పంతంతో కనిపించింది ముంబై ఇండియన్స్.
రెండ్రోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో సురేశ్ రైనా, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ బ్యాట్స్మెన్ కు మొండిచేయి చూపించారు ఫ్రాంచైజీలు. మరోవైపు ఇషాన్ కిషన్, దీపక్ చాహర్ లు భారీ ధరలు..
రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. వేలం మొత్తంలో 204ప్లేయర్లను(67మంది విదేశీ ప్లేయర్లతో కలిపి) కొనుగోలు చేసి వేలం ప్రక్రియను
వేలం మొత్తంలో 204ప్లేయర్లను(67మంది విదేశీ ప్లేయర్లతో కలిపి) కొనుగోలు చేసి వేలం ప్రక్రియను రూ.551.70కోట్లకు పూర్తి చేశారు. ఐపీఎల్ 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది.
కొద్ది వారాలుగా శ్రేయాస్ అయ్యర్ ను బెంగళూరు కెప్టెన్ గా ఎంపిక చేస్తుందని వచ్చిన ఊహాగానాలకు బ్రేక్ పడింది. జట్టు మొత్తంలో అధికంగా వెచ్చించి కొనుగోలు చేసింది అయ్యరే.
వేలంలో అధికంగా వెచ్చించింది మహ్మద్ షమీకి మాత్రమే. అతనితో పాటుగా విదేవీ ప్లేయర్ ఫెర్గ్యూసన్ కు రూ.10కోట్లు కేటాయించారు. పాండ్యా కెప్టెన్సీలో టోర్నీకి రెడీ అవుతుంది.
సంజూ శాంసన్ జట్టులో అంటిపెట్టుకున్న రాజస్థాన్.. బెంగళూరు వేదికగా ప్రసిద్ కృష్ణ లాంటి ప్లేయర్ ను కొనుగోలు చేసింది. 15దేశాలకు చెందిన 600ప్లేయర్లను 217స్లాట్ల కోసం వేలం నిర్వహించారు.
బెంగళూరు వేదికగా పంజాబ్ జట్టు కీలక ప్లేయర్లను కొనుగోలు చేసింది. మయాంక్, ధావన్ పెద్ద మొత్తంలో తీసుకుంటున్న ప్లేయర్లు కాగా కెప్టెన్ పేరు అధికారికంగా కన్ఫామ్ కాలేదు.