ఇరాన్ ఆర్మీ కమాండర్ ఖాసిం సులేమాని హత్య తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా దళాలే లక్ష్యంగా దాడులకు దిగింది. సులేమాని అంత్యక్రియలు జరిపిన
ఇరాన్ లోని బుషెహక్ పట్టణంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.9గా గుర్తించింది యూఎస్ జియోలాజికల్ సర్వే. బుషెహక్ అణు కర్మాగారం సమీపంలో ఒక్కసారిగా వచ్చిన భూప్రకంపణలతో జనం ఉలిక్కి పడ్డారు.ఇళ్ల నుంచి...
ఇరాన్ టెహ్రాన్ లో విమాన ప్రమాద ఘటనలో 170 మంది మృతి చెందారు. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి.
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ యుద్ధం ఆరంభమైనట్టేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇరాన్ ఆర్మీ కమాండర్ ఖాసిం సులేమాని హత్య