Australia apologizes to Team India : ఆస్ట్రేలియా అభిమానులు నోరు పారేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న టీమిండియా ప్లేయర్స్ బుమ్రా, సిరాజ్ పై జాత్సాహంకార వ్యాఖ్యలు చేసిన ఆసీస్ ఫ్యాన్స్ మరోసారి..అదే విధంగా ప్రవర్తించారు. దీంతో...
Talks With Farmers రైతు సంఘాల నేతలతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆరో దఫా జరిపిన చర్చలు మగిశాయి. ఐదు గంటలపాటు సాగిన చర్చలు ఎటూ తేలకుండానే అసంపూర్తిగా ముగిశాయి. దీంతో అపరిష్కృత అంశాలపై జనవరి...
Government focus on issues arising in Dharani portal : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణిలో భూముల రిజిస్ట్రేషన్కు ఇబ్బందులు తప్పడం లేదు. ధరణిలో చిక్కులు జనాలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి....
Maharashtra Government issues dress code at work ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ప్రవేశపెడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్,ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్, టీ షర్ట్...
Devalla Revathi Controversy : వైసీపీ నేతలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. టోల్ గేట్ వద్ద జరిగిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏపీ వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ల రేవతి...
Going to Tirumala in vehicles..Learn the new rules : తిరుమల కొండపైకి వాహనాల్లో వెళ్లాలనుకునే భక్తులు ఇకపై కొత్తగా వచ్చిన నిబంధనలు తెలుసుకోవాల్సిందే. బస్సులు, ట్రైన్ సదుపాయం సరిగ్గా లేకపోవడంతో సొంత వాహనాల్లో...
స్కూల్, కాలేజీలకు వెళ్లాలంటే..పేరెంట్స్ అనుమతి తప్పనిసరా ? ఏంటీ చదువుకోవడానికి ఎవరైనా అడ్డు చెబుతారా అని అనుకుంటున్నారా ? కానీ..కరోనా అలా చేసింది మరి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎక్కడ...
కరోనా వేళ..ఎన్నికలు వస్తే..ఏం చేయాలి ? ఎలాంటి మార్గదర్శకాలు పాటించాలనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికలు జరిగితే..తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలు వెల్లడించింది. ఓటు వేసే వారు, ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు, పోలింగ్...
కరోనా వేళ..పండుగలను ఘనంగా చేసుకోలేకపోతున్నారు జనాలు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మార్చి నుంచి మొదలైన వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. ఈ క్రమంలో వస్తున్న పండుగులను ఏదో..ఏదో..అన్నట్లుగా ముగించేస్తున్నారు. 2020,...
ఎక్కడో చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ మానవాళి ఊహాలకు అందని విధంగా అందరినీ చావు దెబ్బ తీస్తోంది. వైరస్ ఎఫెక్ట్తో టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు.. అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన పెద్ద సినిమాలు...
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫరీద్ 20 సార్లు దుబాయ్ వెళ్లొచ్చినట్లు అధికారులు గుర్తించారు. దుబాయ్ నుంచి 230 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు...
రాష్ట్రంలో అన్నదాతలందరికీ రైతు బంధు సాయం అందాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఈమేరకు శనివారం (లై 11, 2020)సీఎం అధికారులను ఆదేశించారు. ఎవరైనా రైతు బంధు రాని రైతులుంటే వెంటనే గుర్తించి ఆర్థిక సాయం అందించాలని...
దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకి కేసులు పెరిగిపోవడం, హాస్పిటళ్లలో బెడ్లు కొరత కారణంగా.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో 20వేల బెడ్లను రెడీ చేసేందుకు చర్యలు చేపట్టింది. హోటల్స్, ఫంక్షన్ హాల్స్లో...
కరోనా వైరస్కి కారణమంటూ ప్రపంచదేశాలు వేలెత్తి చూపుతున్న వేళ..చైనా తాను నిర్దోషినంటూ చెప్పుకునే ప్రయత్నం చేసింది..తనంత తానే ఓ శ్వేతపత్రం విడుదల చేసింది..వైరస్ గురించి తమకి తెలిసిన వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అన్ని...
ఊహించని విధంగా లాక్ డౌన్ ను మరో నెల రోజులు పొడిగించింది మోడీ సర్కార్. జూన్-30వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఇవాళ(మే-30,2020)కేంద్ర హోంమంత్రిత్వశాఖ లాక్ డౌన్ 5.0 మార్గదర్శకాలను...
కరోనా వైరస్ రాకుండా అడ్డుకునేందుకు ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ గా హెల్త్ వర్కర్లు, కరోనా పేషెంట్ల కుటుంబ సభ్యులు యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR )సూచించింది. హైడ్రాక్సీ...
ప్రముఖ నటుడు చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. 2020, మే 21వ తేదీ గురువారం ఉదయం ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు....
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ ను మరో రెండు వారాలు(మే-17,2020వరకు)పొడిగిస్తున్నట్లు శుక్రవారం కేంద్రహోంమంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్...
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)పై తీవ్ర దుమారం రేగింది. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. సీఏఏ,
భారీ మెజార్టీతో మోడీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి అనేక సంచలన నిర్ణయాలతో విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదేసమయంలో మోడీ సర్కార్ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రజల్లో అనేక భయాందోళనలకు దారి తీస్తున్నాయి. విపక్షాలను ఎప్పటికప్పుడూ చీల్చిచెండుతూనే...
సిక్కుల మత గురువు గురునానక్ 550వ జయంతి సందర్భంగా గురునానక్ స్మారక నాణేన్ని పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. 50 రూపాయలు విలువైన ఈ నాణెంతో పాటు, రూ.8 విలువ చేసే పోస్టల్ స్టాంప్ కర్తార్పూర్...
బ్రిటన్ లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల హక్కులు కాపాడాలని, భారతీయ విద్యార్థుల వీసాకి సంబంధించిన ఇష్యూస్ ని తర్వగా పరిష్కరించేలా చూడాలని బ్రిటన్ సర్కార్ ని కోరింది భారత ప్రభుత్వం. రెండు దేశాల మధ్య ద్వైపాక్షి్...
ఏపీ రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఇందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. విధి విధానాలను, నిబంధనలపై జీవో జారీ చేసింది దానికి సంబంధించిన శాఖ. ఏజెన్సీలో వైన్ షాపు ఏర్పాటుకు...
ఫోని తుఫాన్ ఎఫెక్ట్ ఎవరెస్ట్ శిఖరాలను తాకింది. ఒడిశా రాష్ట్రం పూరీ దగ్గర 200 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన తర్వాత.. ఈ గాలులు ఉత్తరభారతం వైపు వెళ్లాయి. ఎవరెస్ట్ ను గాలులు తాకిన సమయంలోనూ...
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ కి మరో షాక్ తగిలింది. వీడియోకాన్ కంపెనీకి ఐసీఐసీఐ బ్యాంకు రుణాల కేసులో చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధుత్ లకు...