హైదరాబాద్: ఐటీ గ్రిడ్ కేసులో ఇంప్లీడ్ పిటిషన్పై హైకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇంప్లీడ్ పిటిషన్లో ఉన్న నలుగురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎన్నికల అధికారి, ఆధార్ అథారిటీ అధికారులకు , ఆంధ్రప్రదేశ్...
ఢిల్లీ : 17 వ లోక్ సభ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా మార్చి 10 ,ఆదివారం నాడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అనంతరం ఆయన ఏపీ...
అమరావతి : ఐటీ గ్రిడ్ డేటా చౌర్యం కేసులో వైసీపి స్పీడ్ పెంచింది. పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు, మాజీ ఎంపీలు సీనియర్ నేతలు సోమవారం మార్చి 11న ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు....
ఏపీ ప్రజల వ్యక్తి గత సమాచారాన్ని చౌర్యం చేసిన హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లోని ఐటీ గ్రిడ్ కార్యాలయాన్ని సిట్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డేటా చోరీ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ టీఆర్ఎస్ లీడర్ దినేష్ చౌదరి కంప్లయింట్ చేశారు. మార్చి 08వ తేదీన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో...
తెలుగు రాష్ట్రాల మధ్య హాట్ హాట్ పొలిటిక్స్ జరుగుతున్నాయి. టీఆర్ఎస్, ఏపీ టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఐటీ గ్రిడ్, ఓటర్ల తొలగింపు విషయాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ జగన్కు...
హైదరాబాద్ : ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు . దేశంలోని అన్ని ఎయిర్పోర్టులను అలర్ట్ చేశారు. అశోక్ దేశం విడిచి పారిపోకుండా చూడాలని ఆదేశించారు. ఆంధ్రా-తెలంగాణ...
ఐటీ గ్రిడ్ డేటా వివాదం కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. డేటా చోరీ కేసులో కీలక సూత్రధారుడు, ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కోసం 4 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా
ఐటీ గ్రిడ్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. రెండు ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేసిన కంపెనీ. రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరి నోట
డేటా వార్.. తెలుగు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్గా మారింది. డేటా చోరీ వివాదం రాజకీయాలను కుదిపేస్తోంది. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి టీడీపీ
కొత్త వివాదం తెరపైకి వచ్చింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య మరో వివాదం నడుస్తోంది. ఐటీ గ్రిడ్స్ కంపెనీ ద్వారా ఏపీ ప్రజల డేటా చౌర్యం జరుగుతుందన్న ఆరోపణలతో ఇరు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మార్చి...
ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ జరిగిందనే విషయం బయటపడడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇది సంచలనం రేపుతోంది. వైసీపీ పెట్టిన...
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఐటీ గ్రిడ్ కంపెనీ వివాదంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎలాంటి తప్పు, నేరం, దొంగతనం చేయకపోతే ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు...
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ప్రకంపనలు సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసులో నలుగురు ఉద్యోగులను పోలీసులు హైకోర్టు జడ్డి ముందు ప్రవేశపెట్టారు. నలుగురు ఉద్యోగులను జడ్జి ఇంటికి తీసుకెళ్లిన పోలీసులు ఆయన ముందు హాజరుపరిచారు. హైకోర్టు...
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ మరింత ముదురుతోంది. తాజాగా ఐటీ గ్రిడ్ వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. నలుగురు ఉద్యోగులు కనిపించడం లేదంటూ ఆ సంస్థ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు...