National1 year ago
అయోధ్యలో 500 గుళ్లు కట్టినా అది మసీదు స్థలమే : ఉలేమా-ఏ-హింద్
అయోధ్యలో ఒకటి కాదు రెండు కాదు 500ల గుడులు నిర్మించినా అది మసీదు ప్రాంతమేనని జమియత్ ఉలేమా-ఏ-హింద్ అధినేత మౌలానా అర్షద్ మదనీ వ్యాఖ్యానించారు. అయోధ్య భూమి వివాదంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం...