WHO’s colour-coded country map : ప్రపంచ ఆరోగ్య సంస్థ కశ్మీర్ విషయంలో పెద్ద తప్పును చేసింది. కరోనా మ్యాప్ను చూపించే క్రమంలో W.H.O జమ్ము, కశ్మీర్, లద్దాఖ్లను ఇండియా మ్యాప్ నుంచి వేరు చేసింది....
martyred jawan’s WhatsApp chat కశ్మీర్లోని శ్రీనగర్లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో అమరుడైన ఓ జవాన్ వాట్సాప్ చాట్ కంటతడి పెట్టిస్తోంది. వీరమరణం చెందడానికి కొన్ని గంటల ముందు సైనికుల ప్రాణాలకు ఉన్న భరోసా ఏ...
జమ్మూ కశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ లీడర్ (PDP leader).. షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం పలు చట్టాలు చేసి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరైనా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ లో స్థలం...
Centre throws open J&K for land sale : నిన్న మొన్నటి వరకు పర్యాటక కేంద్రంగా ఉన్న కశ్మీర్.. ఇప్పుడు నివాస యోగ్యం కాబోతోంది. జమ్మూ కశ్మీర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం...
శిథిలావస్థకు చేరుకున్న పాకిస్తానీ ఆఫీసర్ సమాధిని బాగుచేయడంతో పాటు డెకరేట్ కూడా చేసింది Indian Army. జమ్మూ అండ్ కశ్మీర్ లోని నౌగం సెక్టార్ లో జరిగిన ఈ ఘటనను ఫొటో రూపంలో పంచుకుంది ఇండియన్...
మతపరమైన చిచ్చు పెట్టి విచ్ఛిన్నం చేసేందుకు pakistan దసరా పండుగను వాడుకోనుందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. జమ్మూ అండ్ కశ్మీర్ లో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్...
అంతర్జాతీయ సమావేశాల్లో భారతదేశానికి వ్యతిరేకంగా ఏదైనా చేయడం, కాశ్మీర్ గురించి జపించడం పాకిస్తాన్ అలవాటు. షాంఘై సహకార సంస్థ (SCO) సభ్యుల జాతీయ భద్రతా సలహాదారుల ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ దుశ్చర్యలకు...
స్వతంత్రం వచ్చి 70 ఏండ్లు కావొస్తోంది. అప్పటి నుంచి కరెంటు లేక చీకట్లో మగ్గిన ఆ గ్రామ ప్రజలు ప్రస్తుతం ఫుల్ ఖుష్ అవుతున్నారు. కొన్ని ఏళ్ల తర్వాత..బల్బు జిగేల్ చూసి ఎంతో ఆనంద పడుతున్నారు....
జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లాలోని బండోజా ఏరియాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య మంగళవారం తెల్లవారుఝూమున 5గంటలనుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు...
కరోనా వైరస్ నేపథ్యంలో ఆప్తులు ఎవరూ రాకపోవడంతో సిక్కు వ్యక్తి అంత్యక్రియలను ముస్లింలే నిర్వహించారు. జమ్మూ అండ్ కశ్మీర్ లోని గాంధర్బాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పంజాబ్ కు చెందిన రణవీర్ సింగ్ అనే...
మాజీ ఐఏఎస్ అధికారి కణ్నన్ గోపీనాథన్ ను మరోసారి భారత ప్రభుత్వం విధుల్లోకి చేరమంటూ ఆహ్వానించినప్పటికీ సున్నితంగా తిప్పికొట్టారు. కరోనా వైరస్ మహమ్మారి విధుల నేపథ్యంలో వెంటనే జాయిన్ అవ్వాలని ప్రభుత్వం నుంచి ఆయనకు ఆర్డర్...
నిఘా వర్గాలు నుంచి వచ్చిన రిపోర్ట్ల ప్రకారం 3జీ, 4జీ సేవలను ఫిబ్రవరి 24వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది జమ్మూ కశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో హైస్పీడ్ 3 జి, 4 జి ఇంటర్నెట్ సేవలను...
టర్కీష్ ప్రెసిడెంట్ తయ్యిప్ ఎర్డోగాన్ జమ్మూ కశ్మీర్పై కామెంట్లు చేసి చివాట్లు తిన్నాడు. శుక్రవారం పాకిస్తాన్లో పర్యటించిన ఎర్డోగాన్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో మీటింగ్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే కశ్మీర్ విషయంలో ఏదైనా సహాయం...
కశ్మీర్ ప్రజలకు ఇంటర్నెట్ ఆపేయడమే కాకుండా అక్కడ కేవలం డర్టీ పిక్చర్లు (బూతు సినిమాలు) చూడటానికే వాడతారనే విమర్శలు చేశాడు నీతి అయోగ్ సభ్యుడు వీకే సారస్వత్. కశ్మీర్ వెళ్లడానికి రాజకీయ నాయకులు ఎందుకు అంత...
భద్రతా సిబ్బందిపై గ్రనేడ్లతో రెండు ప్రాంతాల్లో దాడి చేశారు. గాందర్ పల్లిలోని ఓ నివాసంలో ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సమయంలో దళాలపై ముష్కరులు దాడి జరిపారు....
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం(16 మే 2019) ఉదయం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా.. ఓ ఆర్మీ జవాన్ వీరమరణం చెందారు. పుల్వామాలోని దాలిపొర ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు...
గురువారం(ఫిబ్రవరి-14,2019) జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 49మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకొన్న పుల్వామా ఉగ్రదాడిని స్వాగతిస్తూ వేడుకలు జరుపుకొన్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నలుగురు కశ్మీర్ విద్యార్థినులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్...