Lockdown Income: కరోనా వైరస్ మహమ్మారి సమయంలో విధించిన లాక్డౌన్ సంపన్నులకు మాత్రమే కలిసొచ్చింది. లాక్డౌన్ సమయంలో కొందరు ఉద్యోగాలు కోల్పోతే భారత్లో బిలియనీర్లు 35 శాతం మరింత ధనవంతులయ్యారు. ఇదంతా ఇంటర్నేషనల్ ఎన్జీవో ఆక్స్ఫామ్...
candy fun house candyologist jobs notification : పొద్దుట్నించి సాయంత్రం దాకా కష్టపడితేనే యజమాని నెలాఖరున ఉద్యోగికి జీతం ఇస్తాడు. కొంత మంది దినసరి కూలీలు ఉంటారు. వారు ఏరోజు లెక్క ఆరోజు తీసుకుంటారు....
Jharkhand : Indian state mandates jobs for ‘non-smokers’ only : జార్ఖండ్ ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమంటే..ధూమపానం చేయని వారికే ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఉద్యోగం కావలని...
12-point Stimulus 3.0 : ఆర్థిక పురోగతితో పాటు ఉపాధి, క్రెడిట్, మ్యాని ఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో మరింత ప్రోత్సాహాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్-3.0ను ప్రకటించింది. ఈ సహాయక ఉద్దీపన ప్యాకేజీ పథకం...
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రులు మాన్షుక్ మాండవియ, కిషన్ రెడ్డి ఫ్యాక్టరీని సందర్శించున్న నేపథ్యంలో.. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి కల్పించాలంటూ టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈ...
విశాఖ జిల్లాలో దళిత యువకుడి శిరోముండనం కేసులో నిందితుడు నూతన్ నాయుడు బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు యువకుల వద్దనుంచి రూ. 12 కోట్లరూపాయలు కొట్టేశాడు. శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్టైన తర్వాత...
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. కరోనా సంక్షోభంతో ఆగిపోయిన రైల్వే పోస్టుల నియామక ప్రకియ డిసెంబర్ లో ప్రారంభంకానుంది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షలపై రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది....
కరోనా వేళ ఉద్యోగాలు పోయి..బిక్కుబిక్కుమంటుంటే..ఓ పిల్లి మాత్రం ఉద్యోగంలో చేరింది. మెడలో ఐడీ కార్డుతో ఫోజులిస్తున్న ఈ పిల్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. Epworth ఆసుపత్రి బయట పిల్లి సెక్యూర్టీగా...
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై విజయవాడలోని పంచాయతీరాజ్ శాఖామంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ...
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ దృష్టి సారించింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే డీట్ అనే వెబ్...
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR)లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. ఇందులో మొత్తం 510 ఖాళీలు ఉన్నాయి. 510 ఖాళీలు ఉండగా అందులో స్టేట్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ -10,...
విశాఖలో డైరీ ఉద్యోగి కిడ్నాప్ కలకలం రేపింది. కాకినాడు నుంచి రెండు కార్లలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మింది జంక్షన్ వద్ద అగస్టిన్ ను కిడ్నాప్ చేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం...
లూయిసా సుమాగీ దుబాయ్ నుంచి రిటర్న్ అయ్యే ముందు చివరి క్షణాలను ఎంజాయ్ చేయాలనుకున్నారు. దుబాయ్లో ఉద్యోగాలు కోల్పోయి 12ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోతున్నారు. ఆ క్షణాలను సుమాగీ చిత్రీకరించారు. ఆమె భర్తతో పాటు...
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాల విషయంలో స్థానికతకు పెద్ద పీట వేసింది. ప్రైవేట్ సంస్థల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ముసాయిదా ఆర్డినెన్స్...
* ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం * ‘ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్’(APCOS) ద్వారా ప్రయోజనం * శుక్రవారం(జూలై 3,2020) క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమం...
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 3వేల 795 గ్రామ రెవెన్యూ అధికారుల (VRO)గ్రేడ్ –2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది....
వెస్ట్ బెంగాల్ లోని పలు ఆసుపత్రుల్లో పని చేస్తున్న మణిపూర్ రాష్ట్రానికి చెందిన 185మంది నర్సులు తమ
తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు పూర్తి స్థాయి వేతనాలతో పాటు..గత సంవత్సరం ఇచ్చిన హామీకి కట్టుబడి బోనస్ లు కూడా ఇస్తామని దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్ వేర్ సర్వీస్ కంపెనీగా పేరొందిన HCL టెక్నాలజీస్ ప్రకటించింది....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యా అర్హత ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే 10వ తరగతి అర్హతగా ఉంది....
పరిశ్రమలు, ఐటీ కంపెనీల అధినేతలకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. లాక్డౌన్ తర్వాత సిబ్బందిని తొలగించవద్దని లేఖలో మంత్రి కోరారు. ఒక్క ఉద్యోగి కూడా ఉపాధి కోల్పోకుండా చోరువ తీసుకోవాలని తెలిపారు. ఉద్యోగాలు తీసివేయకుండా...
టీటీడీలో ఉద్యోగాల పేరుతో బెజవాడలో రాందేవ్ అనే వ్యక్తి నిరుద్యోగుల్ని మోసం చేశాడు. టీటీడీ లడ్డూ కౌంటర్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు టోకరా వేశాడు. 60 మంది నుంచి లక్షల్లో వసూలు చేశాడు. నిరుద్యోగుల నుంచి...
ప్రభుత్వ,ప్రేవేటు రంగాల్లో స్థానికులే 75శాతం అవకాశాలు అంటూ గతేడాది ఆంధ్రప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కర్ణాటకలోని యడియూరప్ప సర్కార్ కూడా ఇప్పుడు ఇలానే ఆలోచిస్తోంది. ఏపీ తరహాలో కన్నడిగులకు ప్రైవేటు...
ఉద్యోగాల క్యాలెండర్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం(జనవరి 31,2020) సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశానికి మంత్రి కొడాలి నాని, సీఎస్, డీజీపీ,
పెన్షన్ల గురించి సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. లబ్దిదారులు పెన్షన్ల కోసం అధికారులు, ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేదు. హాయిగా ఇంట్లోనే కూర్చుని తీసుకోవచ్చు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జనవరి 6 నుంచి 25...
ఏపీలో ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. టీచర్ పోస్టుల భర్తీపై జగన్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం 2020 జనవరిలో
ఐటీ జాబ్ లకు అడ్డా ఏది అంటే.. అమెరికా అని చెబుతారు. ముఖ్యంగా ఇండియన్స్. అందులోనూ తెలుగువారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం తెలుగువాళ్లు ఎక్కువగా అమెరికా వెళ్లేవారు. కానీ ఇది గతం. ఇప్పుడు అమెరికా...
తెలంగాణ సీఎం కేసీఆర్ మాటను నిలుపుకున్నారు. సమ్మె కాలంలో మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన సీఎం.. ఇప్పుడు ఆచరణలో
యునైటెడ్ స్టేట్స్లో కొలువుల కొరతే లేదంట. జనవరి నుంచి అక్టోబరు నెల వరకూ తీసిన అంచనాల ప్రకారం.. అక్కడి ప్రభుత్వం 2లక్షల 66వేల జాబ్లు ఉన్నట్లు వెల్లడించింది. లేబర్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. నిరుద్యోగం...
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ అర్హత గల అభ్యర్ధుల కోసం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్(CHSL) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో విభాగాల వారీగా పోస్టల్ అసిస్టెంట్...
ఇప్పుడున్న విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ఏపీ ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయాలని చూస్తోంది. విద్యార్థుల్లో స్కిల్స్
విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి కోసం ఇండియన్ నౌకదళం నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ లేదా...
తెలంగాణలో ఆర్టీసీ భవిష్యత్ను తేల్చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ(నవంబర్ 28,2019), రేపు(నవంబర్ 29,2019) జరిగే కేబినెట్ భేటీలో ఆర్టీసీ ప్రధాన అంశంగా చర్చ
దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వం శాఖల్లో 7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది మార్చి 1 నాటికి మొత్తం ఆరు లక్షల 83వేల 823 పోస్టులు ఖాళీగా ఉన్నాయని...
ఏసీ సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. జగన్ తెలివి తక్కువ నిర్ణయాలతో తన శ్రమ వృథా అయిందన్నారు. విశాఖలో వేల ఉద్యోగాలు పోయాయని వాపోయారు.
సమ్మెకి ముందున్న పరిస్థితులు కల్పించి ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే బేషరతుగా సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై తెలంగాణ
సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం తన స్పందన
ప్రస్తుత ఏడాదిలో ఐటీ కంపెనీలు 30,000-40,000 మంది మధ్య స్థాయి ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని ఐటీ దిగ్గజం టి.వి. మోహన్దాస్ పాయ్ తెలిపారు. వ్యాపారంలో వృద్ధి మందగించడమే ఇందుకు కారణమని చెప్పారు....
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. ఈ మేరకు 1,113 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల
టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు వరం ప్రకటించింది. ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకే ఇవ్వాలని
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలో మరో గుడ్ న్యూస్ వినిపించనుంది. అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 2500 పోస్టులు భర్తీ చేయనున్నారు. 2020
ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్లో శాశ్వత ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల్ని మోసగించటంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్రంగా స్పందించారు. ఉద్యోగార్ధుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇందుకు కారణమైన వ్యక్తులు, వ్యవస్ధలపై పూర్తిస్థాయిలో...
ఆర్టీసీ కార్మికులకు.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ఇంకొన్ని గంటల్లో ముగియబోతోంది. సమ్మె విరమించి విధుల్లో చేరతారా లేక పోరాటం కొనసాగిస్తారా అన్న దానిపై సస్పెన్స్
మంగళవారం(నవంబర్ 5,2019) అర్థరాత్రిలోగా విధుల్లో చేరకపోతే ఆర్టీసీ కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో చేర్చకోబోమంటూ సంకేతాలిచ్చారు సీఎం కేసీఆర్. మిగిలిన 5 వేల
తిరుమల కొండ దళారులకు అడ్డాగా మారుతోంది. తిరుమలలో ఉద్యాగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారత్ లో నిరుద్యోగ రేటు అక్టోబర్ లో 8.5శాతానికి పెరిగింది. సెప్టెంబర్ లో 7.2శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ఉందని, ఆగస్టు-2016నుంచి ఈ అక్టోబర్ లోనే అత్యధిక నిరుద్యోగ రేటు నమోదైనట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్...
రూ.1553 కోట్ల పెట్టుబడులు... 435 ఎకరాల్లో 450 పరిశ్రమలు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 34వేల మందికి ఉపాధి... యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం
వచ్చే ఆరు నెలల్లో భారత టెలికారం రంగం 40వేల ఉద్యోగాల కోతలను చూడబోతుంది. AGR (సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలు) వివాదంపై టెలికాం శాఖ(DOT)కు టెలికాం కంపెనీలు రూ .92,641 కోట్లు చెల్లించాలని గత వారం సుప్రీంకోర్టు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల జాతరను కొనసాగిస్తోంది. రాష్ట్రంలో మరో ఉద్యోగాల ప్రకటన వెలువడనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వార్డు వలంటీర్ పోస్టులను నవంబర్ 3 వ వారానికల్లా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ వలంటీర్ల...