congress no address: జనం కాంగ్రెస్ని పట్టించుకోవడం లేదు. అసలు మా పార్టీ ఉందనే అనుకోవడం లేదు. అచ్చంగా ఇవే మాటలు కాదు కానీ.. ఇలానే చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్....
congress condition: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందా. పరాజయం పాలవడానికే కాంగ్రెస్ పోటీ చేస్తుందా? అంటే.. చాలామంది ఔననే అంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీదాకా ఆ పార్టీ పరిస్థితి అదేనంటున్నారు. అసలు స్వయంగా పార్టీకే...
Kapil Sibal on Congress బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాభవం చవి చూసిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఇక ఏమాత్రం ప్రత్యామ్నాయంగా భావించడం లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యాలు...
23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ రాసిన లేఖ ఆ పార్టీలో అల్లకల్లోలం సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయాయి....
రాజస్థాన్లో మరోసారి రాజకీయ పోరాటం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే తనకు 30మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, రాజస్థాన్కు చెందిన అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని పైలట్ ఇవాళ(13 జులై 2020) ఒక ప్రకటన విడుదల...
NRCకి రాష్ట్రాలు సహకరించ లేదని చెబుతుండడంలో అర్థం..కేంద్ర సర్కార్కు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు సహకరించరని చెప్పడమేనన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్. CAA రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు చెబితే మాత్రం..దానిని వ్యతిరేకించడం...
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లోకి ముసుగు ధరించిన దుండగులు ఎలా వచ్చారు?వాళ్లను లోపలికి ఎవరు రానిచ్చారు? ఎలా వచ్చారు? అనే విషయంపై సమగ్రమంగా దర్యాప్తు జరిపించారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ డిమాండ్ చేశారు. JNUలో...
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 90రోజులుగా జైల్లో ఉంటున్న...
మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపై కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బేరసారాల కోసమే మోడీ సర్కార్ రాష్ట్రపతి పాలన విధించిందన్న కాంగ్రెస్ ఆరోపణలపై కపిల్...
INX మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి,సీనియర్ కాంగ్రెస్ లీడర్ పి.చిదంబరంను ఇవాళ సీబీఐ కోర్టులో హాజరుపర్చారు అధికారులు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుకు తీసుకొచ్చారు. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా...
దేశంలో సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసుల్లో రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ (ఆర్జేడీ) లాలూ యాదవ్ కు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.
బీజేపీ సిద్ధాంతాలు, జాతీయవాదం గురించి ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎల్కే అద్వాణీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు స్పందించాయి. రాజకీయంగా వ్యతిరేకించే వారిని బీజేపీ ఎప్పుడూ ప్రత్యర్థులుగా చూసిందే తప్ప, దేశద్రోహులుగానో, శత్రువులుగానో పరిగణించలేదని ఆద్వానీ తెలిపారు....
బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో నటించిన మోడీ బయోపిక్ ‘పీఎం నరేంద్ర మోడీ’ విడుదలను ఎన్నికలు ముగిసేంత వరకు ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది.షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా...
పాక్ లోని బాలాకోట్ లోని జైషే ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన జరిపిన దాడులకు సంబంధించిన ఆధారాలు చూపించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి...