Telangana : karimnagar farmer magic rice : అమ్మా ఆకలేస్తోందే అని బిడ్డ అంటే ఒక్క పావుగంటరా..ఇప్పుడే వేడి వేడిగా పెడతాను అంటుంది తల్లి. కానీ పిల్లాడు అలా అన్నం అడగ్గానే..అస్సలు బియ్యాన్ని ఉడికించకుండానే...
SBI probationary officer sucide: కరోనా వ్యాధి సోకుతుందేమో అనే భయంతో మానసిక ఆందోళనకు గురైన బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన రుబ్బ వాణి...
Karimnagar as a Care of for Telangana politics : తెలంగాణా రాజకీయాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. రాష్ట రాజకీయాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకుల హవా పెరిగిపోతోంది. సమైఖ్య...
film on Karimnagar, Singareni says Big Boss Fame Sohel : కరీంనగర్, సింగరేణిపై సినిమా తీయాలని ఉందని బిగ్బాస్ ఫేం సోహెల్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతవాసిగా తనకు కరీంనగర్, సింగరేణి ప్రాంతాలపై...
New Strain Tension Karimnagar : తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. మొదటిసారి ఈ జిల్లాలోనే కరోనా వ్యాప్తి చెందడం అప్పట్లో కలకలం రేపింది. బ్రిటన్లో కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి...
The boy who questioned the MLA : ఓటు వేసిన వారంతా సైలెంట్గా ఉన్నారు. ఓటు హక్కులేని ఓ బాలుడు మాత్రం ధైర్యం చేశాడు. ముందుకొచ్చాడు. తమ కాలనీకి రోడ్డు వేయలంటూ అడిగాడు. కరీంనగర్...
congress leader murdered ,due to land disputes : కరీంనగర్ జిల్లాలో భూ వివాదాల నేపధ్యంలో ఓ కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పెద్ద మనుషుల పంచాయితీలో సమస్య పరిష్కరించుకుందామని నమ్మ బలికి...
mutton vendor murder karimnagar : తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తి తోటి వ్యాపారస్తుడిని హత్య చేశాడు. కరీంనగర్ సమీపంలోని బొమ్మకవ్ శివారులో మటన్ వ్యాపారి ఎండీ వలీంపాషా ఆదివారం...
investigation on dead bodies : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పరిధిలోని వాగులో మృతదేహాలు బయపడ్డాయి. ఇసుక అక్రమ తవ్వకాల్లో శవాలు వెలుగు చూశాయి. ఇసుక తవ్వకాల్లో మృతదేహాలు బయటపడటంపై 10టీవీ ప్రత్యేక కథనాన్ని...
illegal finance business in coal belt: అక్కడ అప్పు పుడితే అంతే సంగతులు.. ప్రజల అవసరాలను పెట్టుబడిగా మార్చుకుంటారు. వడ్డీ మీద వడ్డీ వేస్తూ.. చక్రవడ్డీ.. బారువడ్డీలంటూ వేధిస్తారు.. అప్పు తిరిగివ్వకపోతే ఆస్తులు జప్తు...
sand Illegal mining : కరీంనగర్ జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రామడుగు మండల పరిధిలోని వాగులో యదేశ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఇసుక కోసం సమాధులు కూల్చి వాగులో పూడ్చిపెట్టిన శవాలను సైతం బయటకు...
bandi sanjay : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బండి సంజయ్ పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టి… మెల్లమెల్లగా మార్పులు చేస్తూ వస్తున్నారు. పార్టీ నూతన కమిటీ విషయంలో కూడా కీలక మార్పులు...
pranay murder: అతడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఓ రోజు రాత్రి ఫోన్ రావడంతో మాట్లాడేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే అప్పటికే అతడి కోసం మాటు వేసిన దుండగులు.. కర్రలు,...
Honorary Doctorates For Money: యూనివర్శిటీకి వెళ్లక్కర్లేదు…కష్టపడి పరిశోధన చేయక్కర్లేదు..డబ్బులు కుమ్మరిస్తే డాక్టరేట్లు..అవును నిజమే… ఏదైనా అంశంపై పరిశోధన చేస్తేనో…..ఏదైనా రంగంలోవిశేష సేవ చేస్తే ప్రభుత్వం ఇస్తేనో వచ్చే డాక్టరేట్లు…ఇప్పుడు అంగడి సరుకుగా మారిపోయాయి. కేవలం...
మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఏసీపీపై ఆరోపణలు రావడంతో.. నరసింహా రెడ్డితో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గతంలో ఉప్పల్...
Shakalaka Shankar help 7 Families: ఇటీవల తన ‘నటనార్జితం’ నుంచి లక్షా పది వేలు వెచ్చించి… ఇటీవల ఓ రైతు కూలీ కుటుంబానికి కాడెద్దులు-నాగలి బహూకరించిన కమెడియన్, నటుడు షకలక శంకర్ తాజాగా కరోనా...
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో ప్రాజెక్టులకు జలకళ నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు జూరాల ప్రాజెక్టు నిండుకుండలా...
మానవ జన్మ దేవుడిచ్చిన వరం. కానీ కొంతమందికి దాని విలువ తెలియడం లేదు. చిన్న చిన్న కారణాలకే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. తన పెళ్లి...
Crime News: తాళి కట్టిన భార్యను వదిలేసి, మాయమాటలతో అమ్మాయిలను లైంగికంగా దోచుకుంటూ, వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నవ్యక్తికి… భార్య, ఆమె కుటుంబ సభ్యులుతగిన బుధ్ధి చెప్పారు. కరీంనగర్ కు చెందిన సంపత్ అనే వ్యక్తి ఓ...
పెళ్ళికి ముందు ఒకరిని ప్రేమించి, వేరోకరితో తాళి కట్టించుకున్న యువతికి పెళ్లి జరిగిన 3 గంటల్లోనే అది మూడు గంటల ముచ్చట అయ్యింది. ఈ ఘటన సినిమా టిక్ గా అనిపించినా…..కరీంనగర్ జిల్లా హుజూరా బాద్...
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడన ప్రభావం మరింత బలపడింది. దీని ప్రభావం వల్ల ఆది, సోమవారాల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే గత 3,4 రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా...
కరీంనగర్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. నీటి ప్రవాహానికి కొన్ని చోట్ల కల్వర్టులు, రహదారులు కొట్టుకుపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా చెరువులు నిండటంతో సైదాపూర్ మండలం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతోపాటు...
తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరకోస్తా, ఒరిస్సా, దానికి ఆనుకుని ఉన్న గ్యాంగ్ టక్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది...
ప్రేమ పేరుతో తనను వంచించి గర్బవతిని చేసిన యువకుడితో పెళ్ళి చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలో ఒక యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి ధర్నా చేపట్టింది. కరీనంగర్ జిల్లా మానకోండూరు మండలం ఖాదర్ గూడెంకు...
కరోనా వైరస్ వ్యాపారులకు, వినియోగదారులకు కొత్త కష్టాలు తెస్తోంది. నోట్లు తాకితే ఎక్కడ కరోనా సోకుంతుందోనన్న భయంతో చాలా ప్రాంతాల్లో నోట్లు తీసుకునేందుకు వ్యాపారులు నిరాకరిస్తున్నారు. నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కరీంనగర్...
కరోనాను చూసి కాదు.. కరోనా వస్తే ఆస్పత్రికి వెళ్లేందుకు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఆస్పత్రుల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు జనాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం సాటి రోగుల్లో మానవత్వం లేకపోవడం చూసి ఆస్పత్రులపై ఉన్న...
కరోనా సోకితే వారిని ఇంటి వద్దనే..లేదా క్వారంటైన్ కు తరలించాలి. కానీ వివక్ష చూపొద్దు. ఒంటరిగా ఉంచాలే..కానీ ఒంటరిగా చేయవద్దు అని పాలకులు, ప్రభుత్వాలు చెబుతున్నాయి. జాలి చూపించాలని సూచిస్తున్నాయి. అదే..కన్న తల్లికి కరోనా వ్యాధి...
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో రాజేందర్ అనే యువకుడిని రమేష్ అనే వ్యక్తి తన సోదరుడు మహేష్ తో కలిసి గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. రెండు నెలల క్రితం ఒకసారి హత్యాయత్నం...
దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది కరీంనగర్ జిల్లా. ఎందుకంటే కరోనా వైరస్ ను జిల్లా వాసులు తరిమికొట్టారు. ఇక్కడ అధికారయంత్రాంగం కృషి ఎంతగానో ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రభుత్వం ఆదేశాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సూచనలను...
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న దుకాణాల్లో సరి బేసి విధానాన్ని అమలు చేయనున్నట్లు నగరపాలక
సాధారణంగా ఇళ్లళ్లో, షాపుల్లో దొంగతనాలు జరుగుతుంటాయి. కానీ ఏకంగా ఓ పోలీస్ స్టేషన్ లోనే చోరీ జరిగింది. అది కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యాన్ని దొంగలించారు. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో...
కరీంనగర్….దేశ వ్యాప్తంగా ఈ పేరు మార్మోగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడంలో ఈ జిల్లా దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. కరోనాను కట్టడి చేయడంలో రాజస్థాన్లోని భిల్వారా జిల్లా మోడల్గా నిలవగా…. ఇపుడు దాన్ని మించిపోయింది....
కరోనాపై కరీంనగర్ గెలిచింది. పకడ్బందీ చర్యలతో వైరస్ వ్యాపించకుండా సత్ఫలితాలు సాధించింది. ప్రభుత్వ యంత్రాంగం కృషి.. ప్రజాప్రతినిధుల సంకల్పానికి ప్రజల సహకారం తోడవ్వడంతో మహమ్మారి నుంచి దాదాపుగా బయటపడింది. కరోనాపై ఇలా పోరాడాలంటూ ఇతర ప్రాంతాలకు...
కేంద్రం ప్రకటించిన రెడ్జోన్ జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. రెడ్జోన్లను నిర్ధారించడంలో శాస్త్రీయత లేదని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కనీసం సంప్రదించలేదన్న
మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్, డెంటల్ కాలేజీ వెనుకున్న గబ్బిలాల పేట డంపింగ్ యార్డ్ లో సోమవారం బయటపడ్డ 3 మృతదేహాలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరిని కరీంనగర్ కి చెందిన వారుగా గుర్తించారు. వీరి...
కరీంనగర్ జిల్లాలో కరోనా వ్యాప్తికి కారకులైన పది మంది ఇండోనేసియన్లతో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ పోలీసులు తెలిపారు. మార్చి 14న కరీంనగర్కు వచ్చిన ఇండోనేసియన్లు కరోనా వ్యాప్తి...
దేశవ్యాప్తంగా విజృంభించిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది. కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టిన
ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతాపం చూపిస్తోంది. ఢిల్లీ మర్కజ్ సదస్సు తర్వాత ఒక్కసారిగా
కరోనా పాజిటివ్ కేసు బయట పడిన కరీంనగర్లో పండుగపూట విషాదం చోటు చేసుకుంది. గుండె పోటుతో ఒక వ్యక్తి రోడ్డుపై కన్నుమూశాడు. కరోనా వైరస్ భయంతో స్ధానికులు మృతదేహం వద్దకు రావటానికి భయపడ్డారు. కశ్మీర్ గడ్డ...
కరీంనగర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు . నగరంలోని పలు ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇండోనేషియా దేశస్ధులు తిరిగిన ముఖరాంపురా, కశ్మీర్ గడ్డ, భగత్ నగర్ ను రెడ్ జోన్ గా...
కరీంనగర్ మొత్తం అష్టదిగ్భందనం..ఎక్కడి వాళ్లక్కడే..దుకాణాలు బంద్..రోడ్లన్నీ నిర్మానుష్యం..జిల్లాకు వచ్చే సరిహద్దు మూసివేత..ఇదంతా ప్రస్తుతం జిల్లాలో కనిపిస్తున్న సీన్. కరోనా రాకాసి కరీంనగర్ జిల్లాను భయపెడుతోంది. ఒక పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అలర్ట్...
కరీంనగర్ జిల్లాను కరోనా భయం వీడడం లేదు. ఇండోనేషియా నుంచి వచ్చిన బృందానికి కరోనా వైరస్ సోకడం తీవ్ర కలకలం రేపింది. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే అధికార యంత్రాగం అలర్ట్...
కరీంనగర్ సేఫ్ గా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. కరీంనగర్ లో 50 వేల మందికి పరీక్షలు నిర్వహించామని..ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు కనిపించలేదన్నారు.
తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో
కరీంనగర్ జిల్లాలో రెండో రోజు హై అలర్ట్ కొనసాగుతోంది. ఇండోనేషియా నుంచి వచ్చిన 11 మంది ఇస్లామిక్ మత ప్రచారకుల బృందంలో ఏడుగురికి కరోనా సోకడం జిల్లా వాసులను కలవర పాటుకు గురి చేసింది. వెంటనే...
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ – 19 (కరోనా) వైరస్ కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో…నల్గొండ జిల్లాకు విదేశీయులు రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో విదేశీయులకు కరోనా పాజిటివ్ రావడంతో విదేశీయులను చూస్తే ప్రజలు భయపడాల్సిన...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానితులు, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చాప కింద నీరులా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో 13 కరోనా పాజిటివ్
కరీంనగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక్కసారిగా 7 కరోనా కేసులు నమోదు కావడంతో కరీంనగర్ భయంతో వణికిపోతోంది. ఇండోనేసియా నుంచి వచ్చిన బృందం ఈ మహమ్మారిని కరీంనగర్కు తీసుకొచ్చింది. 2020, మార్చి 13వ తేదీన ఢిల్లీ నుంచి...
తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరడం భయాందోళనకు గురి చేస్తోంది. కరీంనగర్ లో బుధవారం(మార్చి 18,2020)
తెలంగాణ ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి