భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు మరో షాక్ తగిలింది. ముంబైలోని ప్రసిద్ధ స్పోర్ట్స్ క్లబ్ ఖార్ జింఖానా మూడేళ్ల గౌరవ సభ్యుత్వం నుంచి పాండ్యను తొలగించారు.