International2 years ago
న్యూజిలాండ్ కాల్పుల్లో ఇండియన్స్ మిస్సింగ్ : నా కొడుకు ఎక్కడ? హైదరాబాదీ తండ్రి ఆవేదన
న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలోని మసీదుల్లో జరిగిన కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మందికి పైగా గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటన అనంతరం భారతీయ సంతతికి చెందిన 9 మంది కనిపించకుండా పోయారు.