విశాఖపట్టణంలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో త్రిసభ్య కమిటీ దర్యాప్తు ముమ్మరం చేసింది. వరుసగా మూడు రోజులు శ్రద్ధ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించింది. కిడ్నీ ఆపరేషన్స్కు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను సేకరించింది. శ్రద్ధ ఆస్పత్రిలో...
విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో త్రిసభ్య కమిటీ విచారణ వేగవంతం చేసింది. కేసు సంబంధించిన పూర్తి వివరాలను కమిటీ అధ్యయనం చేస్తోంది.
విశాఖ కిడ్నీ రాకెట్ పై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు వెల్లడించారు ఏపీ డీజీపీ ఆర్.పీ ఠాకూర్. నిందితులు ఎంతటివారైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖ ఫైనాన్షియల్ కాలనీలో నూతన సీఐడీ ప్రాంతీయ కార్యాలయాన్ని...