జమ్మూకాశ్మీర్లో అశాంతిని సృష్టించడానికి పాకిస్తాన్ నిరంతరం ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఘర్షణ జరగగా షోపియన్లోని పింజోరా ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులు, భద్రతా...
పుల్వామా ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్ కమాండర్ రషీద్ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది