Delhi Man arrested for killing wife, over suspicion of illicit affair in northwest Delhi : కట్టుకున్న భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త ఆమెను కిరాతకంగా హత్య...
US man threatens kill ex boss ignoring his friend request : ఒరేయ్..నా ఫ్రెండ్ జోలికొస్తే చంపేస్తాననే స్నేహితుల్ని చూశాం. కానీ ఓ సోషల్ మీడియా పిచ్చోడు మాత్రం ఫేస్ బుక్ లో ఫ్రెండ్...
kamala harris has made history : భారత సంతతి కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఒక మహిళ, ఒక ఆసియన్ అమెరికన్ కు ఈ పదవి దక్కడం ఇదే తొలిసారి కావడంతో...
Denmark killing 17 millions Mink animals : కరోనా ఓపక్కనుంచి వ్యాక్సిన్లు కనిపెడుతుంటే..మరోపక్క ఆ మహమ్మారి కొత్త కొత్తగా మనుషులకు వ్యాపిస్తోంది. కరోనా వ్యాప్తి మూగ జీవాల పాలిట మృత్య శకటంగా మారింది. డెన్నామర్క్...
Hyderabad Heavy rains : హైదరాబాద్కి అప్పుడే వాన గండం వదల్లేదు. మరో వాయుగుండం విరుచుకుపడేందుకు రెడీ అవుతోంది. హైదరాబాద్కు పశ్చిమంగా 40 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో...
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ క్షమాపణ కోరాడు . కిమ్ క్షమాపణ చెప్పడమేమిటని అనకుంటున్నారా..మీరు విన్నది నిజమే. సముద్రతీరంలో దక్షిణ కొరియా అధికారిని కాల్చిచంపడం పట్ల కిమ్వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పారని సియోల్ లోని అధ్యక్ష...
ఎంతమంది బ్రాహ్మణులకు గన్ లెసెన్స్ లు ఉన్నాయో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు చర్చు జరుగుతోంది. ఎంతమంది దోషులుగా తేలారు ? బ్రాహ్మణుల రక్షణ కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది ? తదితర వివరాలు...
ధనంమూలం మిదం జగత్ అనేది నానుడి. బతకటానికి డబ్బు కావాలి… కష్టపడి డబ్బు సంపాదించుకుంటే వచ్చే ఆనందం, తృప్తి వేరు. దాన్ని వక్రమార్గంలో సంపాదించాలనుకునే సరికే ఇబ్బందులు తలెత్తి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు జనాలు. అప్పుగా...
కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తున్న వేళ కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం..శుభం తెలియని పసికందులపై దారుణాలకు తెగబడుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని Chhindwaraలో మూడేళ్ల బాలికపై ఇద్దరు యువకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడి అనంతరం చంపేశారు. డెడ్ బాడీని...
నాగరిక సమాజానికి వ్యతిరేకంగా అవినీతి రాజకీయ నాయకులు మరియు అధికారులు రక్షించిన మాఫియా సంస్కృతి ప్రజాస్వామ్యాన్నే ప్రశ్నించేలా అభివృద్ధి చెందితే.. అతనే ఒక వికాస్ దుబే.. రాజకీయ నాయకుల, పోలీసుల, అధికారుల అండ దొరికితే ఆకాశమే...
వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సైకో కిల్లర్… సొంత అన్నను హత్య చేయటానికి ప్రయత్నిస్తూ దొరికిపోయాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో ఆలస్యంగా వెలుగు చూసింది. విచారణలో నిందితుడు హత్యలు చేయటానికి గల కారణాన్ని బయటపెట్టి పోలీసులను...
ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర లో ఇటీవల జరిగిన సాధువుల హత్యలపై రెండు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. మహారాష్ట్రలోని పాల్ఘర్ మూకదాడిలో ఇద్దరు సాధువులు, ఓ డ్రైవర్ మరణించడమపై బీజేపీ నేతలు ఉన్నతస్థాయి విచారణ జరపాలని...
యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం, యుఎస్ లో మరణాలకు కోవిడ్ -19 అధికారికంగా మొదటి స్థానంలో నిలిచింది. ప్రతిరోజూ దాదాపు 2 వేల...
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కన్పించకుండా పోయారు. బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో శుక్రవారం(జనవరి-3,2020) టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమనిపై ట్రంప్ ఆదేశాలతో అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమని...
ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసిమ్ సొలైమనిని అమెరికా దళాలు తుదముట్టించాయి. అమెరాకా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాల మేరకే సొలైమనిని హతమార్చినట్లు ఇవాళ పెంటగాన్ తెలిపింది. ఇరాక్ లో అమెరికన్ దౌత్యవేత్తలు, సేవా...
ఢిల్లీలోని వాయు కాలుష్యం,నీటి కాలుష్యం కారణంగా తమ ఆయుష్షు ఎలాగో తగ్గిపోతూ ఉందని,కాబట్టి తమను ఉరి తీయకుండా వదిలేయాలని నిర్భయ కేసులోని దోషల్లో ఒకడు సుప్రీంకోర్టుని వేడుకున్నాడు. తనకు విధించిన శిక్షను పున:సమీక్షించాలంటూ దోషుల్లో ఒకడైన అక్షయ్...
తల్లిని చంపిన కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కీర్తిరెడ్డి కేసులో మూడో పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని రైల్వేట్రాక్ వరకు తీసుకువెళ్లేందుకు, బాల్రెడ్డి సహకరించారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు....
కన్నబిడ్డ కారుణ్యమరణానికి ఆనుమతించాలని కోర్టు మెట్లెక్కారు ఆ తల్లిదండ్రులు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ చిన్నారి నరకయాతను చూడలేక.. చికిత్స చేయించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక తల్లడిల్లిపోతున్నారు. ఆ తల్లిదండ్రుల వ్యథను అర్థం చేసుకుంది 10tv....
ఢిల్లీలో దారుణం జరిగింది. నమ్మిన వాడే ముంచాడు. పని మనిషే కిడ్నాపర్ గా మారాడు. యజమానిని ఫ్రిజ్ లో కుక్కి కిడ్నాప్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో
టైటిల్ చూసి షాక్ అయ్యారా. కానీ ఇది నిజం. టీవీ రిమోట్ తో కన్న తండ్రిని చంపింది ఓ కూతురు. ఈ చిత్రమైన ఘటన యూకేలో జరిగింది. వివరాల్లోకి వెళితే..యూకేలోని బ్రిస్టల్కు చెందిన నికోలా టౌన్సెండ్...
పాకిస్తాన్ ఆర్మీని తాము తీవ్రంగా హెచ్చరించినట్లు భారత ఆర్మీ బుధవారం(మార్చి-6,2019) మీడియాకు తెలిపింది. జమ్మూకాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో పాక్ ఆర్మీ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో అనేకమంది సామాన్య...
నేపాల్ : విమానంలో పైలట్లు…సిబ్బంది..ప్రయాణీకులు..ఎవరైనా…నిబంధనలు ఫాలో కావాల్సిందే. ఓ పైలట్ సిగరేట్ కాల్చడంతో 51 మంది మృతి చెందారు. గత ఏడాది అంటే 2018 సంవత్సరంలో జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన బృందం అసలు విషయాన్ని...