హైదరాబాద్ మాదన్నపేటలోని బోయబస్తీలో దారుణం జరిగింది. ఆస్తి కోసం ఓ కానిస్టేబుల్ బరితెగించాడు. సవతి తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు. మంగళవారం (ఏప్రిల్ 30,2019)