young man brutally stabbed : ప్రేమోన్మాది కేసుపై పోలీసులు ఫోకస్ పెట్టారు. మైనర్ బాలికను దారుణంగా హత్య చేసిన నిందితుడు ఢిల్లీబాబు కోసం పోలీసులు ముమ్మరంగా వేట సాగిస్తున్నారు. బాలికను హత్య చేసిన తర్వాత.....
Young woman kills her boyfriend : తాను ప్రేమిస్తున్న వ్యక్తిలో మార్పు రాకపోవడంతో ఆ ప్రియురాలి మనస్సులో ధ్వేషం పెరిగిపోయింది. రెండు సంవత్సరాలుగా ఇరువురి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. దీంతో పక్కా ప్రణాళికతో ప్రియుడిని...
UP Class 10 Student Kills Classmate In School : స్కూళ్లో సీటు కోసం జరిగిన గొడవలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఏకంగా గన్ తో కాల్పులు జరపడంతో ఈ దారుణం చోటు...
Poland to cull more than 9 lakh hens : డెన్మార్క్ లో మింక్ అనే జంతువుల నుంచి మనుషులకు కరోనా వ్యాప్తిస్తోంది ప్రభుత్వం లక్షలాది మింక్ లకు చంపి పూడ్చిపెట్టేసింది. అలాగే పోలాండ్...
Keesara ACB Trap Case : కీసర ఏసీబీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజుకో వర్షన్ బయటపడుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎమ్మార్వో నాగరాజు, ధర్మారెడ్డిలు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే...
Madhya Pradesh : తనకు కొడుకు పుట్టలేదని కోపంతో ఆడ పసికందును దారుణంగా చంపేసిందో తల్లి. అమ్మ స్థానంలో ఉండి బాగోగులు చూసుకుంటుంది. కానీ ఈమె మాత్రం ఆ తల్లి స్థానానికి మాయని మచ్చ తీసుకువచ్చింది....
ప్రియుడిని హత్య చేసిన కేసులో ఉత్తర ఢిల్లీ పోలీసులు ప్రియురాలితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఉత్తర ఢిల్లీలోని వజీరాబాద్ లో సెప్టెంబర్11వ తేదీ, శుక్రవారం ఒక మృతదేహం పడి ఉందని స్ధానికులు పోలీసులకు సమాచారం...
దేశ రాజధాని ఢిల్లీలోని 122 BN CRPF కాల్పుల కలకలం రేగింది. ఇన్స్ పెక్టర్ దశరథ్ సింగ్ (56) ను ఎస్ఐ కర్నేల్ సింగ్ (55) కాల్చి చంపాడు. అనంతరం కర్నేల్ ఆత్మహత్య చేసుకోవడం ప్రకంపనలు...
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం మైనర్పై అకృత్యానికి పాల్పడిన ఓ దుర్మార్గుడు బెయిల్పై విడుదలై బాధితురాలి(17)ని, ఆమె తల్లిని హతమార్చాడు. కస్గంజ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాస్గంజ్లో...
షాపింగ్ కోసం దుకాణానికి వచ్చిన మహిళను అతి కిరాతకంగా చంపడమే కాకుండా మృతదేహంతో సెక్స్ చేసిన అత్యంత దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. శవంతో సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసిన ఆ నీచుడు, మృతదేహాన్ని...
ఉత్తరప్రదేశ్ లోని ఓ పెళ్లి ఇంట దారుణం చోటు చేసుకుంది. భోజనం దగ్గర జరిగిన గొడవ పెళ్లి ఇంట రక్తం పారేలా చేసింది. స్వీట్ల విషయంలో మొదలైన గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో రక్తపాతం జరిగింది. వధువు...
అవును నిజం..కరోనాతో విధించిన లాక్ డౌన్ తో ఉపాధి పోయింది. తన ఇంట్లో ఉన్న వారు ఆకలితో అలమటిస్తుంటే తట్టుకోలేకపోయాడు. ఉపాధి కోల్పోయి ఇంటికే పరిమితమయ్యాడు. తినడానికి ఏం లేదు. కానీ ఏం చేయాలి ?...
సమాజంలో ఒకరికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి. వారి పిల్లలు రోడ్డున పడుతున్నారు. అడ్డుగా ఉన్నారనే కారణంతో హత్యలకు తెగబడుతున్నారు. చిన్న పిల్లలు, కట్టుకున్న భార్య,...
తెరమీద విన్యాసాలు చేసే హీరో అంటే అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం ఉండకూడదు. అభిమానం హద్దులు మీరితే, అది కాస్తా పైత్యంగా మారి ప్రాణాలమీదకు తెస్తే.. వాళ్ల హీరో వచ్చి ప్రాణం తిరిగిస్తాడా?.. మన తెలుగునాట...
కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇరాన్ లో శరవేగంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇరాన్ లో ఇప్పటివరకు దాదాపు 33వేల మందికి కరోనా సోకింది. 2400మంది వరకు కరోనా మరణాలు నమోదయ్యాయి....
వేల సంవత్సరాల నుంచే మన పూర్వీకులు ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎక్కువగా కాపర్(రాగి) ఉపయోగించేవారన్న విషయం తెలిసిందే. అయితే మనం ఇప్పుడు ఎక్కువగా ఫ్లాస్టిక్ ను ఉపయోగిస్తున్నామనుకోండి అదూ వేరే విషయం. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న...
చైనాలో ప్రారంభమైన మహమ్మారి వైరస్ కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. చైనాలో ఈ వ్యాధి బారినపడి ఇప్పటివరకు 3వేలకు పైగా పౌరులు మరణించగా.. 80వేల మంది వ్యాధి...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. భార్య, ఇద్దరు
నల్లగొండ జిల్లా బుద్దారంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో... ఏకంగా తన కుమారుడినే హత్య చేసింది ఓ తల్లి. ఎనిమిదేళ్ల కుమారుడు
సీరియల్ చూడటంలో మునిగిపోయిన ఓ మహిళ.. మంటల్లో చిక్కుకుని మరణించింది.
ఢిల్లీలో దారుణం జరిగింది.షాలీమర్ బాగ్ ఏరియాలో ఓ వ్యాపారవేత్త తన ఇద్దరు పిల్లలను చంపి మొట్రో రైలు ముందు పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా డిఫ్రెషన్ తో ఆ వ్యాపారవేత్త భాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో...
థాయ్లాండ్లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈశాన్య థాయ్లాండ్లోని కోరట్ సిటీలోని టెర్మినల్ 21 షాపింగ్ మాల్ లో శనివారం సాయంత్రం ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 20మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంద్రి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఆమని హత్య కేసులో మరో ట్విస్ట్. సైనేడ్ ద్వారా భర్త రవి చైతన్య భార్యని చంపిన సంగతి తెలిసిందే. అయితే అతడికి సైనేడ్ ఎలా వచ్చింది? ఎక్కడి
టాంజానియాలోని(tanzania) చర్చిలో(church) తొక్కిసలాట(stampede) జరిగి 20మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అనేకమంది గాయపడ్డారు. వారిలో
ఢిల్లీలోని వాయు కాలుష్యం,నీటి కాలుష్యం కారణంగా తమ ఆయుష్షు ఎలాగో తగ్గిపోతూ ఉందని,కాబట్టి తమను ఉరి తీయకుండా వదిలేయాలని నిర్భయ కేసులోని దోషల్లో ఒకడు సుప్రీంకోర్టుని వేడుకున్నాడు. తనకు విధించిన శిక్షను పున:సమీక్షించాలంటూ దోషుల్లో ఒకడైన అక్షయ్...
ఇరాన్ మద్దతుతో నడుస్తున్నపాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్(PIJ)’ అనే మిలిటెంట్ గ్రూప్ టాప్ కమాండర్ ని వైమానిక దాడిలో ఇజ్రాయెల్ చంపేసింది. గాజాలో పీఐజే రెండో అతిపెద్ద మిలిటెంట్ సంస్థ. చనిపోయిన కమాండర్ పేరు బహా అబూ...
టిక్ టాక్.. పచ్చని సంసారాల్లో చిచ్చు రాజేస్తోంది. కుటుంబాల్లో కలహాలు రేపుతోంది. మర్డర్లకు కారణం అవుతోంది. టిక్ టాక్ కారణంగా ఓ భర్త తన భార్యని హత్య చేశాడు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని జవహర్లాల్ వీధిలో...
మొన్న కీర్తిరెడ్డి.. నిన్న భార్గవి.. సేమ్ టు సేమ్... ఆస్తి కోసం తల్లినే చంపేసింది తెలంగాణలో కీర్తి. ఆస్తి కోసమే అమ్మను కడతేర్చింది ఏపీలో భార్గవి. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డే
ఢిల్లీలో దారుణం జరిగింది. ఆవేశం ఒక నిండు ప్రాణం తీసింది. చిన్నపాటి వివాదం మర్డర్ కి దారితీసింది. ప్లాస్టిక్ కవర్ ఇవ్వలేదనే చిన్న కారణంతో చంపేశాడు. ఓ బేకరీలో పని చేస్తున్న
అర అంగుళం లేని దోమ..ఎంతోమందిని బాధ పెడుతోంది. దోమ కాటు వల్ల రోగాల బారిన పడుతున్నారు రాష్ట్ర ప్రజలు. వైరల్ ఫీవర్స్ అధికమౌతుండడంతో హాస్పిటల్కు క్యూ కడుతున్నారు రోగులు. దీంతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. దీనికి కారణం...
ఏపీ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల తీవ్రతతో జనాలు అల్లాడుతున్నారు. వృద్ధులు విలవిలలాడుతున్నారు.
సభ్యసమాజం తలదించుకొనే ఘటన. వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. తప్పని తెలిసినా సంబంధాలు పెట్టుకుంటూ కన్నవారినే తెగ నరుకుతున్నారు. కూతురిగా చూసుకోవాల్సిన కోడలితో ఓ మామ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అడ్డుగా ఉన్న కుమారుడిని ముక్కలు...
హైదరాబాద్ : నగరంలో మర్డర్స్, క్రైం ఘటనలు పెరిగిపోతున్నాయి. జీవితాంతం తోడు నీడనై రక్షగా నిలుస్తానని బాసలు చేసిన భర్త..భార్యను కాటికి పంపాడు. ఏకంగా దుబాయ్ నుండి వచ్చి చంపేశాడు. చంపడానికి కారణం కేవలం అనుమానం....