Govt job for kin పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళనల్లో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు శుక్రవారం(జనవరి-22,2021) సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. నూతన...
hathras gang rape case ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో గ్యాంగ్ రేప్ కు గురై మరణించిన యువతి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని యోగి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు ఇల్లు, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ...
రోజురోజుకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనలకు కలిగిస్తున్నాయి. కరోనా యోధులుగా పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది,పోలీసులు ఇలా ఎవ్వరినీ కరోనా వదలటంలేదు. ఈక్రమంలో రైల్వే ఉద్యోగులకు కరోనా సోకింది. సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వేకు...
కరోనా వైరస్ మమమ్మారి చాలా డేంజర్. చాలా జాగ్రత్తగా ఉండండి. కరోనాతో గేమ్స్ వద్దు, లేదంటే భారీ మూల్యం
కరోనా సోకి దేశంలోని పలుచోట్ల డాక్టర్లు,హెల్త్ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ఒడిషా ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కరోనా విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు,హెల్త్ వర్కర్లు ఎవరైనా చనిపోతే వారిని అమరవీరులుగా గుర్తిస్తామని నవీన్...