IPL 2020లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ లో క్రిస్ గేల్ విశ్వరూపం చూపించాడు. ఈ క్రమంలో రాజస్థాన్కు 186పరుగుల టార్గెట్ నిర్దేశించింది. 63బంతుల్లో (6ఫోర్లు, 8సిక్సులు)99పరుగులు చేసిన గేల్ సెంచరీకి ఒక్క పరుగుదూరంలో ఔటయ్యాడు....
Mumbai Indians ఆఖరి ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఆఖరి నాలుగు ఓవర్లలో ఇటువంటి ప్రదర్శన చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు Mumbai Indians ఆల్రౌండర్ కీరన్ Pollard (47; 20 బంతుల్లో) చెప్పాడు. హార్దిక్ పాండ్య...
తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడని.. భారీ స్కోరుతో చెలరేగి రాజస్థాన్ చేరుకోలేదని భావించిన టార్గెట్ ను రాజస్థాన్ ఊదేసింది. IPL 2020లో కనీవినీ ఎరుగని మ్యాచ్. స్మిత్, శాంసన్, తేవాటియాలు మెరుపు వేగంతో స్కోరు...
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొహాలీ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన పంజాబ్ కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లేఆఫ్ రేసులో నిలబడాలంటే ఇరు జట్లకు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి....
కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు కెప్టెన్గా రెండో సంవత్సరం కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ మొత్తానికి తానే అత్యుత్తమ స్పిన్నర్ను అని చెప్పుకుంటున్నాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి 111వన్డేలు, 65టెస్టులు ఆడిన అశ్విన్ భారత్ తరపున జూన్...
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లీగ్ నుంచి తప్పుకున్నాడు. బుధవారం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2019 సీజన్లో అత్యధికంగా రూ.8.40కోట్లు పలికిన చక్రవర్తి.. కొండంత ఆశలతో ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు. మార్చిలో కోల్కతా నైట్ రైడర్స్తో...
ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో సింగిల్స్ కోసం కూడా ప్రయత్నించని క్రిస్ గేల్.. ఫీల్డింగ్లో కొంచెం కష్టపడ్డాడు. అది కూడా తనదైన...
213 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 8వికెట్లు నష్టపోయి 45 పరుగుల తేడాతో ఓటమికి గురైంది.
ప్లే ఆఫ్ రేసులో సన్రైజర్స్ హైదరాబాద్ గట్టి పట్టుదల కనబరచింది. ఈ క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు 213 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది.
ఐపీఎల్ 2019లో భాగంగా జరుగుతోన్న 48వ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉప్పల్ వేదికగా ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకునేందుకు హైదరాబాద్.. పంజాబ్ లు హోరాహోరీగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన అనంతరం...
ఏ ఆటకైనా ఎమోషన్ అనేది కీలకం. ఆ ఆవేశం.. క్రీడోత్సాహమే ఎంతసేపైనా మైదానంలో ఉండేలా చేస్తుంది. ప్రత్యర్థిని చిత్తుగా ఓడించాలనే తపనే మనల్ని గెలిపిస్తుంది. ఏప్రిల్ 24బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఇలాంటి...
ఐపీఎల్ సీజన్ 2019 ఆరంభం నుంచి అంపైర్లు ఏదో ఒక విధంగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మ్యాచ్ బాల్ను సరిగా అంచనా వేయలేని అంపైర్లు నో బాల్ అంటూ పలు మార్లు తప్పుడు నిర్ణయాలు ఇచ్చారు....
ఐపీఎల్ 2019లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్కు భారీగా జరిమానా పడింది. ఇప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్...
సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను చితక్కొట్టింది. చివరి బాల్ వరకూ సాగిన ఉత్కంఠపోరులో శ్రేయాస్ అయ్యర్ కీలకంగా వ్యవహరించి జట్టుకు చక్కటి విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో ఢిల్లీ.. పంజాబ్పై 5 వికెట్ల...
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పోరాడింది. 163 పరుగులు చేసేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేవరకూ 7 వికెట్లు నష్టపోయింది. ఓపెనర్లుగా దిగిన కేఎల్ రాహుల్(12), క్రిస్...
ఐపీఎల్ 2019లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరోసారి తలపడనున్నాయి. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇదే లీగ్లో...
పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ పై విరుచుకుపడ్డారు. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ రాజస్థాన్ ను చిత్తు చేసి 12 పరుగుల తేడాతో విజయం సాధించారు. టాస్ ఓడినా...
టాస్ ఓడినా పంజాబ్ బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ లో సత్తా చాటారు. పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆరంభం నుంచి దూకుడు చూపించిన పంజాబ్ ఆటగాళ్లు.. రాజస్థాన్...
ఐపీఎల్ 12లొ భాగంగా పంజాబ్ లోని మొహాలీ వేదికగా రాజస్థాన్.. పంజాబ్ లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్ అర్హత సాధించేందుకు రాజస్థాన్ తీవ్రంగా కష్టపడుతోంది. టాస్ అనంతరం మాట్లాడిన...
ఐపీఎల్ 12లో బెంగళూరు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లో బెంగళూరుకు 174 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా దిగిన క్రిస్ గేల్ అనూహ్యంగా (99; 64...
తొలి విజయం నమోదు చేయాలని ఆరాటంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో పోరాడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. భారీ పట్టుదలతో కనిపిస్తోన్న...
ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన పోరులో పంజాబ్ ముంబై వికెట్ల తేడాతో గెలుపొందింది. 198 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా ముంబై దూకుడైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంది. క్వింటన్ డికాక్(24), సిద్దేశ్ లాడ్(15), సూర్యకుమార్ యాదవ్(21),...
ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతోన్న పోరులో పంజాబ్ విజృంభించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ముంబైకు 198 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. పంజాబ్...
ఐపీఎల్లో భాగంగా జరుగుతోన్న 24వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్లు తలపడనున్నాయి.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. 2018 సీజన్లో ఫైనల్ వరకూ వెళ్తుందని ఆశించినా ప్లే ఆఫ్లోనే వెనుదిరిగింది.
ఐపీఎల్ లో మాన్కడింగ్ ఓ పెను వివాదమే రేపింది. బౌలర్ కాసేపు ఆగితే ఎక్కడ అవుట్ చేస్తాడోనని భయంతో బ్యాట్స్ మన్ వణికిపోతున్నారు.
ఐపీఎల్ లో టఫ్ ఫైట్. ఎలాగైతే ముగింపు పలికింది. పంజాబ్ జట్టు 6వికెట్ల తేడాతో హైదరాబాద్ పై గెలుపొందింది. చేధనకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆరంభం నుంచి ఒకే దూకుడు ప్రదర్శించింది. కేఎల్ రాహుల్(71)తానొక్కడే...
మొహాలీ వేదికగా సన్ రైజర్ హైదరాబాద్ బ్యాట్స్ మెన్ ను పంజాబ్ బౌలర్లు వణికించారు. బౌలర్లకు బాగా అనుకూలించే పిచ్ కావడంతో బౌలింగ్ ప్రధాన బలంగా మ్యాచ్ ను దక్కించుకునే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెచ్చిపోయింది. ఈ...
పంజాబ్ లోని మొహాలీ వేదికగా హైదరాబాద్.. పంజాబ్ జట్లు తలపడేందుకు సిద్ధమైయ్యాయి. ఐపీఎల్ 2019లో భాగంగా జరుగుతోన్న ఈ పోరులో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు 3 విజయాలు, 2 ఓటములతో...
చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ పుంజుకుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతోన్న చెన్నై ఓ మ్యాచ్ మాత్రమే బ్రేక్ ఇచ్చి మరోసారి విజయభేరీ మోగించింది. చెపాక్ వేదికగా పంజాబ్ పై 22 పరుగుల తేడాతో...
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతోన్న చెన్నై వర్సెస్ పంజాబ్ సమరంలో ధోనీ సేన వికెట్లు నష్టపోయి పరుగులు చేసింది.
ఐపీఎల్ లీగ్ లో 18వ మ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లు ఏప్రిల్ 6న తలపడేందుకు సిద్ధమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ రసవత్తరమైన...
ఐపీఎల్ అంటేనే ఉత్కంఠత.. ఆఖరి క్షణంలో మలుపు తిరిగిపోయే మ్యాచ్లు ఎన్నో ఉంటాయి. ఫలితం తేలేవరకే అంచనాలన్నీ..
ఐపిఎల్ లో భాగంగా పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్.. ఢిల్లీపై 14 పరుగుల తేడాతో గెలిచింది. ఢిల్లీ జట్టును పంజాబ్ తిప్పేసింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే ఓపెనర్లను...
ఐపిఎల్ లో భాగంగా పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరుగుతున్న పోరులో పంజాబ్ ను ఢిల్లీ కట్టడి చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే...
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ల మధ్య 13వ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన పంజాబ్ ఢిల్లీ బ్యాటింగ్ బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్లోని మొహాలీ వేదికగా జరగనున్న...
ఐపీఎల్లో భాగంగా 13వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ల మధ్య జరగనుంది. క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్ను ముగిస్తున్న ఇరు జట్లకు ఈ మ్యాచ్ పెను సవాల్ గా మారనుంది. గత మ్యాచ్లో ఢిల్లీ...
ఐపీఎల్లో భాగంగా పంజాబ్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. 177 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ బ్యాట్స్మెన్ ముంబై ఇండియన్స్కు చుక్కలు చూపించారు. కేఎల్ రాహుల్(71;...
పంజాబ్లోని మొహాలీ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ముంబై బ్యాట్స్మెన్ను పంజాబ్ బౌలర్లు ఘోరంగా కట్టడి చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై 7వికెట్లు నష్టపోయి పంజాబ్ కు 177 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది....
‘నా మీద నాకే అనుమానమొచ్చిందని’ అంటున్నాడు టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్. కాఫీ విత్ కరణ్ షో అనే టీవీ కార్యక్రమంలో హార్దిక్ పాండ్యాతో కలిసి రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. దీంతో బీసీసీఐ...
కోల్కతా వేదికగా సొంతగడ్డపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను చిత్తుచేయాలని ఎదురుచూస్తోంది కోల్కతా నైట్ రైడర్స్. ఈ క్రమంలో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.