Home » LAC
‘చైనా-భారత్.. రెండు దేశాల మధ్య సరిహద్దు ఏంటో స్పష్టత లేకపోవడం వల్లే సమస్య ఉత్పన్నమవుతోంది. ఎల్ఏసీకి సంబంధించిన భిన్నమైన అభిప్రాయాలు ఉండటమే సమస్యలకు కారణం. ఇప్పటికైతే చైనాతో ఉత్తర సరిహద్దు ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉంది.
ఆర్మీకి సంబంధించి కీలక అంశాల్ని మనోజ్ పాండే పరిశీలించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యానికి సూచించారు. భద్రత, సన్నాహక ఏర్పాట్లు, సైన్యం మోహరింపు, కార్యకలాపాల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష జరిపారు.
చైనా సరిహద్దులో ఉన్న లదాఖ్ ప్రాంతంలోని, న్యోమా వద్ద ఎయిర్ఫీల్డ్ నిర్మించబోతుంది. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు కానున్న వైమానిక స్థావరం. ఎల్ఏసీ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్)కి 50 కిలోమీటర్ల దూరంలోనే ఇండియా దీన్ని నిర్మించబోతు
2020 నుంచే సరిహద్దు వెంటన ప్రత్యేక బలగాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి చర్యలనైనా దూకుడుగా ఎదుర్కొనేందుకు వైమానిక దళం సిద్దంగా ఉంది. తాజాగా గరుడ బలగాల మోహరింపుతో సరిహద్దు మరింత పటిష్టమైందని ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేక బలగాలకు ప్రత్యేక ఆయ
చైనా తోక జాడించినా ఇప్పుడు ఇండియా ఎలాంటి టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే.. బోర్డర్లో అన్నిటికీ భారత్ రెడీగా ఉంది. పైగా.. బీజింగ్ని సైతం టార్గెట్ చేసే అగ్ని-5 మిస్సైల్ టెస్ట్ కూడా సక్సెస్ అయింది. ఫ్రాన్స్ నుంచి ఆఖరి రాఫెల్ ఫైటర్ జెట్ కూడా మ�
చైనా దాడిని మోడీ ఎప్పటికీ అంగీకరించరు..దీని గురించి కొత్త కథ చెబుతారు అంటూ అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వద్ద భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగిన ఘటనపై MP అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు చేశారు.
సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది. చైనాకు చెందిన యుద్ధ విమానాలు భారత్ వైపు దూసుకొస్తున్నాయి. మరోవైపు భారత్ కూడా ధీటుగా బదులిస్తూనే, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బాధ్యతతో వ్యవహరిస్తోంది.
లదాఖ్ సరిహద్దులో చైనా మోహరించిన దళాలను ఉపసంహరించుకోవాలని భారత్ కోరుతోంది. సరిహద్దులో శాంతి, ప్రశాంతత నెలకొనేందుకు ఈ చర్యలు తప్పనిసరి అని భారత్ అంటోంది. ఈ అంశంపై చివరిసారిగా గత మార్చి 11న చర్చలు జరిగాయి.
గత నెల చివరి వారంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఏ పరిస్థితి ఎదరైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా అన్ని వ్యవస్థల్ని యాక్టివేట్ చేసింది. చైనా విమానం దూసుకొచ్చిన విషయాన్ని భారత ఆర్మీ, చైనా
ల్ఏసీ వెంట హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో మూడు మొబైల్ టవర్లను చైనా నిర్మించినట్లు ఛుషూల్ ప్రాంత కౌన్సిలర్ కొంచెక్ స్టాంజిన్ పేర్కొన్నారు