Khammam Zilla Parishad meeting : ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా సాగింది. సుబాబుల్ రైతుల సమస్యలపై జరిగిన సమావేశలో రైతు సంఘం నేతలు, బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకన్నారు....
High tension in Ramateertham : విజయనగరం జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. రామతీర్థంలో పర్యటించేందుకు టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతల పోటీ పడుతున్నారు. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం చేరుకోనున్నారు. అటు...
TMC leaders resign మరో4-5నెలల్లో 294స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బెంగాల్లో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. రాజీనామాల పర్వంతో బంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ముందు అధికార తృణమూల్...
leaders joining bjp : గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీలోకి వలసలు భారీగా పెరుగుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్లలోని అసంతృప్తులను, టికెట్లు రాని బలమైన నేతలను కమలం పార్టీ తన కండువా కప్పి ఆహ్వానిస్తోంది. దుబ్బాక అసెంబ్లీ...
GHMC elections : జీహెచ్ఎంసీ నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరింది. గడువు దగ్గర పడుతున్న కొద్దీ.. టికెట్ ఆశిస్తున్న నేతలు జంపింగ్ జపాంగ్లుగా మారుతున్నారు. తామున్న పార్టీలో టికెట్ దక్కనుకుంటే.. ప్రత్యర్థి పార్టీల్లోకి దూకేస్తున్నారు....
Congress tickets Allocation controversial : గ్రేటర్ కాంగ్రెస్లో టిక్కెట్ల అంశం నేతల అసంతృప్తికి తెరలేపింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల టికెట్ల కేటాయింపు సంప్రదాయాలకు విరుద్ధంగా కొనసాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. పార్లమెంట్ స్థానాల వారీగా కమిటీలు...
TRS Campaign, KTR Roadshow : 2016 గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున అంతా తానై నడిపించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సుడిగాలి పర్యటనలు చేసి.. కారు జోరుకి తిరుగులేదని నిరూపించారు. ఇప్పుడు...
pawan kalyan meeting : పార్టీ కోసం నిలబడే కోసం ప్రాణాలైనా ఇస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రోడ్డు మీదకు వెళ్లగానే వేల మంది వస్తారని…వారి ప్రేమను ఇష్టపడతానని చెప్పారు. కానీ మనం...
3 Years of YS Jagan Padayatra : వైసీపీని అధికారంలోకి తెచ్చి.. జగన్ కోరికను నెరవేర్చింది ప్రజా సంకల్ప పాదయాత్ర.. 8 ఏళ్ల పార్టీ కలని నెరవేర్చిన పాదయాత్ర.. పార్టీ క్యాడర్లో ఫుల్ ఎనర్జీ...
Razole assembly constituency: తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిందనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలోని నాయకులు మూడు గ్రూపులు ఆరు వర్గాలుగా విడిపోయి విధి నిర్వహణలో...
Telangana Congress Leaders : కాంగ్రెస్ కార్యకర్తలు మెరుపు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ ఇంటి గేట్లు తోసుకుని కాంగ్రెస్ నేతలు, ఇతర సంఘాల నేతలు వెళ్లారు. మెయిన్ గేట్...
కాంగ్రెస్ కు కంచుకోట. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆ కోటకు బీటలు వారాయి. ఉన్న కొద్దిపాటి పట్టును కూడా అంతర్గత పోరుతో కోల్పోతోంది. వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వ్యవహారం చేరింది....
కాంగ్రెస్ పార్టీ అంటేనే అలా ఉంటుంది. అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువే. ఎవరైనా.. ఏమైనా మాట్లాడగలరు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు.. ఎప్పటి నుంచో ఉంటున్న వారు… ఇలా ఎవరికి మధ్య అంత సఖ్యత కనిపించదనే టాక్...
ఆంధ్రప్రదేశ్లో బలాన్ని పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఆ పార్టీలోకి చాలా మంది నేతలను చేర్చుకుంది. కాకపోతే నేతలు పుష్కలంగా ఉన్నా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు మాత్రం పార్టీలో లేరనేది వాస్తవం. బీజేపీకి ఏపీలో...
ఆ పార్టీలో సీనియర్ నాయకులకు ఏమాత్రం కొదవ లేదు. కేంద్రంలో చక్రం తిప్పగలిగే స్థాయి ఉన్న నాయకులే. రచ్చ గెలిచిన ఆ నాయకులు ఇంట గెలవలేకపోతున్నారు. పెద్ద లీడర్లు అనే నేమ్ బోర్డు ఉన్నా, వెనుక...
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. దేశ వ్యాప్తంగా ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రాలేదు. వ్యాపార, వాణిజ్య సముదాయాలను...
గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల కార్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.
అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్పై సిట్ దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతల బంధువుల ఇళ్లలో సిట్ బృందం సోదాలు చేసింది.
వైసీపీ నేతలు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చి మూకలను తీసుకొచ్చి తమపై దాడులు చేయించారని విమర్శించారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని బీజేపీ నాయకులకు ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ సూచించారు. దేశ రాజధానిలో శాంతిని నెలకొల్పడానికి మరియు గందరగోళానికి కారణమయ్యే, ప్రజలకు తప్పుడు సందేశం పంపే పని చేయకూడదని బీజేపీ...
ఢిల్లీలో వరుసగా రెండవసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో నేతలు పార్టీ భవిష్యత్తు గురించి యోచిస్తున్నారు. బిజెపి గెలవకపోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆప్ విజయం నిరాశ కలిగించలేదన్నారు.
ఢిల్లీ ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు తీర్పునిచ్చేశారు. ఓట్లు ఈవీఎంల్లో నిక్షిప్తమయ్యాయి. అయితే..ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారనే దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తమకు అనుకూలంగా వస్తుందని కొంతమంది, కాదు..కాదు..తమకే ఓటు వేశారంటున్నారు ఇతర పార్టీలు. 2019 సార్వత్రిక...
నేడో రేపో ఆ అదృష్టం వరిస్తుంది. ఎంచక్కా చట్ట సభలో అడుగుపెట్టవచ్చు. ఇదీ నిన్నటి వరకూ విజయనగరం జిల్లాలోని అనేక మంది వైసీపీ నాయకుల ఆశ. తాజాగా మండలి రద్దుకు శాసనసభలో తీర్మానం చేయడంతో నాయకులంతా...
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు అలకబునారు. స్థానిక పదవులపై రెడ్డి సామాజికవర్గం నేతలు పెట్టుకున్న ఆశలపై.. రిజర్వేషన్లు నీళ్లు చల్లాయి. ఎన్నికల సమయంలో మంత్రి బుగ్గన ద్వితీయ శ్రేణి...
వైసీపీ నేతలపై జనసేన నేత నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీరో విలువ తెలియని వెధవలకు ఏం చెప్పినా… చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అంటూ నాగబాబు మండిపడ్డారు. సైన్స్, కంప్యూటర్స్, మ్యాథ్స్ ఇంత డెవలప్...
జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీనితో తూర్పుగోదావరి జిల్లాలో భానుగూడి జంక్షన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. జనసేన కార్యకర్తలను తరిమితరిమి కొట్టారు. కొందరి చొక్కాలు చిరిగిపోయాయి. ఘటనలో...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు పార్టీలు రెడీ అవుతున్నాయి. మరోసారి తమ సత్తా చాటేందుకు అధికార పార్టీ TRS వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే గులాబీ బాస్ నేతలకు దిశా..నిర్దేశం చేశారు కూడా. పార్టీల మధ్య పొత్తులపై చర్చలు...
రాజధాని రైతుల ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఇవాళ NH-16 దిగ్బంధంతో కదం తొక్కుతున్నారు. టీడీపీ నాయకులను పోలీసులు ముందుస్తు అరెస్టులు చేశారు.
జెఎన్యులో హింసాకాండపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలోనే విద్యార్ధులకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ వారి సురక్షితంగా ఉండగలరు అని ప్రశ్నించారు. విద్యార్ధులపై దాడులు చేస్తుంటే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని...
వైసీపీ నేతలకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. నారా భువనేశ్వరి అమరావతి పర్యటనతో వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందని విమర్శించారు.
రాజధాని అమరావతికి 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అంటారా? అంటూ మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏపీకి మూడు రాజధానుల అంశంపై అమరావతి ప్రాంతంలోని రైతులు నిరసన కార్యక్రమాలు ఈరోజు...
మున్సిపల్ ఎన్నికలకు అన్నిపార్టీలు సిద్ధమవుతున్నాయి. పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నవారు పార్టీల వారీగా టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే..కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మున్సిపల్ చట్టంలో పొందుపరిచిన అంశాలేమిటి ? అనే దానిపై నేతలు...
ప్రజా ప్రతినిధులు కనిపించడం లేదనే కంప్లయింట్స్ అధికమౌతున్నాయి. పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న వైసీపీ ఎమ్మెల్యేలు మిస్సింగ్ అయ్యారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే…వైసీపీ నేతలు కూడా కంప్లయింట్స్ చేయడం ప్రారంభించారు. తాజాగా మాజీ...
పాకిస్థాన్ నుండి విశాఖను రక్షించేందుకు భారతదేశ సైన్యం వుంది..కాపీ విశాఖపట్నానికి అసలు ముప్పు ప్రస్తుతం మన సీఎం జగన్నన అండ్ గ్యాంగ్ నుంచి ఉందని వీళ్ళ నుండి విశాఖను దేవుడే రక్షించాలి అంటూ టీడీపీ నేత...
అమరావతిలో రైతుల ఆందోళనలు మరింత ఉధృతం కానున్నాయి. గురువారం బంద్ పాటించిన 29గ్రామాల రైతులు.. 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం నుంచి నిరసనల డోసు పెంచనున్నారు. ఇప్పటి వరకు ఎవరికి వారు విడివిడిగా ఆందోళనలు...
తప్పుడు వార్తలు ప్రచురించినందుకు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు వైసీపీ మద్దతు దారులు క్షమాపణలు చెప్పాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. జనసేనపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన..2019,...
అత్యాచార ఘటనలు, వేధింపులపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని టీడీపీ సపోర్టు చేస్తుందని ప్రకటించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. కానీ వైసీపీ ప్రజాప్రతినిధులపై పలు ఆరోపణలున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు బాబు. నిర్భయ చట్టం దేశంలో...
మహిళల భద్రతపై ఒక చట్టాన్ని తీసుకరావాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు ప్రతిపక్ష నేతలు సలహాలు ఇవ్వాలని చేతకాకపోతే కూర్చొవాలని అన్నారు వైసీపీ సభ్యుడు అంబటి రాంబాబు. 2019, డిసెంబర్ 09వ తేదీ సోమవారం ఏపీ...
పార్లమెంట్లో అత్యాచార ఘటనలపై చర్చ జరిగింది. 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం జరిగిన సమావేశాల్లో సభ్యులు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న ఘటనలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో జరిగిన దిశా నిందితుల ఎన్...
అన్ని డిపోల కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్ పెట్టినా… అసలు యూనియన్లను ఏమాత్రం పట్టించుకోలేదు. వారిని కనీసం ఆహ్వానించలేదు. ఇప్పటికే కార్మిక సంఘాల కోరలు పీకేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన కేసీఆర్.. ఒక్కొక్కటిగా...
మృగాళ్ల చేతిలో దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు రాజకీయ నాయకులకు, పోలీసులకు కీలక విన్నపం చేశారు. దయచేసి నాయకులు, పోలీసులు
జగన్ పాలనపై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. జగన్ 6 నెలల పాలనకు, చంద్రబాబు ఐదేళ్ల పాలనకు తేడా లేదన్నారు.
మహారాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్ క్లైమాక్స్కు చేరింది. మహా ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ముంబైలో.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం సమావేశం కానున్నారు. ఇప్పటికే.. పదవుల పంపకం ఓ...
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాదనాలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు.
టీఎస్ ఆర్టీసీ సమ్మెపై జేఏసీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్ కార్యాచరణపై కార్మిక సంఘాల నేతలు వేర్వేరుగా సమావేశం అయ్యారు.
అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ, కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలన్నీ స్వాగతించాయి. ఈ తీర్పును సుప్రీం చరిత్రలో మైలురాయిగా అభివర్ణించాయి. ఇదే సామరస్యాన్ని కొనసాగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చాయి. కేంద్ర, ప్రభుత్వం పోలీసుల హెచ్చరికలతో చాలామంది...
ఏపీలో ఇసుక కొరతపై జనసేన చేపట్టి విశాఖపట్నం ‘లాంగ్ మార్చ్’ కు టీడీపీ మద్దతు తెలిపింది. ఈ లాంగ్ మార్చ్ లో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు పాల్గొననున్నారు. ఉక్కునగరం విశాఖ వేదికగా ఏపీలో ఇసుక...
మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్సీపీ-కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ఆయా పార్టీల నాయకుల నుంచి సంకేతాలు వస్తున్నాయి. శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ గురువారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్...
చర్చలకు రావాలని ఆర్టీసీ జేఏసీ నేతలకు ఆహ్వానం అందింది. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వి.శ్రీనివాసరావు, వాసుదేవరావుకు ఆహ్వాన లేఖలను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు అందచేశారు. ఉన్నతాధికారులతో చర్చలకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం జేఏసీ...
తెలుగు రాష్ట్రాల్లో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి జంప్ అవుతున్నారు లీడర్స్. వీరిని ఆకర్షించడానికి పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం కావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పార్టీలో చేరేందుకు వస్తున్న...