దేశం కరోనా వైరస్ మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. మిడతల దండు మరో ప్రమాదాన్ని పట్టుకొస్తున్నాయి. ఉత్తరభారత దేశంలో ఇప్పటికే ఈ ప్రభావానికి పలు రాష్ట్రాల్లో పంటలు నాశనమైపోయాయి. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్లు...
కరోనా కష్టాలతో పోరాడే భారత్ కు మరో కొత్త ప్రమాదం ముంచుకొచ్చింది. అదే మిడతలదండు. ఈ మిడతల దండు చేసే నష్టాలకు పాపం..రైతులు తల్లడిల్లిపోతున్నారు. వీటి పీడ వదిలించుకోవటానికి నానా పాట్లు పడుతున్నారు. దేశాలు..రాష్ట్రాలు సరిహద్దులు...