యువత పునాదులుగా నిర్మితమైన పార్టీ అది. ఈనాడు ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లంతా ఒకప్పుడు యూత్ లీడర్లుగా ఉన్నవాళ్లే. అలా వాళ్లందర్నీ తీర్చిదిద్దిన ఫ్యాక్టరీగా మారింది ఆ పార్టీ. ఎప్పుడు ఆ పోస్ట్ కోసం యువరక్తం తహతహాలాడేది....
ఏపీ, తెలంగాణలో జరిగిన ఐటీ దాడులపై వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్ బినామీలపై ఐటీ దాడులు జరిగాయని మంత్రి బొత్స చెప్పారు. శుక్రవారం ఆయన...
శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శాసనమండలి రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండు రోజులుగా శాసనమండలిలో జరిగిన పరిణామాల పట్ల అధికార పార్టీ విసిగిపోయినట్లుంది. మండలి సమావేశాలు ప్రారంభం నాటి కన్నా ముందే ప్రభుత్వానికి...