సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా రాష్ట్రాల్లో పొత్తుల ఎత్తులు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న విభేధాలను పక్కనబెట్టి పొత్తులకు పార్టీలు రెడీ అయిపోతున్నాయి. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే-పీఎంకే పార్టీల మధ్య పొత్తు కుదిరింది. మంగళవారం పట్టలి...
ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించి విపక్షాలకు షాక్ ఇచ్చారు సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్. బుధవారం(ఫిబ్రవరి-13,2019) పార్లమెంట్ వేదికగా మోడీని పొగడ్తలతో ముంచెత్తారు ములాయం. మోడీ పాలన బాగుందన్నారు.దేశ ప్రజలు...
మరోసారి మోడీయే దేశానికి ప్రధాని అవుతారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అన్నారు. మంగళవారం(ఫిబ్రవరి-12,2019) ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..2019 లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఏర్పాటై,...