సార్వత్రిక ఎన్నికల సమరంలో లోక్సభ రెండవ దశ పోలింగ్ ప్రారంభం అయింది. దేశంలోని 11 రాష్ట్రాల్లోని 95 లోక్సభ నియోజకవర్గాలకు ఇవాళ(18 ఏప్రిల్ 2019) పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసిన ఎన్నికల...
లోక్సభ రెండో దశ ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం సాయంత్రం తెరపడటంతో ఈసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది.
బీజేపీ చీఫ్ అమిత్ షా శనివారం(మార్చి 30, 2019) గాంధీనగర్ లోక్సభ స్థానానికి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. భార్య, కుమారుడితో కలిసి నామినేషన్ వేశారు.