Hyderabad1 year ago
రూ.3కోట్లు లాటరీ పేరుతో మోసం: పొలం అమ్మి డబ్బులు కట్టిన తెలంగాణ యువకుడు
చదువులేనివాడు సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోయారంటే పాపంలే అనుకోవచ్చు. కానీ ఉన్నత చదువులు చదువుకుని ఎంతోమంది యువత సైబర్ నేరగాళ్లకు చిక్కి బుక్కైపోతున్నారు. అవును ఇదే నిజం. లేటెస్ట్ గా లాటరీ పేరుతో ఓ...