భద్రాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. చంద్రుగొండ మండలానికి చెందిన ప్రేమజంట పురుగుల మందు తాగి ఆర్టీసీ బస్సు ఎక్కారు.
వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. వీరిలో ప్రియురాలు 20 రోజుల క్రితమే మరణిం, ప్రియుడు మరోసారి ఆత్మహత్య చేసుకుని ఆదివారం మరణించాడు.
పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.. ఆ విషయం తెలిసిన యువతి రైలుకింద పడి తనువు చాలించింది.
హైదరాబాద్ మాదాపూర్ లో ప్రేమ పేరుతో ప్రియురాలిని చంపి ఓ ప్రియుడు తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
lovers end life due to love failure in nizamabad : నిజామాబాద్ లో ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరి ప్రేమను ఒప్పుకోని పెద్దలు ప్రియుడికి రెండు నెలల క్రితం వేరే యువతితో పెళ్లి చేశారు. ఈ ఘటనతో ప్రియురాలు ప్రియుడ్ని నిలదీసింది. దీంతో ఇద్దరూ కలిసి ఆత్మహత్యాయత్నం చేశా�
pre-wedding photo shoot lovers suicide : నదిలోకి దూకి ప్రాణాలు తీసుకున్న జంట..పెళ్లిలోనూ వీడని బంధం..తీరానికి కొట్టుకొచ్చారు. అక్కడ నీటిలో తేలుతున్న జంటను ఫొటోగ్రాఫర్లు రకరకాల యాంగిల్లో ఫొటోలు తీస్తున్నారు. అక్కడి వాతావరణం అంతా హడావిడి హడావిడిగా ఉంది. ఫోటో గ్రాఫర�
lovers suicide in a lodge nellore district : నెల్లూరునగర శివారు పడారుపల్లి లోని లాడ్జిలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా రూరల్ మండలానికి చెందిన హరీష్ ఇట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజనీరింగ్ అస