3.3శాతంతో ప్రపంచంలోనే కరోనా మరణాల రేటు అతితక్కువగా ఉన్న దేశంగా భారత్ నిలిచింది. కరోనా వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనా, ఆ తర్వాత వైరస్ వేగంగా వ్యాప్తి చెందిన దక్షిణ కొరియా దేశాలతో పోల్చితే...
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 9లక్షల కరోనా వైరస్(COVID-19)కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య 43వేలు దాటింది. అయితే రోజురోజుకీ విపరీతంగా పెరుగుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారితో ముందుగా అంచనా వేసిన స్ధాయిలో ప్రాణాలకు...
యూరప్ లో అంతటా కరోనా వైరస్(COVID-19) వ్యాపించిన సమయంలో… జర్మనీలో తక్కువ మరణాల రేటు కొనసాగుతోంది, కొరోనా వైరస్ ల ఎదురయ్యే ముప్పు గురించి దేశ గణాంకాలు మరింత ఖచ్చితమైన అంచనాను ఇస్తాయని కొందరు వాదిస్తుండగా,...