ఉత్తరాదిపై చలి పంజా విసురుతోంది. ఎముకలు కొరికే చలితో దేశ రాజధాని వాసులు గజగజ వణికిపోతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలా చోట్ల పొగమంచు కమ్మేసింది.