తెలంగాణ రాష్ట్రంలో అక్రమ లే అవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరో అవకాశం ఇచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు పట్టణాభివృధ్ది సంస్దల పరిధిలోనూ లేఅవుట్ల క్రమబధ్ధీకరణ పధకం(ఎల్ఆర్ఎస్) అమలు...
జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిల్ కార్యాలయాల్లో నవంబర్ 30న ఎల్ఆర్ఎస్ మేళా నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, పట్టణ ప్రణాళిక విభాగంలో పెండింగ్ కేసులపై జీహెచ్ఎంసీ అధికారులతో కమిషనర్...