Crime News పంజాబ్ లోని లూధియానాకు చెందిన ఇద్దరు సోదరులు తమ తల్లి మాజీ భర్తను కొట్టి చంపారు. వారి అభీష్టానికి విరుధ్దంగా కలిసి జీవిస్తున్నారనే కోపంతో కొడుకులు ఈఘాతకానికి ఒడిగట్టారు. లూధియానాకు చెందిన గుర్మెల్...
పంజాబ్ లోని లూధియానాలో దారుణం జరిగింది. 16 ఏళ్ల యువతిపై 14 ఏళ్ల యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఒకరి ఇంట్లో సహాయకురాలిగా పనిచేసే, యువతి తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ...
స్కూలుకెళ్లే విద్యార్ధి ‘‘నాన్నా నాకో సైకిల్ కొనిపెట్టు’’అని అడుగుతాడు..అదే కాలేజీకెల్లే అబ్బాయి ‘నాన్నా నాకో బైక్ కొనిపెట్టు’’అని అడుగుతాడు. ఏయ్..సైకిలూ లేదు..బైకు లేదు అని తిడతాడు. కానీ కొడుకు అడిగిన వాహనం కొనివ్వాలని తండ్రికి మనసులో...
పెరుగుతున్న కాలుష్యం నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టి సారించాయి. చెత్త తగుల బెట్టటంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పంట పొలాల్లో వ్యర్థాలను తగులబెట్టిన రైతులపై పంజాబ్ సర్కార్ కొరడా ఝళిపించింది. 22 మంది రైతులను...
కుర్రాళ్లంటే సినిమాలు..షికార్లు..అమ్మాయిలు..చాటింగ్ లు అని అనుకుంటాం. కానీ వారు తలచుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించారు ఇద్దరు కుర్రాళ్లు. బైకుని కారులా మార్చేశారు. ఈ కారు..అదేనండీ బైకుని వెనుకనుండి చూస్తే బైక్ లా..ముందు నుంచి చూస్తే కారులా ఉంటుంది....
అది పంజాబ్ లోని లుథియానాలోని రిషి నగర్. ఆరుబైట గాలి కోసం స్టాండ్ ఫ్యాన్ పెట్టుకుని ఇద్దరు చిన్నారులతో కలిసి భార్యాభర్తలు నిద్రిస్తున్నారు. అదే సమయంలో అక్కడకు ఓ రిక్షావాడు వచ్చాడు. వాడికి 45 ఉంటాయేమో....
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ థెరిస్సా సాటి చెప్పారు. మానవసేవే మాధవ సేవల అని ఎంతోమంది మహానుభావులు చెప్పారు. సేవే పరమార్థంగా జీవించారు. బాధల్లో ఉన్నవారికి సాయం చేయటం...
పంజాబ్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు ఓటర్లను ఆకర్షించటానికి అందివచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకుంటుంటారు. ఇటీవల హెలికాప్టర్ ను రిపేరు చేసిన రాహుల్ గాంధీ ఇవాళ ట్రాక్టర్ నడిపి ఓటర్లను ఉత్తేజపరిచారు. ఎన్నికల ప్రచారంలో...
పంజాబ్లో అద్బుతం జరిగింది. 118 ఏళ్ల బామ్మకు వైద్యులు గుండె ఆపరేషన్ నిర్వహించారు. ఇంత వయస్సున్న వారికి ఆపరేషన్ చేయడం గొప్ప విషయమని భావించి గిన్నీస్ బుక్ రికార్డ్స్కి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి...
లుధియానా: భక్తుల నమ్మకం ఎంతగా ఉంటుందంటే.. నమ్మిన గురువులు చనిపోయినా.. బతికి ఉన్నారని నమ్ముతుంటారు. తమ గురువు మృతి చెందినా..ఆయన పార్థివ దేహాన్ని కొందరు భక్తులు ఐదేళ్ల నుంచి సంరక్షిస్తున్నారు. ఆ స్వామీజీనే అశుతోష్ మహారాజ్. ఆయన ధ్యానంలో...