రైల్వే శాఖ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి నడిపే ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ గడువును రైల్వే శాఖ పెంచింది. ఇప్పటి వరకు 30 రోజులు ఉండగా..దానిని 120 రోజులకు పెంచింది....
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో డ్రోన్లలో అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. డ్రోన్లతో కూడిన భారీ సామాగ్రిని కస్టమ్ బృందం స్వాధీనం చేసుకుంది. హౌంగ్ కాంగ్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఓ వ్యక్తి...
ప్రముఖ దేశీయ విమాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.షేమ్ ఆన్ ఇండిగో హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ఈ మధ్యకాలంలో ఇండిగో ఎయిర్లైన్స్ ప్రధాన వార్తల్లో...
కర్ణాటక రాష్ట్రంలో EC దూకుడు పెంచుతోంది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తుండడంతో నేతలు టెన్షన్ పడుతున్నారు.