ram nath kovind madanapalle tour : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ 2021, ఫిబ్రవరి 07వ తేదీ ఆదివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక వైమానిక హెలికాప్టర్లో.. మదనపల్లి చేరుకుంటారు. మధ్యాహ్నం 12...
TDP supporters protest : చిత్తూరు జిల్లా మదనపల్లె ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అకారణంగా తమ నామినేషన్ తిరస్కరించారని టీడీపీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. వైసీపీ నాయకులను కార్యాలయంలో ఉంచుకుని, తమను బయటకు...
Madanapalle Double Murder : మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులు పురషోత్తం, పద్మజ విశాఖ మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మదనపల్లి సబ్ జైలు నుంచి వచ్చిన వారిని.. క్లోజ్డ్ వార్డులో వేర్వేరుగా ఉంచి...
President Kovind రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 4 నుంచి 7 వరకు కర్ణాటక, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో జరిగే...
Madanapalle Double Murders : మదనపల్లె జంట హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలకలం రేపిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ కేసులో ఎన్నో మిస్టరీలు..ఎన్నెన్నో ట్విస్టులు. ఉన్నత విద్యావంతులైన పురుషోత్తమ నాయుడు, పద్మజ ముద్దుల...
Alekhya And Sai Divya Social Media Accounts : చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యలు జరిగి వారం రోజులు గడుస్తున్నా… ఇప్పటికీ ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. చిన్న కుమార్తె...
Madanapalli Murder, Purushottam family : అపురూపమైన కుటుంబంలో అలజడి ఎందుకు పుట్టింది? కన్నబిడ్డలను చంపుకునేంత స్థాయికి ఎందుకెళ్లారు? పురుషోత్తం, పద్మజలకు… పిల్లల కన్నా మూఢభక్తి ఎక్కువైందా..? ఉన్నత విద్యాబుద్దులు నేర్పించేవాళ్లే, పెళ్లీడుకొచ్చిన విద్యావంతులైన ఆడ...
Madanapalle Double Murder : చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. అలేఖ్య, సాయిదివ్యలను తల్లిదండ్రులే దారుణంగా హతమార్చారని అంతా భావించారు. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టు తర్వాత… ఈ...
చిత్తూరు మదనపల్లి డబుల్ మర్డర్ కేసు వ్యవహారమంతా.. కోర్టు మెట్లు ఎక్కబోతోంది. మితిమీరిన భక్తి, మూఢ నమ్మకాలతో సొంత బిడ్డలను చంపుకున్న నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజ తరపున వాదించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది పీవీ కృష్ణమాచార్య...
madanpalle double murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కా చెల్లెళ్ల హత్య కేసు విచారణలో రోజుకో విస్తుపోయే నిజం వెలుగులోకి వస్తోంది. ఈ కేసు విచారణలో నమ్మలేని నిజాలు...
Madanapalle Double Murder Case : చిత్తూరు మదనపల్లి డబుల్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్టు గాకుండా..పూటకో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారమంతా..కోర్టు మెట్లు ఎక్కబోతోంది. మితిమీరిన భక్తి, మూఢ నమ్మకాలతో సొంత బిడ్డలను...
madanapalle double murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె కన్న కూతుళ్ల(అలేఖ్య, దివ్య) హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్లను డంబెల్తో కొట్టి...
Madanapalle double murder case : చిత్తూరు జిల్లా మదనపల్లి అక్కాచెలెళ్ల హత్యలో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. తండ్రి పురుషోత్తమ్ నాయుడు, తల్లి పద్మజ మూఢనమ్మకాలతోనే ఇద్దరు కూతుళ్లనూ దారుణంగా హతమార్చారని మొదట అంతా భావించారు....
Mother Padmaja Ate Alekhya Tongue: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె కన్న కూతుళ్ల(అలేఖ్య, దివ్య) హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్లను డంబెల్తో...
Madanapalle sister’s murder case : చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కా చెల్లెళ్ల హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తోన్నాయి. సబ్ జైల్లో పద్మజ వింతగా ప్రవర్తించడంతో… పద్మజతో పాటు పురుషోత్తంను తిరుపతి రుయా ఆసుపత్రికి...
Madanapalle Double Murder Case : చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకేత్తించింది. అక్కాచెల్లెళ్ల హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పునర్జన్మలపై...
Madanapalle twin murder case : చిత్తూరు జిల్లా మదనపల్లి డబుల్ మర్డర్ కేసు మిస్టరీగా మారింది. పునర్జన్మ విశ్వాసమే ప్రాణం తీసిందా..? లేక హత్యల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..?… పురుషోత్తం, పద్మజకు అసలేమైంది..?...
Chittor Madanapalle two daughters murder case: shocking facts revealed : చిత్తూరు జిల్లా మదనపల్లెలో పురుషోత్తం, పద్మజల ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో గంట గంటకు దిమ్మతిరిగే విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో తల్లి...
New facts in the Madanapalle sisters murder case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కాచెల్లెళ్ల జంట హత్యల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యల్లో...
చిత్తూరు జిల్లా, మదనపల్లెలో జరిగిన దారుణ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారగా.. మూఢనమ్మకాల ముసుగులో మునిగిన దంపతులే ఇద్దరు కూతుళ్లను దారుణంగా కడతేర్చారు. ఈ జంట హత్యల కేసులో రోజుకొక నమ్మలేని నిజం...
Madanapalle sisters’ murder case is under investigation : మదనపల్లి అక్కాచెల్లెళ్ల దారుణ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. వారం రోజుల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు....
Madanapalle: మదనపల్లి జంట హత్యకేసు మిస్టరీ చుక్కలు చూపిస్తుంది. రోజుకో మలుపు తిరుగుతున్న కేసు కొలిక్కి తీసుకురావడానికి పోలీసులు తంటాలు పడుతున్నారు. ప్రధాన నిందితుల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో చేధించడం కష్టంగా మారింది. తల్లిదండ్రులు...
daughters killer padmaja family suffering with psychiatric disorders : చిత్తూరు జిల్లా మదనపల్లిలో సంచలనం కలిగించిన జంట హత్యల కేసులో మృతులు తల్లితండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వైద్యురాలు...
Superstitious : parents killed daughters : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతున్నా మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనేవున్నాయి. మూఢవిశ్వాసాలు, క్షుద్రపూజలకు ఎంతోమంది బలవుతూనేవున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల ఘటన సంచలనం సృష్టిస్తోంది....
Mentally disturbed : మూఢనమ్మకాలు, విపరీతమైన భక్తి భావాలతో యుక్తవయసులోని ఇద్దరు యువతులను తల్లిదండ్రులు అతి కిరాతకంగా హత్యచేశారు. క్షుద్రపూజల పేరిట, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్లను చంపేశారు. సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించి ఇంతటి ఆధునిక...
couple murder : తల్లి ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్, తండ్రి డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్.. ఇద్దరు ఉన్నత చదువులు చదివారు. పిల్లలిద్దరిని పెద్ద చదువులు చదివించారు. ఎంత చదువుకుంటే ఏం లాభం… వాళ్లను ఆవహించిన...
chittoor: కడుపులో దాచుకోవాల్సిన తల్లే కడతేర్చింది. ఉన్నత చదువులు చెప్పే తండ్రే ఊపిరి తీశాడు. సమాజంలో ఉన్నత పదవుల్లో ఉండి.. ఆదర్శంగా నిలవాల్సిన వారు కన్నబిడ్డలనే తిరిగిరాని లోకాలకు పంపేశారు. ఆధ్యాత్మిక స్థాయి దాటి పైశాచికత్వంలోకి...
illegal weapons: చిత్తూరు జిల్లా మదనపల్లెలో అక్రమ ఆయుధాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. మదనపల్లి మండలం వేంపల్లి క్రాస్ వద్ద ఫరూక్ అనే వ్యక్తి దగ్గర రెండు గన్స్, 29 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు....
3 dead, 20 injured in bus accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి బండకిందిపల్లికి వెళుతున్న మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్...
టెక్నాలజీ పెరిగే కొద్ది సౌకర్యాలు ఎలా పెరిగాయో మోసాలు కూడా అదే స్ధాయిలో పెరిగాయి. చిత్తూరు జిల్లాలో కొందరు యువకులు ఒక ముఠాగా ఏర్పడి స్మార్ట్ ఫోన్ లోని డింగ్ టోన్ యాప్ ద్వారా వ్యాపారస్తులను...
అక్రమ సంబంధాలతో కుటుంబాలు నాశనమై పోతున్నాయని తెలిసినా పరిస్ధితుల మూలంగానో, మరే ఇతర కారణాల వల్లో సమాజంలో ప్రతి ఒక్కరూ వీటిపై ఆకర్షితులవుతూనే ఉన్నారు. వాటి పర్యవసానాలకు బలవుతూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఇదే జరిగింది. ...
ఆమెకు పెళ్లయింది. భర్త ఉన్నాడు. సంసారం సజావుగా సాగిపోతోంది. ఇంతలో ఆమె దారి తప్పింది. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ భార్య దారుణానికి ఒడిగట్టింది. లాక్
స్వామీజీ అవతారమెత్తి ప్రజలను మోసం చేసి లక్షలు దండుకుంటున్నదొంగ బాబాను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గుప్తనిధులు వెలికి తీస్తానని, భూత వైద్యం చేస్తానని మాయ మాటలు చెప్పి ప్రజలనుంచి భారీగా డబ్బులు వసూలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఆమని హత్య కేసులో మరో ట్విస్ట్. సైనేడ్ ద్వారా భర్త రవి చైతన్య భార్యని చంపిన సంగతి తెలిసిందే. అయితే అతడికి సైనేడ్ ఎలా వచ్చింది? ఎక్కడి
చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నేనే ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న వపన్ గురువారం (డిసెంబర్ 5) మదనపల్లెలోని చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఈ...
నన్ను..నా పర్యటనను అడ్డుకుంటే సీఎం జగన్ కుర్చీ కదులుద్దని..కుర్చీ కూలిపోతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో సీఎం జగన్ పై పర్యటిస్తున్న పవన్ కళ్యాణ సీఎం జగన్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మదనపల్లె టమాట మార్కెట్ యార్డు కమిటీ ఝలక్ ఇచ్చింది. మార్కెట్ సందర్శనకు రావొద్దని తెలిపింది.
సంచలనం రేపిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో న్యాయం కోసం తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నారి వర్షితను పొట్టనపెట్టుకున్న నిందితుడు రఫీని ఉరి తియ్యాలని డిమాండ్
10టీవీ కథనాలకు చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. చిన్నారి సుహానా మెర్సీ కిల్లింగ్ పిటిషన్ కేసుపై మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి స్పందించారు.
ఏపీలో ఎన్నికలకు ఇంకా కొద్ది రోజుల మాత్రమే టైం ఉంది. పార్టీలు ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నాయంటూ ఎన్నికల అధికారులకు కంప్లయింట్స్ వస్తున్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. తాజాగా...