జార్ఖండ్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. తొలి విడతలో భాగంగా ఆరు జిల్లాలోని 13 శాసనసభ నియోజకవర్గాల్లో 2019, నవంబర్ 30వ తేదీ శనివారం పోలింగ్ జరుగనుంది. మొత్తం 37 కోట్ల 83 లక్షల...
హైదరాబాద్ : దేశ భక్తులు ఎవరో, పాకిస్తాన్ ఏజెంట్లు ఎవరో మీరే గమనించాలి అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహాకూటమి నేతలు, ఏపీ సీఎం చంద్రబాబుపై మోడీ నిప్పులు
మరో రెండు వారాల్లో లోక్ సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ తరుణంలో JDU (జనతాదళ్ – యునైటెడ్)లో ముసలం పుట్టింది. ఈ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ‘ప్రశాంత్ కిశోర్’ నిర్వాహణ, ప్రచార బాధ్యతల నుండి...
భువనేశ్వర్ : ఇప్పుడు దేశంలో థర్డ్ ఫ్రంట్ గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అని ఒకరంటే..ఫెడరల్ ఫ్రంట్ అని మరొకరు ఈ దిశగానే అడుగులు...
హైదరాబాద్: కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహాకూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామని అన్నారు. తనలాంటి వాళ్ల ఓటమికి టీడీపీతో పొత్తే కారణం అన్నారు. మహాకూటమి వద్దని...
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు ఒక్కటై మహాకూటమిగా ఏర్పడినా టీఆర్ఎస్ని ఏమి చేయలేకపోయారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో గులాబీ మరింత వికసించింది. దీనితో మహాకూటమిలో ఉన్న పార్టీలు అంతర్మథనం..పోస్టుమార్టం నిర్వహించుకుంటున్నాయి. ప్రధానంగా టీజేఎస్కి ఘోర...