Amit Shah ఈశాన్య రాష్ట్రాల్లో మూడో, చివరి రోజు పర్యటనలో భాగంగా ఆదివారం(డిసెంబర్-27,2020)మణిపుర్కు వెళ్లారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మణిపూర్ పర్యటనలో హప్తా కాంగ్జీబంగ్లో పలు ప్రాజెక్టులకు అమిత్ షా శంకుస్థాపన చేశారు. అనంతరం...
Manipur imposes night curfew till December 31st : కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మణిపూర్ ప్రభుత్వం ఈ ఏడాది చివరి వరకు రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనుంది. సాయంత్రం ...
Manipur CM tests positive for COVID-19 భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగామణిపూర్ సీఎం ఎన్.బీరేన్...
సంకల్పం ఉంటే వైకల్యం కూడా పారిపోతుందంటారు పెద్దలు. కానీ సంకల్పం అంటే కూడా ఏమిటో తెలియని పసివయస్సులో తనకు ఓ కాలు లేదనే మాటే మరచిపోయి రెండు కాళ్లు ఉండీ కూడా ఏమీ చేయలేని వారికి...
మణిపూర్ లోని చురాచంద్ పూర్ జిల్లాలో బ్యాంకు ఉద్యోగిని కాల్చి చంపి దుండగులు రూ.1.15 కోట్లు దోచుకున్నారు. తన విధుల్లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి అరంబం రంజన్ మైటీ (37) 16...
ఈ శాన్య రాష్ట్రాల్లో తొలి ట్రాన్స్ జెండర్ డాక్టర్ గా పేరు పొందారు డాక్టర్ బీన్సీ లైష్రామ్. మణిపూర్ ఇంఫాల్లోని శిజా హాస్పిటల్స్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్గా బీన్సీ లైష్రామ్ సేవలందిస్తున్నారు....
కరోనా వైరస్ తీసుకొచ్చిన లాక్ డౌన్ ఎంత మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. ఈ లాక్ డౌన్ తో ఎంతోమంది తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఈ కష్టాల్లోనే...
భారత్పై డ్రాగన్ కొత్త కుట్రలు చేస్తోంది. పాకిస్తాన్త తరహాలోనే భారత్పైకి ఉగ్రవాదులను ఎగదోస్తోంది చైనా . కశ్మీర్లో ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చినట్లుగానే.. ఈశాన్య భారతంలో స్థానిక తీవ్రవాదులకు అండగా ఉంటూ భారత్పైకి ఉసిగొల్పుతోంది. ఈశాన్య...
మణిపూర్ వాసుల్లో అత్యధిక ఆదరణ కలిగిన క్రీడల్లో ఫుట్ బాల్ ఒకటి. ఇందులో ట్రాన్స్ జెండర్స్ పాల్గొనడం ప్రదాన ఆకర్షణ కానుంది. యువజన, త్రిలింగీయుల సాధికారితకు కృషి చేస్తున్న యా ఆల్ ఎన్జీవో సంస్థ వ్యవస్థాపకులు,...
మణిపూర్లో మూడేళ్ల బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరగా.. మరో ఆరుగురు మద్దతు ఉపసంహరించుకున్నారు. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) నుంచి నలుగురు , తృణమూల్ కాంగ్రెస్ నుంచి...
వెస్ట్ బెంగాల్ లోని పలు ఆసుపత్రుల్లో పని చేస్తున్న మణిపూర్ రాష్ట్రానికి చెందిన 185మంది నర్సులు తమ
మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ లో ఇతర రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రానికి తిరిగి
ఈశాన్య రాష్ర్టాల్లో తొలి కరోనా కేసు నమోదు అయింది. మణిపూర్కు చెందిన ఓ యువతి.. ఇటీవలే యూకే నుంచి వచ్చింది. అయితే ఈ అమ్మాయికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో...
సన్నీ లియోన్…మనదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. పోర్న్ స్టార్ గా ఎదిగి ఆ తర్వాత ఫిల్మ్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. అంత...
చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు చైనా లో 720 మంది మరణించగా…. మరో 35,546 మందికి ఈవ్యాధి సోకినట్లు తెలుస్తోంది. చైనాలోని సెంట్రలో హుబేయ్ ప్రావియెన్స్ లో...
స్పీకర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ కు ఉన్న నిర్ణయాధికారాలపై పార్లమెంట్ పునరాలోచించాలని సూచించింది.
మణిపూర్ అసెంబ్లీ కాంప్లెక్స్ బయట ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సిఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో భారీ పేలుడు సంభంవించింది. ఇంఫాల్ నగరంలోని థంగల్ బజార్లో షాపింగ్ కాంప్లెక్స్ ముందు శక్తిమంతమైన ఐఈడీ బాంబు పేలింది.
వీపుపై బండెడు పుస్తకాలు..చేతిలో లంచ్ బ్యాగ్, వాటర్ బాటిల్..ఇదీ స్కూల్ విద్యార్థుల పరిస్థితి. పుస్తకాల బ్యాగులు మోసీ మోసీ చిన్న వయస్సులోనే నడుము..వెన్ను నొప్పులతో బాధపడుతున్నారు విద్యార్థులు. దీనిపై దృష్టి పెట్టిన మణిపూర్ ప్రభుత్వం ఈ భారం...
మదర్ డే రోజున..మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలకు కవల పిల్లలు జన్మించారు. ఈ విషయాన్ని ఆమెకు సన్నిహితురాలైన ఓ సామాజిక కార్యకర్త దివ్యభారతి సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. తమిళనాడులోని కొడైకెనాల్కు సమీపంలో ఈమె నివాసం...
మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, గవర్నర్ నజ్మా హెప్తుల్లా తమ ఓటు హక్కును వినియోగించుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎవరైనా సరే ఓటు వేసేందుకు వచ్చినప్పుడు క్యూలైన్ లో...