Man Scared Of Meeting Siblings On Dating Apps: అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రానికి చెందిన 24ఏళ్ల జేవ్ కు విచిత్రమైన సమస్య వచ్చింది. బహుశా ప్రపంచంలో ఏ అబ్బాయికి ఇలాంటి సమస్య వచ్చి ఉండదేమో....
transgenders commisionaraite Meeting : తెలంగాణా రాష్ట్రంలోనే మొదటిసారి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ట్రాన్స్జెండర్ సమావేశమయ్యారు. వారి సమస్యలపై ఓ డెస్క్ శుక్రవారం (ఫిబ్రవరి 19,2021) ఏర్పాటు చేసి ప్రారంభించారు. అనంతరం ట్రాన్స్ జెండర్లతో ఇంటర్ఫేస్లో...
Jagan Sister Sharmila : హైదరాబాద్లోని లోటస్పాండ్. దివంగత సీఎం వైఎస్ కుమార్తె, ఏపీ ప్రస్తుత సీఎం జగన్ సోదరి ఇక్కడే నివాసముంటున్నారు. గత నెలాఖరు వరకు షర్మిలను ఎవరు కలవాలన్నా గేటు దగ్గరే వెయిట్...
CM Jagan meeting with secretaries : రాష్ట్రంలో అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు, మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. దిశ చట్టం దగ్గరనుంచి, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఇలా చూస్తే… ఈ...
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోండగా.. నల్గొండ, చేవెళ్ల జిల్లాల నేతలతో భేటి అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. ఈ సంధర్భంగా మిగతా జిల్లాలవారితో...
YS Vijayamma photo on flexi : తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరును షర్మిల ప్రాథమికంగా ఖరారు...
Sharmila’s new party .. YSR Telangana : వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరును ప్రాథమికంగా ఖరారు చేశారు. త్వరలో ఎన్నికల కమిషన్ కు...
Janasenani Delhi tour : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో.. పవన్ భేటీ కానున్నారు. స్టీల్...
YS Sharmila’s new political party : తెలంగాణలో మరో కొత్త పార్టీ ప్రారంభంకానుందా? చలో లోటస్ పాండ్కు పిలుపునిచ్చిన షర్మిల.. అభిమానులు, అనుచరులకు ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ భవితకు పూనాది అంటూ సోషల్ మీడియాలో జోరుకు...
PM Modi నూతన సాగు వ్యవసాయ చట్టాలపై అటు రాజ్యసభలో..ఇటు లోక్ సభలోనూ కేంద్ర ప్రభుత్వం విపక్షాలు దాడి చేస్తుండటంతో సభకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడుతోంది. ఈ నేపథ్యంలో...
Telangana Schools : తెలంగాణలో బడి గంటలు మోగనున్నాయి. కరోనాతో గతేడాది మార్చిలో మూతబడ్డ పాఠశాలలు ఇంతవరకు తెరచుకోలేదు. సుదీర్ఘ విరామం తర్వాత.. తెరుచుకోనున్న స్కూళ్లలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల...
Did Pawan kalyan clap for caste politics? : ఏపీ రాజకీయాల్లో జనసేనది ఓ భిన్నమైన సిద్ధాంతం. కుల మతాలతో సంబంధం లేని రాజకీయాలు చేయడమే తమ లక్ష్యమని… పాతికేళ్ల భవిష్యత్ కోసమే తాను...
Kapu reservation item once again in AP : రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కాపు కాక రేగబోతుందా..? కాపు అంశం మరిసారి ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్ కాబోతుందా..? కాపు ఉద్యమం నుంచి ముద్రగడ తప్పుకున్నాక...
BJP, Janasena alliance in AP panchayat elections : ఏపీ పంచాయతీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు బీజేపీ, జనసేన పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇవాళ విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో...
PM Modi interacts with CMs : జనవరి 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ భారతదేశంలో ప్రారంభమౌతుందని, టీకా వేయించుకోబోయే వారికయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు....
The stalemate in the central government-farmers talks : కేంద్రం-రైతుల చర్చల్లో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎనిమిదో విడత చర్చల్లో కూడా కేంద్రం వెనక్కి తగ్గేదే లేదని తేల్చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదే...
Khammam Zilla Parishad meeting : ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా సాగింది. సుబాబుల్ రైతుల సమస్యలపై జరిగిన సమావేశలో రైతు సంఘం నేతలు, బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకన్నారు....
Telangana government’s focus on corona new strain : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. కరోనా న్యూ స్ట్రెయిన్పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కొత్త రూపంతరం నేపథ్యంలో తీసుకోవాల్సిన...
AP Cabinet meeting : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ భేటీ కాబోతోంది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, సమగ్ర భూ సర్వేపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతులకు వరదసాయంతోపాటు… కొత్తగా...
సీడబ్ల్యూసీ నుంచి గ్రామ స్థాయిదాకా కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ ఆగస్టులో అధినేత్రి సోనియా గాంధీకి లేఖలు రాసి, ఆ తర్వాతి కాలంలో సొంత నేతల నుంచే విమర్శలు ఎదుర్కొన్న అసమ్మతి వ్యవహారంలో కీలక...
Congress members walk out of Defence Parliamentary panel meeting రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఇవాళ(డిసెంబర్-16,2020)ఢిఫెన్స్ పార్లమెంటరీ కమిటీ మీటింగ్ నుంచి వాకౌట్ చేశారు. ముఖ్యమైన జాతీయ భద్రత ఇష్యూకి బదులుగా...
Jagan Meeting with Amit Shah : ఢిల్లీ టూర్లో ఉన్న ఏపీ సీఎం జగన్… రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై ఆయన చర్చించారు. పోలవరంపై...
CM KCR meets Union Minister Gajendrasingh Shekhawat : కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. దాదాపు గంటపాటు సీఎం.. షెకావత్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని నీటి పారుదల...
CM KCR Delhi tour : తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడం కోసం సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇందుకోసం రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు హస్తినలో పర్యటించనున్నారు....
PM Modi meeting with ministers farmers problems : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు కొనసాగిస్తున్న ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రైతు సంఘాల నేతలతో కేంద్రం...
Union ministers meeting PM Modi : వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. పదో రోజు రైతుల తమ ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. తమ డిమాండ్స్ను పరిష్కరించాలని.. లేకుంటే ఆందోళన...
Centre-farmers meeting on farm laws remains inconclusive రైతు సంఘాలతో ఇవాళ కేంద్రం జరిపిన చర్చలు ముగిశాయి. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో 7గంటల పాటు సుధీర్ఘంగా రైతు లీడర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు...
don’t want any committee, farmers tell govt in meeting రైతు సంఘాల నేతలతో ఇవాళ కేంద్ర మంత్రులు పియూష్ గోయల్,నరేంద్ర సింగ్ తోమర్ జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన...
Union Ministers hold meeting with farmers’ leaders నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ,కనీస మద్దతు ధర విషయమై దేశ రాజధానిలో రైతులు చేస్తోన్న ఆందోళనలకు కేంద్రం దిగివచ్చింది. రైతులతో మరోసారి చర్చలకు కేంద్రం సిద్ధమైంది....
LB Stadium Traffic restrictions : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రేపు సీఎం కేసీఆర్ సభ జరుగనుంది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎల్బీ స్టేడియం...
first meeting of ‘gau cabinet’ in MP మధ్యప్రదేశ్ లో గోవుల సంరక్షణ కోసం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేకంగా ‘ కౌ కేబినెట్’ పేరిట ఓ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినట్లు ఇటీవల...
Amit Shah’s likely meeting with Rajinikanth : దక్షిణాదిలో బీజేపీ పాగా వేయాలని చూస్తోందా? అమిత్ షా తమిళనాడు పర్యటన ఆంతర్యం ఏంటి? డీఎంకేకు షాకిచ్చేందుకు అళగిరితో బీజేపీ చేతులు కలుపుతుందా? మరోవైపు బీజేపీతో...
pawan kalyan meeting : పార్టీ కోసం నిలబడే కోసం ప్రాణాలైనా ఇస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రోడ్డు మీదకు వెళ్లగానే వేల మంది వస్తారని…వారి ప్రేమను ఇష్టపడతానని చెప్పారు. కానీ మనం...
telangana cabinet meeting : కేంద్ర ప్రభుత్వ నిబంధనలు…. సన్నాల బోనస్ చెల్లింపుకు అడ్డంకిగా మారాయి. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ చేసుకున్న ఎంవోయూ… బోనస్ ఇవ్వడానికి అడ్డుగా మారినట్టు కేబినెట్ అభిప్రాయపడింది. పలు అంశాలపై...
Telangana cabinet meeting On Friday : తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి తరువాత జరగనున్న ఈ కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటుందన్న అంశంపై అందరిలోనూ...
GHMC Elections : జీహెచ్ఎంసీ ఎన్నికల తీరుపై రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలిపాయి. ఓటర్ జాబితాపై టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గురువారం (నవంబర్ 12, 2020) జీహెచ్ఎంసీ ఎన్నికలపై...
President declines time to Punjab CM నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ బుధవారం ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద నిరసనకు ఫ్లాన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి...
Local body elections: స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఏపీలో రోజు రోజుకి రాజకీయ రగడ సృష్టిస్తోంది. ఈ విషయంపై ఈసీ, అధికార, ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటున్నాయి. ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ప్రభుత్వం చెబుతుంటే…ఈసీ...
J&K Parties’ Alliance For Article 370 ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్లోని ప్రధాన రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. జమ్మూకశ్మీర్ ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ(NCP) అధ్యక్షుడు...
Hathras Protest : హత్రాస్ (Hathras) నివురుగప్పిన నిప్పులా మారింది. మృతురాలికి న్యాయం చేయాలంటూ ఆందోళనలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాల్సిందే అనే డిమాండ్తో కాంగ్రెస్ యూపీ ఇంచార్జ్ ప్రియాంక ధర్నాకు...
సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ – చైనా దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఇందుకు ఐదు అంశాల ప్రణాళికను రూపొందించాయి. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, చైనా...
సామాన్యులు,సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఎవ్వర్నీ కరోనా మహమ్మారి వదలడం లేదు. కరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితా కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్లు కరోనా బారిన...
కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఉన్నఉద్యోగాలు ఊడి కొందరు బాధపడుతుంటే ఉద్యోగానికి ఆఫీసుకు వెళ్లకుండా వర్క్ ఫ్రం హోంచేస్తూ మిగిలిన ఖాళీ టైమ్ ఎలా గడపాలా అనుకున్నవాళ్లు కొందరు…..అలాగే కాలేజీలు లేక విద్యార్దులు టైంపాస్...
విశాఖ గ్యాస్ దుర్ఘటనలో ఇన్హెబిటర్స్ (నిరోధం) ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదని సీఎం జగన్ అన్నారు. ఎవ్వరూ పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని చెప్పారు. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్...
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా SC, ST, వర్గాలకు లబ్ధి చేకూరిందని, 2020–21లో వారి కోసం మరింతగా నిధులు వెచ్చిస్తామని AP CM JAGAN వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలకు రూ.15,735 కోట్లకు పైగా,...
రాష్ట్రంలో క్వారంటైన్ సెంటర్ల మీద ఫోకస్ పెంచాలని వాటిలో పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాలని సీఎం జగన్ అన్నారు. అలాగే భోజనం నాణ్యత మీద కూడా దృష్టి పెట్టాలని సూచించారు. రాబోయే 7 రోజులు అధికారులు...
రాజస్థాన్ అధికార కాంగ్రెస్ సర్కారులో సంక్షోభం మరింత ముదిరింది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య అగాధం పెరగడంతో అశోక్ గెహ్లాట్ సర్కారు కూలిపోవడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వాన్ని...
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ ను ఏపీ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ ముగిసింది. 20 నిమిషాలకు పైగా సమావేశం కొనసాగింది. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన...
నిర్మాణ రంగ సంఘాలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. బల్డింగ్, లేఅవుట్ల అనుమతులకు సంబంధించిన పలు అంశాలను నిర్మాణ రంగ ప్రతినిధులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇసుక సరఫరా సమస్యలపై టీఎస్ ఎండీసీతో కేటీఆర్ మాట్లాడారు....
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు నుంచి ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. రోజుకు 10 మంది ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కానున్నారు. ఇందులో భాగంగా ఆయన రాజధాని ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆగస్టు...