mehbooba mufti:పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్,జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ యువతకి చేతుల్లో గన్స్ తీసుకోవడం తప్ప వేరే ఆఫ్షన్ లేదంటూ సోమవారం(నవంబర్-9,2020)ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు...
కేంద్రం తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకూ ఎన్నికల్లో పోటీ చెయ్యనని పీడీపీ ప్రెసిడెంట్, మాజీ సీఎం Mehbooba Mufti శుక్రవారం అన్నారు. జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్ర జెండా ఎగిరితేనే తాము త్రివర్ణ పతాకాన్ని...
కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ‘‘ఆర్టికల్ 370 రద్దు’’ చేసిన తరువాత కశ్మీర్ లో ప్రాథమిక హక్కులను కూడా కోల్పోయారు కశ్మీర్ ప్రజలు. దీనికి కశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ కుటుంబ కూడా అతీతం...
శ్రీనగర్: ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం తొలగిస్తే భారత్ తో, జమ్మూ కాశ్మీర్ కు ఉన్న బంధం ముగిసినట్లేనని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహాబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370...