Minister Satyanarayana son Sandeep Babu : ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడంతా యంగ్ జనరేషన్దే హవా. రాజకీయాల్లో రాణిస్తున్న నేతల పిల్లలు …పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకపోతే రాజకీయ వారసత్వం అక్కడితో నిలిచిపోతుంది. వైసీపీ సీనియర్ నేత,...
Gutha Sukender Reddy dream: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టులు ఒక వెలుగు వెలుగుతున్న రోజుల్లో రాజకీయాల్లో తొలి అడుగులు వేసి అంచెలంచెలుగా ఎదిగారు గుత్తా సుఖేందర్రెడ్డి. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్గా ఉన్న ఆయన టీడీపీ,...
Minister KTR Road Show : ‘కిషన్ రెడ్డి..కేంద్రంలో మంత్రి అయి..రెండు సంవత్సరాలు అయ్యింది..ఢిల్లీలో ప్రభుత్వం వచ్చి ఆరేళ్లు అయ్యింది..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో వంద చెబుతా…హైదరాబాద్లో నీ పార్టీ..నీ ప్రభుత్వం..చేసింది ఒక్క పని...
Delhi Has Crossed Peak Of Third Covid Wave : కరోనా ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎప్పుడు ఈ వైరస్ అంతం అవుతుందో చెప్పలేకపోతున్నారు. భారతదేశంలో కూడా ఈ వైరస్ విస్తరిస్తూనే ఉంది....
Minister stuck in elevator : తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ లిఫ్టులో ఇరుక్కుపోయారు. 30 నిమిషాలపాటు లిఫ్టులోనే చిక్కుకున్నారు. సిబ్బంది తీవ్రంగా శ్రమించిన అనంతరం సురక్షితంగా బయటపడ్డారు. శుక్రవారం (నవంబర్ 6, 2020) సైఫాబాద్లోని...
Polavaram project arrears : పోలవరం ప్రాజక్టుకు సంబంధించిన బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది. బకాయిల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సోమవారం (నవంబర్ 2, 2020) కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. ఎలాంటి షరుతులు లేకుండా...
Minister Scandal: ఆయన మైక్ పట్టుకుంటే ఊకదంపుడు రాజకీయ ప్రసంగాలు ఇచ్చేస్తాడు. ప్రజా సేవ అంటూ లెక్చర్లు పలికేస్తాడు. ఇదంతా ఓ యాంగిల్.. ఆయనకు మరో యాంగిల్ కూడా ఉందండోయ్.. రెండో వైపు అసలు సిసలు...
Pak Minister Brags About Pulwama ఎట్టకేలకు పుల్వామా ఉగ్రదాడికి పాల్పడింది తామేనని స్వయంగా పాకిస్తాన్ అంగీకరించింది. గతేడాది ఫిబ్రవరిలో 40మంది భారత జవాన్లు అమరులైన పుల్వామా ఉగ్రదాడికి పాకిస్థాన్ దే బాధ్యత అని స్వయంగా...
Naini Narshimha Reddy funeral : తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. గురువారం(అక్టోబర్ 22,2020) సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు,...
trs leaders illegal constructions on drains: వరంగల్ నగరాన్ని వరదలు ముంచెత్తడంతో అభాసుపాలైన అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు తప్పులు సరిదిద్దుకునే పనిలో పడ్డారట. నాలాల కబ్జాలు, అక్రమ కట్టడాలు, చెరువులను ఆక్రమించిన చేపట్టిన...
దేశంలో కరోనా బారిన పడుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్ సునీల్ కుమార్కు కరోనా సోకింది. మంగళవారం చేయించుకున్న పరీక్షలో ఆయనకు కోవిడ్-19 పాజిటివ్గా...
కేంద్ర ప్రభుత్వ పెన్షన్ తీసుకొనే వారు తప్పనిసరిగా తాము బతికే ఉన్నాం (లైఫ్ సర్టిఫికేట్) సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ లో మాత్రమే సమర్పించాలనే రూల్ ఉంటుంది. ప్రస్తుతం కరోనా క్రమంలో వృద్ధులు బయట తిరగలేని పరిస్థితి...
రథం దగ్ధమవడం వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానం కలుగుతోందని ఏపీ రాష్ట్ర హోం మంత్రి సుచరిత అన్నారు. ప్రతిపక్షాల విమర్శలు చూస్తుంటే..అనుమానాలు బలపడుతున్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో 2020, సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం ఒంగోలు...
Pay GST funds in full: T Harish Rao కరోనా కష్ట సమయంలో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. కరోనా పేరటి రాష్ట్రాలకు రావాల్సిన రూ.1.35లక్షల కోట్ల జీఎస్టీ పరిహారాన్ని ఎగ్గొట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని...
కరోనా విషయంలో అమెరికా లాంటి దేశం విలవిల లాడుతుంటే… మనం సమయస్ఫూర్తితో ఎదుర్కొంటున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనాకు ధైర్యమే ఒక పెద్ద మందు అన్నారు. భూమి మీద...
టీఆర్ఎస్ ప్రభుత్వం హిందువుల పండుగలను నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ నేతలు చేసిన విమర్శలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో వినాయక చవితి పండుగను ఇళ్లళ్లో జరుపుకోవాలని చెప్పడంపై కమలనాథులు తప్పుబట్టడంపై...
Vinayaka Chaturthi 2020: వినాయక చవితిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో బహిరంగ వినాయక మండపాలు, భారీ గణనాథుల ఏర్పాటు, నదులు, చెరువుల్లో సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని స్పష్టం...
అక్టోబర్ 2న రాష్ట్రంలోని వాలంటీర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తామని ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రజలందరూ చప్పట్లతో వాలంటీర్లకు అభినందనలు తెలపాలని పిలుపునిచ్చారు. మంగళవారం (ఆగస్టు 18, 2020) ఆయన...
ఏపీ సర్కార్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసింది. పరీక్షల తేదీలను మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సెప్టెంబర్ 10,11 న ఐసెట్, 14న ఈసెట్, సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్ష...
అయోధ్యలో రామాలయానికి భూమి పూజ వైభవంగా జరగడంతో దేశ ప్రజలతోపాటుగా బీజేపీ నేతలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇకపై కాశీ విశ్వనాథుని దేవాలయం, మధురలోని శ్రీకృష్ణ దేవాలయాలను విముక్తి చేయడం కోసం పోరాటం జరుగుతుందనే సంకేతాలు...
కరోనా చికిత్సకు రూ.10 వేలు మించదు… రోజుకు రూ.2 లక్షల బిల్లులు దారుణమన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స కోసం ఖరీదైన మందులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. తొలిదశలోనే కరోనా వైరస్ ను...
Lockdown నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి కుమారుడికి వార్నింగ్ ఇచ్చిన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన…గుజరాత్ మహిళా కానిస్టేబుల్ సునీతా యాదవ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా చేసిన అనంతరం..తిరిగి లాఠీతో వస్తానని, IPS గా ముందుకొస్తానని...
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ ను ఏపీ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ ముగిసింది. 20 నిమిషాలకు పైగా సమావేశం కొనసాగింది. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన...
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఎప్పుడైనా పంటలను కొనుగోలు చేశారా అని నిలదీశారు. రైతులను ప్రభుత్వం దగా చేస్తుందని చంద్రబాబు కలలు కంటున్నారని...
కాంగ్రెస్ తీరుపై మంత్రి జగదీశ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో మంచినీరు కూడా దొరికేవి కావని…రెండు, మూడు కిలో మీటర్లు నడవాల్సి వచ్చేదని అన్నారు. కాంగ్రెస్ మాటలు వారి బానిస మనస్థత్వాన్ని తెలియజేస్తున్నాయని...
తూర్పు లడఖ్లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)దగ్గర యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారుడు( అజిత్ ధోవల్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఫోన్లో మాట్లాడారు. సంపూర్ణ స్థాయిలో శాంతి, సామరస్యం విలసిల్లాలన్న...
నెలవారీ పింఛను ఇచ్చే సాంఘిక సంక్షేమ పథకంలో ట్రాన్స్జెండర్ సంఘ సభ్యులను చేర్చాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక భద్రత, వికలాంగ ప్రజా సాధికారత (ఎస్ఎస్ఇపిడి) మంత్రి అశోక్ పాండా ఈ మేరకు ప్రకటన చేశారు....
కరోనా నిబంధనలకనుగుణంగా (జులై 12, 2020) జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జాతర సందర్భంగా ఆలయంలోకి భక్తులకు అనుమతి లేదని తెలిపారు....
రాష్ట్రంలో నకిలీ విత్తనాల అమ్మకం విచ్చలవిడిగా సాగుతోంది. కొంతమంది వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారు. ఎవరైనా వ్యాపారులు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని మంత్రి...
హైదరాబాద్ నగర వాసులకు స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. లాక్ డౌన్ సమయాన్ని చక్కగా
ఇప్పటికే సీజనల్ వ్యాధుల నివారణకు 'ప్రది ఆదివారం పది గంటలకు పది నిమిషాలు' పేరుతో తెలంగాణ
స్కూళ్ల డిజిటలైజేషన్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా పీఎం ఈ – విద్యను ప్రవేశపెట్టారు. 1 – 12 తరగతుల వరకు ఈ విద్య కోసం ప్రత్యేకంగా ఒక్కో ఛానల్ ఉంటుంది....
రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో చివరి విడత ప్రకటన వెలువడింది. 2020, మే 17వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీకి సంబంధించి వివరాలు వెల్లడించారు....
కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఒడిదొడుకులకు గురైన ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. అందులో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని...
భారత్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మరోపక్క అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ బీభత్సం సృష్టిస్తోంది. ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ బారిన పడి రాష్ట్రంలోని పది జిల్లాల్లో 13వేలకు పైగా పందులు మృతి చెందాయి....
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. జులైలోనే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు. త్వరలో షెడ్యూల్ విడుదల...
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ రెండో వారంలో ఫలితాలను ప్రకటిస్తామని రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. జవాబు పత్రాల కోడింగ్ 2020, మే 07వ తేదీ గురువారం నుంచి...
విశాఖలో విష వాయువు లీక్ అయిన ఘటనపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం (మే7, 2020) 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. లాక్ డౌన్ నేపథ్యంలో...
ఇతర రాష్ట్రాలు నుంచి వచ్చే వలస కార్మికులు ఏపీలోకి రాగానే క్వారంటైన్ కు పంపుతామని ఏపీ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో పది...
తూర్పు గోదావరి జిల్లాలో సీఎం జగన్ కు కల్లుతో అభిషేకం చేశారు. గీత కార్మికులకు మేలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.46 పై హర్షం వ్యక్తం చేస్తూ రాజమహేంద్రవరంలో సీఎం జనగ్...
కరోనా వైరస్ కు చెక్ పెట్టాలంటే..కట్టడి చేయాలంటే..ప్రజల సహకారం తప్పనిసరి..సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..మాస్క్ లు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కంటైన్ మెంట్ జోన్లు తప్పించి..మిగతా ప్రాంతాల్లో...
తెలంగాణలో కరోనా అదుపులోకి వస్తోందని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. కంటైన్మెంట్ జోన్ పరిధిల్లోనే కేసులు నమోదు అవుతున్నాయని, ఇతర ప్రాంతాల్లో కేసులు...
ఏపీలో వలస కార్మికుల కష్టాలు తీరనున్నాయి. కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు జగన్ సర్కార్ చర్యలు తీసుకుంది. గ్రీన్ జోన్ లో ఉన్న వారిని స్వస్థలాలకు పంపనుంది. గుంటూరు జిల్లాలోనే 62 వేల మంది వలస కార్మికులు...
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతే టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు...
మహారాష్ట్రలో ఓ పోలీస్ అధికారి నుంచి మంత్రికి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవద్ సెక్యూరిటీ స్టాఫ్ కు...
సినీ హీరో రామ్ చరణ్ తెలుసా అంటూ బాలుణ్ణి ప్రశ్నించిన తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్..
ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కు కరోనా వైరస్ సోకిందా అనే ప్రచారం జరుగుతోంది. ఆయన గత కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. 2020, మార్చి 05వ తేదీన నెల్లూర జిల్లాకు చెందిన ఓ...
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ జరుగుతుంది. కొందరేమో దీనిని పొడిగిస్తారంటూ ప్రచారం కూడా మొదలెట్టేశారు. సాక్ష్యాత్తు ప్రధాని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫిరెన్స్ పెట్టి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. సోమవారం...
కరోనాపై భారత్ యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కానీ ఈ చర్యల వల్ల పలు రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలో..మరిన్న చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. స్టిములస్...
జలుబు, దగ్గు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక రూంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, హాస్టల్ విద్యార్థులను దగ్గరుండి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి వారిని బస్సుల్లో ఇళ్లకు చేరుస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారరు. 2020,...