roja pawan kalyan: తిరుపతిలో జనసేన ఉనికి లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పార్టీ పెట్టిన నాయకులెవరైనా పార్టీ సిద్ధాంతాల కోసం పని చేస్తారు, ఎన్నికల్లో పోటీ చేస్తారు.. కానీ జనసేన మాత్రం ఇతర...
Roja Birthday Celebrations: రోజా.. తన అందం, అభినయంతో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకొన్నారు.. ఇప్పుడు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సినీ నటి, ఎమ్మెల్యే రోజా సోమవారం రోజా తన...
mla roja: చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే రోజా మధ్య సంబంధాలు బాగా లేవు. వీరిద్దరి మధ్య విభేదాలపై పార్టీలో చాలా కాలంగా చర్చ సాగుతోంది. ఈ వ్యవహారం సీఎం జగన్ వరకు కూడా...
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏమి చేసినా సంచలనమే. ఓ సాధారణ యువతి నుంచి టాప్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలో సినీ రంగంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా...
వైజాగ్ కు క్యాపిటల్ సిటీ రావడం పవన్ ఇష్టం లేదని అనుకుంటానని ఎందుకంటే..గాజువాకలో చిత్తుగా ఓడించారని..అందుకని పవన్ వైజాగ్ పై కసి పెంచుకున్నారా ? నాకు వేరే కారణం కనిపించడం లేదని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా...
కరోనా కంగారెత్తిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా లెక్కచేయడం లేదు. మాస్క్ ధరించకుండానే సొంత నియోజకవర్గంలో పర్యటించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా నగరి, పుత్తూరు, విజయపురం మండలాల్లో పర్యటించారు. పలుచోట్ల వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యకర్తల మధ్య...
ఏపీ సీఎం వైఎస్ జగన్ కొత్త టెక్నాలజీతో పాటు చక్కటి ఫెసిలిటీస్ తో కూడిన అంబులెన్స్లను ప్రారంభించారు. 1088 అంబులెన్స్లను విజయవాడలో లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. అంబులెన్సులను రాష్ట్ర నలుమూలలకు తరలి వెళ్లాయి. వాహనాల్లో...
రోజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘రోజా వనం’లో పాల్గొని మొక్కలు నాటిన యాంకర్ రష్మి గౌతమ్..
ఎమ్మెల్యే రోజా… ద ఫైర్ బ్రాండ్. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అనే టైపు ఆమెది. సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా వెలిగిన ఆమె.. పొలిటికల్ ఎంట్రీ తర్వాత తొలి రోజుల్లో చాలా ఇబ్బందులు, అవమానాలు...
అప్పుడూ ఇప్పుడూ అదే మాట.. అది టీడీపీ అయినా.. వైసీపీ అయినా.. పార్టీల మార్పే గానీ వాయిస్ లో మాత్రం మార్పు లేదు. అప్పుడు ఓడిపోయిన తర్వాత సొంత పార్టీ వారే
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తాకింది. చైనాలోని వూహన్ నగరంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ
చంద్రబాబు, టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. రాజధాని అంశంపై చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం చంద్రబాబుకి ఇష్టం లేదన్నారు. అందుకే పరిపాలన వికేంద్రీకరణకు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు....
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన బీజేపీ-జనసేన పొత్తుపై అధికార వైసీపీ నేతల విమర్శల పర్వం కొనసాగుతోంది. జనసేనాని పవన్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పవన్ పచ్చి...
వెటరన్ హీరోయిన్, APIIC ఛైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇప్పటికే జబర్దస్త్ కామెడీ షోకి జడ్జిగా చేస్తూ సంక్రాంతి టీవీ ప్రోగ్రామ్లలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రామ్...
ఏపీ సీఎం జగన్ పై నగరి ఎమ్మెల్యే రోజా ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ ను చరిత్రకారుడితో పోల్చారు. జగన్ జీవితాంతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉండాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి
ఒకప్పుడు వెండితెరపై వెలిగిన ఈమె.. అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ.. టీవీ ప్రొగ్రామ్స్లో రెగ్యులర్గా కనిపిస్తూ.. పాలిటిక్స్కు ఫుల్ టైమ్ కేటాయిస్తున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్గా ఎదిగిన ఆమెకు అదే ప్లస్. కానీ… ఇప్పుడదే పార్టీకి మైనస్...
సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా కారుపై దాడి ఘటన కలకలం రేపింది. రోజాను అడ్డుకున్న గ్రామస్తులు, ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక రోజా
చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీస్ స్టేషన్ లో నగరి ఎమ్మెల్యే రోజా సొంత పార్టీకి చెందిన కార్యకర్తలపైనే ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పురంలో తన కారుపై దాడి చేశారని రోజా పోలీసులకు
రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి తన వంతు సాయంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి తన బంగారు గాజులు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార పార్టీ
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలుకు హైకోర్టు రావడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమవ్వడం వల్లే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వచ్చాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారిందని విమర్శించారు.
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఆయేషా తల్లి శంషాద్ బేగం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం దిశ చట్టం చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే రోజా ఆయేషా హత్యపై మాట్లాడితే బాగుండేదన్నారు.
ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు పాలనలో తనతో, వైసీపీ ఎమ్మెల్యేలతో దారుణంగా వ్యవహరించారని వాపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు చేస్తుంటే సభ నుంచి బయటకు లాగేశారని గుర్తు చేశారు....
ఆడవాళ్లను చంపుతుంటే టీడీపీ నేతలకు మనస్సాక్షి లేదా అని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. టీడీపీ నేతలు అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) దర్యాఫ్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా స్పందించారు. దిశ కేసులో
హైదరాబాద్ శివారులో జరిగిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణం అందరిని షాక్ కి గురి చేసింది. ఆడపిల్ల భద్రతపై
టీడీపీని చంద్రబాబే మూసేస్తారని ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు తవ్వుకున్న గోతిలో ఆయనే పడ్డారని తెలిపారు.
వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇటీవలే ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా నియమితులైన సంగతి తెలిసిందే. ఏపీఐఐసీ చైర్ పర్సన్ హోదాలో రోజాకు ఇచ్చే జీతభత్యాల వివరాలను
ఏపీఐఐసీ చైర్మన్, వైపీపీ ఎమ్మెల్యే రోజా శనివారం(సెప్టెంబర్ 14,2019) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం జగన్ 100 రోజుల పాలన, పల్నాడు పరిస్థితులపై రోజా
ఒక దైవ రహస్యం.. ఒక ఇతిహాస తరంగం ‘తూనీగ’. అతిత్వరలో విడుదల కానున్న ఈ సినిమా లిరికల్ సాంగ్ వీడియోని ఏపీఐఐసీ ఛైర్మన్, ప్రముఖ నటి రోజా సెల్వమణి విడుదల చేసి, చిత్ర యూనిట్ కి...
చిత్తూరు : ఎత్తులు.. పైఎత్తులు, వ్యూహాలు..ప్రతివ్యూహాలతో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రత్యర్ధుల దూకుడుకు కళ్లెం వేసి విజయలక్ష్మిని వరించేందుకు.. ఎవరికి వారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వైసీపీ అభ్యర్థి రోజాను...
చిత్తూరు జిల్లాలో ప్రతీకార రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. ఎలాగైనా ఓడించాలంటూ అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు కొందరు నాయకులను టార్గెట్ చేసుకుని
రాజమండ్రి : ఆడవారిని ఉద్దరిస్తానని అబద్దాలు చెబుతూ అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో మహిళలంతా కలిసి బుద్ది చెప్పాలన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా నేత రోజా. రాజమండ్రిలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా...
వైసీపీ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. వైసీపీ చీఫ్ జగన్పై దాడి కేసుని ఎన్ఐఏకు అప్పగించేందుకు ఎందుకు భయపడుతున్నారు అని సీఎంని ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా గౌరవించడం లేదని మండిపడ్డారు....