శామ్సంగ్, వివో, రియల్మే వంటి సంస్థలు 15 వేల రూపాయల బడ్జెట్లో ఒకటి నుండి ఒక గొప్ప ఫోన్లను అందిస్తున్నాయి. అటువంటి బడ్జెట్లో ఏ టాప్ ఫైన్ స్మార్ట్ఫోన్లు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఎక్కువ...
సోషల్ మీడియాలో అమ్మగా పిలుచుకునే..‘గూగుల్’లో కొత్త కొత్త ఫీచర్లతో ముందుకు వస్తోంది. నెటిజన్లకు ఎలాంటి అసౌకర్యం ఉండకుండా గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా మరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ సెర్చ్ లో యూజర్లు పీపుల్...
మానవత్వం మంటకలుస్తోంది. విలువలు దిగజారిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా మనిషిని రాయిలా మార్చాయి. మనిషి ఎంతకు దిగజారిపోయాడంటే.. ఎదుటి వ్యక్తి
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. అటు అనుమానితుల సంఖ్యా క్రమేపీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో
కొరియన్ ఫోన్ శాంసంగ్ను భారత్లో బాయ్కాట్ చేయాలంటూ మొబైల్ రిటైలర్లు ఆందోళన చేస్తున్నారు. ‘మా నిరసనను డిజిటల్ పోస్టు ద్వారా.. షోరూంలలోని శాంసంగ్ ఫోన్లపై నల్లని ముసుగులు వేసి నిరసన తెలియజేస్తామని, శాంసంగ్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి...
విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఫోన్ లో ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఏమైందో కానీ.. ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. గొడవ
మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా….అందులో వాట్సప్ వాడుతున్నారా… అది పని చేస్తోందా… ఐతే ఓకే…ఎందుకంటే విండోస్ ఫోన్లలో జనవరి 1 నుంచి వాట్సప్ పనిచేయటం లేదు. మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయినప్పటికీ ఈవిషయమై మీరు ఒకసారి...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత్ దాస్ అంధుల కోసం ఓ కొత్త యాప్ ను బుధవారం(జనవరి1,2020) రీలీజ్ చేశారు. కరెన్సీ నోట్లను గుర్తించడంలో ఇబ్బందులు పడుతున్న అంధుల కోసం మణి(MANI)పేరుతో మెుబైల్ యాప్...
ప్రముఖ బిజినెస్ మేన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిన విషయమే. స్పూర్తినిచ్చే వీడియోలు, ఫన్నీ పోస్టులను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి...
దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతోంది. ఢిల్లీలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చేశారు. ఎర్రకోట దగ్గర నిరసన తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో...
సెల్ఫోన్ షాపుల్లో దొంగతనాలు సాధారణమైన విషయమే. కానీ, ఈ ఎలిమెంటరీ దొంగ ఏదో చేయబోయి అడ్డంగా దొరికిపోయాడు. ఫలితంగా ఊచలు లెక్కపెడుతున్నాడు. చెన్నై పక్కనే ఉన్న తొండియార్పేట్లో ఉన్న సెల్ఫోన్ స్టోర్లో దొంగతనం జరిగింది. దొంగ...
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక ముందు జాగ్రత్తే.. నిందితులను పట్టించింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ఆధారంగా నిలిచింది. ఈ కేసు
మొబైల్ కాల్ చార్జీలకు రెక్కలు రానున్నాయి. ఇవి వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుండడంతో వినియోగదారుల జేబుకు చిల్లు పడనుంది. ట్రాయ్, టెలికాం విభాగాల మధ్య ఒక ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇక టారిఫ్ పెంపు...
కాలేజీకి మొబైల్ తీసుకొచ్చిందని యాజమాన్యం మందలించడంతో విద్యార్థినిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఉప్పలగూడలో చోటు చేసుకుంది.
నగదు కోసం ఏటీఎం వద్దకు, బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సిన అవసరం ఉండదు. ఏమీ అవసరం లేకుండా డబ్బును ఇంటివద్దే డ్రా చేసుకోవచ్చు. కేవలం మొబైల్ లేదా ల్యాండ్ లైన్ ద్వారా పోస్టల్ టోల్ ఫ్రీ...
జియోతో పాటు వంత పాడుతూ ఇతర నెట్ వర్క్లు సైతం చార్జీలు పెంచేందుకు సిద్ధమైపోయాయి. ఇతర నెట్వర్క్లకు చేసే కాల్స్పై రిలయన్స్ జియో చార్జీలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. జియోను అనుసరించి తప్పని పరిస్థితుల్లో...
జమ్మూకశ్మీర్ లో మెబైల్ సేవలపై ఆంక్షలు ఎత్తివేశారు. 72 రోజుల తర్వాత ఇవాళ(అక్టోబర్-14,2019) కశ్మీర్ వ్యాలీలో పోస్ట్ పెయిడ్ మొబైల్(అన్నినెట్ వర్క్ లు) సర్వీసులు పునరుద్దరించబడ్డాయి. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని...
టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఫోన్ నెంబర్ల పద్ధతిలో మార్పు తీసుకురానుంది. దేశంలో ఇప్పటి వరకూ కొనసాగుతున్న పది నెంబర్ల విషయంలో పెను మార్పులు జరగనున్నట్లు ట్రాయ్ తెలిపింది. నెంబర్లను 10నుంచి 11కు...
సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని ట్రాఫిక్ పోలీసులు నెత్తీనోరు బాదుకుంటున్నా లాభం లేకుండా పోతోంది. జనాలు చెవికి ఎక్కించుకోవడం లేదు. సెల్ ఫోన్ లో
ఎలక్ట్రానిక్ రంగానికి ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచింది.
మొబైల్ ఫోన్.. అందరి ప్రపంచం ఇదే. పిల్లలు, పెద్దలు ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్.. ఇప్పుడు కామన్ అయిపోయింది. పిల్లాడు ఫోన్ ఇస్తేనే అన్నం తినే పరిస్థితి. నిద్రపోయినా.. లేచినా పక్కన ఫోన్ ఉండాల్సిందే.
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఫోన్ చేతిలోనో పాకెట్లోనో ఉండాల్సిందే. ఫోన్ లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్లు అనిపిస్తుంది అనడంలో సందేహం లేదు.
జనగామ : ఓ విద్యార్థి చేతిలో ఉన్న సెల్ ఫోన్ పేలింది. దీనితో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అసలు ఆ విద్యార్థి చేతిలోకి సెల్ ఫోన్ ఎలా వచ్చింది ? తరగతి గదిలోకి ఆ...
ఇప్పుడు ఎక్కడ చూసిన డిజిటల్ మయం. ఆడుకునే పిల్లవాడి నుంచి కాలేజీకి వెళ్లే కుర్రాడి వరకు అందరికి మొబైల్ అంటే పడిచస్తారు. ఆల్కహాల్, డ్రగ్స్ కంటే ఎంతో డేంజర్ ఈ సెల్ ఫోన్. ఒకసారి ఫోన్...