girls cremate their father : అసలే ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉంది. అనారోగ్యంతో కుటుంబ పెద్ద చనిపోవడంతో భార్యా పిల్లలు గుండెలు పగిలేలా రోదించారు. ఇలాంటి సమయంలో వారిని...
Cries MPP Shyamala : ఆమె ఓ ఎంపీపీ. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి. మండలంలో జరిగే ప్రతి విషయానికి బాధ్యత వహించాల్సిన హోదాలో ఉన్నారు. కానీ తన మాట ఎవరూ ఖాతరు చేయడం లేదంటున్నారామె....
maoist sympathizers arrested : ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో నలుగురు మావోయిస్టు సానుభూతి పరులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ సాయి చైతన్య, ఓఎస్డీ శోభన్ కుమార్తో...
కరోనా..కరోనా నువ్వేం చేస్తావు? అంటే.. ముట్టుకోకుండానే అంటుకుంటాను అంటోంది. పేదా గొప్పా తేడా లేకుండా..ఎవ్వరినైనా సరే ముట్టుకోకుండానే అంటుకుంటా..నేనంటే భయం లేకపోతే తీసుకుపోతా..చచ్చాక కూడా నీ చుట్టుపక్కల నా అనేవారు కూడా లేకుండా చేస్తానంటూ థమ్కీలిస్తోంది....
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర వైభవంగా జరుగుతోంది. గద్దెలపై కొలువు దీరిన వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాక దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కేంద్ర గిరిజన...
మేడారం జాతరలో కీలకఘట్టం గురువారం రాత్రి ఆవిష్కృతమైంది. గద్దెపైకి సమ్మక్క తల్లి చేరుకుంది. ఫిబ్రవరి6, గురువారం సాయంత్రం చిలుకలగుట్ట నుంచి భక్తుల కోలాహలం, భారీ బందోబస్తు, ప్రభుత్వ లాంఛనాల మధ్య సమ్మక్క బయలుదేరింది. చిలుకల గుట్ట దిగువన గౌరవ సూచకంగా...
దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర…తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారక్క జాతర వైభవంగా ప్రారంభమయ్యింది. ప్రతీ రెండేళ్లకోసారి మాఘమాసం వచ్చిందంటే చాలు…. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం యావత్తూ జనసంద్రగా మారిపోతుంది. తెలంగాణతో పాటు పొరుగు...
ములుగు జిల్లామేడారంలో ఫిబ్రవరి 5 నుంచి జరిగే సమ్మక్క సారలక్క జాతర కోసం ప్రభుత్వం అన్నిఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 90ల శాతం పనులు పూర్తయ్యాయి. మేడారం వెళ్లే భక్తులకు అధికారులు ముఖ్య సూచన చేశారు. శనివారం,...
మేడారానికి వచ్చే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ సౌకర్యాలను కల్పిస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఆయన శుక్రవారం మేడారం జాతర అభివృద్ధి పనులను పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, జెడ్పీ చైర్మన్...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపట్నుంచి మరో రెండు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. సీఎం ఎన్నికల ఇచ్చిన హామీల్లో భాగంగా నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం డిసెంబర్ 31వ తేదీన ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది....