Raja Singh Vs Shilpa Chakrapanireddy : శ్రీశైలం కేంద్రంగా ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ముదిరింది. పుణ్యక్షేత్రంలో దుకాణాల కేటాయింపు వైసీపీ, బీజేపీ మధ్య చిచ్చు పెట్టింది. శ్రీశైలంలో అన్యమతస్తులకు ప్రాధాన్యత...
Twitter Deletes Ex-Malaysian PM’s Tweet For Glorifying Attack In France ఫ్రాన్స్ లోని నీస్ నగరంలోని ఓ చర్చి వద్ద గురువారం అల్లాహ్ అక్బర్ అని బిగ్గరగా అరుస్తూ ఓ ఆగంతకుడు కత్తితో...
గణేష్ చతుర్థి మహాపర్వ దినం నేటి నుంచి ప్రారంభం అయ్యింది. కరోనా కారణంగా ఈసారి గణపతిని దేశవ్యాప్తంగా ఇళ్లలోనే పూజిస్తున్నారు భక్తులు. మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు గణేష్ చతుర్థి మొదటి రోజున అందరూ పిండి...
పండుగల సందడి లేదు…పెళ్లిళ్ల హడావిడి లేదు..శుభకార్యాల సందడి లేదు. ఏదీ లేదు. కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ ముస్లిం సోదరుల సందడి లేక చారిత్రాత్మక నగరం హైదరాబాద్ వెలవెలబోతోంది. రంజాన్ అంటే ముస్లిం సోదరులు..హడావిడి అంతా...
కరోనా వైరస్ నేపథ్యంలో ఆప్తులు ఎవరూ రాకపోవడంతో సిక్కు వ్యక్తి అంత్యక్రియలను ముస్లింలే నిర్వహించారు. జమ్మూ అండ్ కశ్మీర్ లోని గాంధర్బాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పంజాబ్ కు చెందిన రణవీర్ సింగ్ అనే...
కరోనా వైరస్ మహమ్మారి లక్షల మంది జీవితాలపై ప్రభావం చూపించింది. న్యూయార్కర్లో చాలా మంది నష్టపోయారు. ఈ పరిస్థితుల్లోనూ పవిత్ర మాసాన్ని భద్రంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నవారికి ప్రభుత్వమే సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఈ రంజాన్...
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఓ హాస్పిటల్ యాజమాన్యం నిర్వాకం బయటపడింది. ఓ సామాజికవర్గంపై మత వివక్ష చూపింది.
అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్న తరుణంలో వారందరికీ ఆదర్శంగా నిలిచేలా కరోనాను కట్టడి చేస్తున్న భారత్ పై పాక్ విషం చిమ్ముతూనే ఉంది. మతాల మధ్య చిచ్చు పెట్టే...
ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ బిల్డింగ్ జరిగిన తబ్లిగ్ జమాత్ కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. నిజాముద్దీన్ మర్కజ్ తబ్లీగి జమాత్ కు హాజరైనవారిలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు ఈ...
కరోనా వైరస్ మహమ్మారి అదుపులోకి వచ్చిందని కేంద్రం ప్రభుత్వం అనుకుంటున్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ బాంబు పేలింది. ఒక్కసారిగా దేశంలో కలకలం రేగింది.
ఓ వైపు విదేశాల నుంచి వచ్చిన వారిలో నెమ్మదిగా కరోనా లక్షణాలు బయటపడి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతున్న సమయంలో ఇప్పుడు ఢిల్లీలోని మర్కజ్ మసీదులో ఈనెల 13-15 మధ్యన ఢిల్లీలో జరిగిన...
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. ఈ సమయంలో బంధువులు ఎవరైనా చనిపోయిన గాని చూడటానికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. లాక్ డౌన్ కారణంగా ఎవరి ఇంట్లో వాళ్ళు...
జాతీయ పౌరపట్టిక(NPR) పై కేంద్ర హోంమంత్రి అమిత్షా రాజ్యసభ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ఎన్పీఆర్ విషయంలో ఎలాంటి పత్రాలు అవసరం లేదని అమిత్షా పునరుద్ఘాటించారు. అధికారులు అడిగే సమాధానాలు పూర్తిగా ఐచ్ఛికమని, ఇష్టముంటేనే వెల్లడించవచ్చని,...
దేశంలోని చాలా ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టం(CAA),ప్రతిపాదిత NRCలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎక్కువగా ముస్లింల నుంచి సీఏఏ,ఎన్ఆర్సీ పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ,హోంమంత్రి అమిత్ షా...
శివ విహార్లో బాబ్రీ మసీదు పేలుళ్లు.. హిందు-ముస్లింల అల్లర్లు లాంటి ఆందోళన సృష్టించాలని చేసిన ఆందోళనకారుల ప్రయత్నం వృథాగా మిగిలిపోయింది. పలు కమ్యూనిటీల నుంచి, కులాలు, మతాల నుంచి సాయం చేసేందుకు వచ్చిన ఘటన అందరినీ...
సీఏఏ వ్యతిరేక సభలో విద్వేష వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ నాయకుడు వారిస్ పఠాన్ పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి-15,2020న...
బెంగళూరులో మరో యువతి అరెస్ట్ అయింది. చిక్కమంగళూరుకి చెందిన 19ఏళ్ల అమూల్య లియోనా బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ‘సేవ్ కాన్స్టిట్యూషన్’జరిగిన సభలో ‘పాకిస్తాన్ జిందాబాద్’నినాదాలు చేసి కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో వేదికపై ఉన్న మజ్లిస్...
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)పై తీవ్ర దుమారం రేగింది. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. సీఏఏ,
పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి దేశం మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అని
పౌరసత్వ చట్టం(సీఏఏ) వల్ల ముస్లింలకు ఎటువంటి సమస్య ఉండదంటున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. ‘ఒకవేళ అదే సమస్య తలెత్తితే వారి గురించి గొంతెత్తడానికి నేనే ముందుంటా’ అని రజనీ స్పష్టం చేశారు. బుధవారం మీడియా సమావేశంలో...
హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ, యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ సభ ఘనంగా జరిగింది. సీఏఏ, ఎన్నార్సీకి నిరసనగా చార్మినార్ సమీపంలోని ఖిల్వత్ గ్రౌండ్స్లో ఈ సభను
పౌరసత్వం బిల్లు సవరణపై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో NPR, NRCలకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలు మసీదుల్లో ప్రతిజ్ఞ చేశారు. ‘‘మేమంతా భారతీయులం. రాజ్యాంగం మాకు స్వేచ్ఛ ఇచ్చింది. ఆ...
కామారెడ్డిలో ఎంఐఎం బహిరంగ సభ జరిగింది. ఇందులో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. మజ్లిస్ ఒక్క హైదరాబాద్ కే పరిమితమైన పార్టీ కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రమంతా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం...
దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రధాని మోడీ మరోసారి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మళ్లీ చెబుతున్నా.. సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని
దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం (CAA) శుక్రవారం(జనవరి 10,2020) నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా
మలప్పురం…కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో ఒకటి. మలప్పురం అంటే కొండల మీద ఉన్న పురం అని అర్ధం. మలప్పురం జిల్లాలో విస్తారమైన వన్యమృగసంపద మరియు చిన్నచిన్న కొండలు, అరణ్యాలు, చిన్న నదులు మరియు నీటి ప్రవాహాలు...
మతాలకు అతీతంగా జరిగిన ఈ పెళ్లి ఆ జిల్లాకే కాదు దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. కేరళలోని అలప్పుఝా ప్రాంతంలోని మసీదులో ఇద్దరు హిందూ మతస్థులు ముస్లిం వ్యక్తుల ఏర్పాట్లతో జరిగిన వివాహంతో ఒకటయ్యారు....
దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
పౌర చట్టం, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నిరసనకారులు హైదరాబాద్లో కదం తొక్కారు. ఈ ర్యాలీ తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ని తలపించింది. ముస్లిం షబ్బాన్, జమాతే ఇస్లామీ, జామియతే ఉలేమా, ఎంబీటీ, తెహ్రీక్, అమెలే హదీస్,...
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ముస్లింలు మిలియన్ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్ కు ముస్లింలు భారీగా తరలివచ్చారు. ఎన్ పీఆర్, ఎన్ఆర్ సీ, సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింలు ఈ
బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై ఫైర్ అయ్యారు. నీకు ధైర్యముంటే.. సెక్యులరిజం గురించి భారత్ లో కాదు.. పాకిస్తాన్ లో మాట్లాడు అని
NRC, NPR, CAAలపై బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్ఆర్సీ రాజ్యంగ విరుద్ధం అని ఎంఐఎం ఎంపీ
NRC, NPR లు నాణేనికి బొమ్మా బొరుసులని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏతో ముస్లింలతోపాటు రానున్న రోజుల్లో క్రైస్తవులు, దళితులకు
ఫిరోజా అజీజ్… అమెరికాకు చెందిన ఈ యువతి చైనా ప్రభుత్వం ముస్లింలను కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పెడుతోందని ఆరోపిస్తూ నెల రోజుల క్రితం చేసిన ఓ టిక్టాక్ వీడియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు...
పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకత వ్యక్తమవుతోన్న నేపథ్యంలో మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లోని సబర్మతీ ఆశ్రమంలో మద్ధతు కోసం ఓ కార్యక్రమం జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి మంగళవారం మాట్లాడుతూ.. ‘ముస్లింకు 150దేశాలు ఉన్నాయి....
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తరువాత మనం భారతీయులమని నిరూపించుకోవాల్సిన...
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా విపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న వేళ మొదటిసారిగా బీజేపీ నుంచి వ్యతిరేక గళం వినిపించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు, వెస్ట్ బెంగాల్ భాజపా ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ బోస్...
అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు అన్నదానం చేసి ముస్లీంలు మతసామరస్యాన్ని చాటుకున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో కులమతాలకు అతీతంగా అయ్యప్ప భక్తులకు అన్నదానం నిర్వహించారు.
ప్రపంచంలో హిందువుల కోసం ప్రత్యేకంగా ఏ దేశం లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్యరాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు...
పౌరసత్వ సవరణ బిల్లుతో ముస్లీంలకు ఇబ్బందిలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. ఈ బిల్లుతో మైనారిటీ హక్కులకు ఎలాంటి భగం కలగదన్నారు.
భారతీయ కొత్త పౌరసత్వ చట్టాన్ని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం తప్పుబట్టింది. ఈ చట్టంలో ముస్లింలు మినహాయించడం ద్వారా ప్రాథమికంగా వారిపై వివక్షతను సూచిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే సమీక్షించాలని పిలుపునిచ్చింది....
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (CAB) ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. క్యాబ్.. చట్ట వ్యతిరేకం అని ఆందోళనలు చేస్తున్నారు.
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు(CAB)తో ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. పౌరసత్వ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ముఖ్యంగా
లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం(డిసెంబర్ 11,2019) రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ చేపట్టారు. పౌరసత్వ
తప్పుడు మార్గంలో ప్రమాదకరమైన మలుపుగా పౌరసత్వ సవరణ బిల్లును యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం(USCIRF)అభివర్ణించింది. ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం కూడా పొందితే కేంద్ర హోం...
కేంద్రప్రభుత్వం పంతం నెగ్గింది. లోక్సభలో పౌరసత్వ సవరణ బిల్లు పాసైంది. మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందంటూ బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించగా.. సభలోనే బిల్లు ప్రతుల్ని అసదుద్దీన్ ఒవైసీ చించేశారు. పౌరసత్వ బిల్లుకు ఆమోదం లభించడంతో ఈశాన్య...
జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు ఇవాళ(డిసెంబర్-4,2019) కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో ఈ వారంలోనే ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రశేశపెట్టనుంది ప్రభుత్వం. – అసలు ఏంటీ పౌరసత్వ(సవరణ)బిల్లు?...
అయోధ్య కేసులో చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం అయోధ్యపై అంతిమ తీర్పు వచ్చింది. అయోధ్య చట్టం ప్రకారం మూడు నెలల్లో ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి ఆదేశించింది సుప్రీంకోర్టు....
భారతదేశంలో ముస్లింలు చాలా బతుకుతున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. యావత్ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న ముస్లింలు కనబడేది ఇండియాలో మాత్రమేనని అన్నారు. ఇందుకు కారణం మనమంతా హిందువులు కావడమేనని ఆయన తెలిపారు....
ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో భారత్ పై విషం కక్కాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత్ ను రెచ్చగొట్టేలా తన ప్రసంగం కొనసాగించాడు. కశ్మీర్ లో కర్ఫ్యూ తొలగించగానే రక్తం పారుతుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మరో...