భారతదేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషులే అత్యధికమని జాతీయ నేర గణాంక విభాగం (NCRB)వెల్లడించింది. 2019లో రోజుకు 381 మంది చేసుకుంటున్నారు. వీరిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. 2019లో 1,39,123 మంది ఆత్మహత్య...
దేశంలో ఆత్మహత్యల సంఘటనలపై జాతీయ నేర గణాంక విభాగం (ఎన్సీఆర్బీ) గణాంకాల రిపోర్టును వెల్లడించింది. 2019 సంవత్సరంలో గతేడాది కంటే ఎక్కువ ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. సగటున రోజుకు 381 మంది బలవన్మరణానికి పాల్పడ్డారని...