హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం బయటపడింది. ఒక మృతదేహం బదులు మరో మృతదేహం అప్పగించారు. మృతదేహం మారిన విషయాన్ని మృతుడి బంధువులు గుర్తించారు. గాంధీ ఆస్పత్రిలో మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. వైద్యులతో...
కరోనా వైరస్ ను కేంద్ర ప్రభుత్వం పాక్షిక సమస్యగా చూస్తోందని..ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ వెల్లడించారు. పడుతూ లేస్తూ..బతుకుదాం అని అనుకుంటే పొరపాటని..కాలం గడిచే కొద్దీ సమస్యలు...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందిపై ప్రశంసలు కురుస్తుంటే..చెస్ట్ ఆసుపత్రి చేసిన నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకరికి బదులు మరొకరిని డిశ్చార్జ్ చేసి నాలుక కరచుకున్నారు. డిశ్చార్జ్ చేసిన...
మారదు లోకం..మారదు కాలం..దేవుడు దిగి రాని..ఏమైపోనీ..ఒక సినిమాలోని పాట…ప్రస్తుతం..తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అచ్చంగా ఇది సరిపోతుంది..ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది..ప్రజలు నిబంధనలు పాటించండి, చేతులెత్తి దండం పెడుతున్నాం..అంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విన్నవించుకుంటున్నా…డేంట్ కేర్...
రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లి శవమై వచ్చాడు. వైద్యుడి నిర్లక్ష్యానికి ఓ రోగి మృతి చెందారు.
చిత్తూరు జిల్లా పీలేరులో డాక్టర్.. మహిళకు లింగ నిర్ధారణ చేయడమే కాకుండా.. ఆబార్షన్ కూడా చేశాడు. అది వికటించడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.
సూర్యపేట జిల్లా తుంగతుర్తి ఆస్పత్రి డాక్టర్లు నిర్వాకం చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో నిర్లక్ష్యం వహించారు.
పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం..నర్సుల చేతకాని తనంతో ఓ తల్లికి కడుపు శోకం మిగిలింది. నర్సులు చేసిన డెలివరీతో బిడ్డ మృతి చెందింది. దీంతో బంధువులు ఆస్పత్రి వద్ద...
కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ధాన్యం కొనుగోలులో జాప్యంతో ఓ రైతు మృతి చెందాడు. వడదెబ్బతో అదే ధాన్యం కుప్పపై తనువు చాలించాడు. కామారెడ్డి జిల్లా కొట్టాల్ కు చెందిన రైతు ఆరుగాలం కష్టపడి పండించిన...
చెన్నై: అఫిడవిట్ తో ఎన్నికల సంఘానికి ఝలక్ ఇచ్చాడు ఓ స్వాతంత్ర్య సమరయోధుడి కుమారుడు. ఈసీ ఉదాసీనతను తెలియజేసేందుకు వినూత్నరీతిలో తెలియజేస్తు..తన ఆస్తి రూ.1.76 లక్షల కోట్లు.. అప్పులు రూ.4 లక్షల కోట్లు అని అఫిడవిట్లో...
గుంటూరు : సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. వైద్యులు పట్టించుకోకపోవడంతో ప్రసవం కోసం వచ్చిన మహిళ మృతి చెందింది. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం బయ్యవరంకు చెందిన గంగ...